ఎస్. ఆర్. జూనియర్ కాలేజీ విద్యార్థులకు ఆల్ ఇండియా ర్యాంక్
ఎన్టీఆర్ జిల్లా గుంటుపల్లి
ఈ రోజు విడుదలయిన JEE MAINS -2025 ఫలితాలలో స్థానిక గొల్లపూడి లోని ఎస్. ఆర్. జూనియర్ కాలేజీ విద్యార్థులు ఈర్ల బిందు శ్రీ (H. NO 250311058454) ఆల్ ఇండియా ర్యాంక్ -142 ,CH.షణ్ముఖ సాయి (H. NO 250310843001)ఆల్ ఇండియా ర్యాంక్ 274,అంతే కాకుండా 11 మంది విద్యార్థులు 10000 లోపు ర్యాంక్ లు సాధించారని,53 మంది విద్యార్థులు JEE ADVANCE ( IIT ) ఎగ్జామ్స్ వ్రాయటానికి క్వాలిఫై అయ్యారని,విజయవాడ జోనల్ ఇంచార్జి కృష్ణారావు ఒక ప్రకటనలో తెలియజేసారు.
ఈ సందర్బంగా విద్యార్థులను ఎస్. ఆర్. జూనియర్ కాలేజెస్ A. P జనరల్ మేనేజర్ రాజేంద్రప్రసాద్, A. P DGM రమణ , A. P అకాడమిక్ కోర్ డీన్ అరవింద్ , విజయవాడ అకాడమిక్ డీన్ శంకర్ రావు , జోనల్ ఇంచార్జి మహేంద్ర రెడ్డి, ప్రిన్సిపాల్స్ మరియు బ్రాంచి అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది విద్యార్థులను అభినందించారు.
ఈ JEE MAINS ఎగ్జామ్స్ కు ఆల్ ఇండియా లో సుమారు 18 లక్షల మంది వ్రాసారని ఆయన తెలియజేశారు.