RTI తిరస్కరణపై అధికారులపై కఠిన చర్యలు తప్పవు NTODAY NEWS: ఆర్టీఐ రక్షక్ RTI దరఖాస్తులను కారణం లేకుండా తిరస్కరిస్తున్న అధికారులపై కఠిన చర్యలు తప్పనిసరి RTI చట్టం ఉల్లంఘనపై పౌరులు మౌనంగా ఉండవద్దు – న్యాయ నిపుణుల సూచన. RTI (సమాచార హక్కు చట్టం) ప్రకారం పౌరులు అడిగిన సమాచారాన్ని చట్టబద్ధంగా అందించాల్సిన బాధ్యత ప్రభుత్వ అధికారులపై ఉంది. కానీ ఇటీవలి కాలంలో అనేక శాఖల్లో కారణం లేకుండా RTI దరఖాస్తులను తిరస్కరించడం, లేదా సమాధానం […]
అయ్యప్ప స్వామి మహాప్రసాద వితరణ కార్యక్రమం
అయ్యప్ప స్వామి మహాప్రసాద వితరణ కార్యక్రమం NTODAY NEWS: చిట్యాల నల్లగొండ జిల్లా చిట్యాల మున్సిపాలిటీ పరిధిలోని కనకదుర్గ దేవి ఆలయంలో అయ్యప్ప స్వామి మహాప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ది ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ నల్గొండ జిల్లా కోఆర్డినేటర్ పల్లపు బుద్ధుడు గురు స్వామి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం భక్తిశ్రద్ధల మధ్య జరిగింది. ఈ సందర్భంగా ముందుగా కనకదుర్గ దేవి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, అనంతరం శబరిమల అయ్యప్ప స్వామి మహాప్రసాదాన్ని భక్తులకు […]
బి.ఆర్.అంబేద్కర్ విగ్రహానికి 30వ వారం జ్ఞానమాల కార్యక్రమం
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి 30వ వారం జ్ఞానమాల కార్యక్రమం NTODAY NEWS: బీబీనగర్ ప్రతినిధి – బాల్ద. భాస్కర్ కురుమ యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలం కొండమడుగు గ్రామంలో ఎంఆర్పీఎస్ గ్రామ శాఖ ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి 30వ వారం జ్ఞానమాల కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కొండమడుగు గ్రామ ఉపసర్పంచ్ అరిగే శ్రీధర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన […]
కేసీఆర్ పాలనే మాకు శ్రీరామరక్ష
కేసీఆర్ పాలనే మాకు శ్రీరామరక్ష: మహిళల మనోగతం జగిత్యాలలో ఆత్మీయులను పరామర్శించిన మాజీ జడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేష్ NTODAY NEWS: జగిత్యాల, గొల్లపల్లి మండలం రిపోర్టర్ జగిత్యాల జిల్లా తొలి జడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేష్ శుక్రవారం జగిత్యాల పట్టణంలో పలువురు ఆత్మీయులను పరామర్శించారు. ఈ సందర్భంగా మార్గమధ్యలో స్థానిక మహిళలతో ముచ్చటిస్తూ వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. కాంగ్రెస్ పాలనపై మహిళల అసంతృప్తి ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై మహిళలతో చర్చించిన సమయంలో […]
ఎద్దు గానుగ నూనె పరిశ్రమను సందర్శించిన మాజీ మంత్రి
రేకూర్తి ‘రైతు వారధి’ ఎద్దు గానుగ నూనె పరిశ్రమను సందర్శించిన మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ NTODAY NEWS: గొల్లపల్లి మండలం రిపోర్టర్ కరీంనగర్ శివారులోని రేకూర్తి గ్రామంలో కొనసాగుతున్న ‘రైతు వారధి’ ఎద్దు గానుగ నూనె పరిశ్రమను మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ సందర్శించారు. ఈ సందర్భంగా పరిశ్రమలో నూనె తయారీ జరుగుతున్న విధానాన్ని ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు. ఎద్దులను ఉపయోగించి సాంప్రదాయ పద్ధతిలో, రసాయనాలు లేకుండా ప్రకృతి సిద్ధంగా నూనెలను ఉత్పత్తి చేస్తున్న విధానంపై […]
షూటింగ్ బాల్ పోటీలకు నల్గొండ జిల్లా క్రీడాకారులు
జాతీయ స్థాయి షూటింగ్ బాల్ పోటీలకు నల్గొండ జిల్లా క్రీడాకారులు NTODAY NEWS: నల్గొండ రిపోర్టర్ కునూరు మధు తెలంగాణ షూటింగ్ బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వికారాబాద్ జిల్లా తాండూరులోని సెయింట్ మార్క్స్ పాఠశాలలో జనవరి 18, ఆదివారం నిర్వహించిన ఐదవ జాతీయ స్థాయి సౌత్ జోన్ షూటింగ్ బాల్ సెలక్షన్ పోటీల్లో నల్గొండ జిల్లాకు చెందిన నలుగురు క్రీడాకారులు జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ఎంపికైన క్రీడాకారులు: సీనియర్ విభాగం: గంగపురం రాము (ఉరుమడ్ల) ఎలుగు […]
అమడగూరులో ఎన్టీఆర్ 30వ వర్ధంతి వేడుకలు
అమడగూరులో ఎన్టీఆర్ 30వ వర్ధంతి వేడుకలు NTODAY NEWS: అమడగూరు రిపోర్టర్ రామాంజనేయులు శ్రీ సత్యసాయి జిల్లా, పుట్టపర్తి నియోజకవర్గం, అమడగూరు మండల కేంద్రంలోని బస్టాండ్ వద్ద ఉన్న ఎన్టీఆర్ సర్కిల్లో, విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు నందమూరి తారకరామారావు 30వ వర్ధంతి వేడుకలను తెలుగుదేశం పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. “ఎన్టీఆర్ అమర్ హై” అంటూ నినాదాలు చేస్తూ ఆయనకు ఘన నివాళులు అర్పించారు. […]
వైభవంగా మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాలు
లాలపల్లిలో వైభవంగా మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాలు నాగవెల్లి పట్నాల మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే విజయరమణ రావు NTODAY NEWS: గొల్లపల్లి మండలం రిపోర్టర్ లక్ష్మణ్ ఎలిగేడు మండలం లాలపల్లి గ్రామంలో వెలసిన మల్లికార్జున స్వామి ఆలయం బ్రహ్మోత్సవాలు భక్తుల జయజయధ్వానాలతో అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం నిర్వహించిన నాగవెల్లి పట్నాల మహోత్సవంలో పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణ రావు పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామి ఆశీస్సులు ప్రజలపై ఉండాలి ఈ సందర్భంగా […]
ఘనంగా సీఎం కప్ టార్చ్ ర్యాలీ ప్రారంభం
గొల్లపల్లిలో ఘనంగా సీఎం కప్ టార్చ్ ర్యాలీ ప్రారంభం NTODAY NEWS: గొల్లపల్లి మండలం రిపోర్టర్ లక్ష్మణ్ గ్రామీణ ప్రాంతాల్లోని క్రీడాకారుల ప్రతిభను వెలికితీయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన Chief Minister Cup 2025–26 రెండో ఎడిషన్లో భాగంగా గొల్లపల్లి మండల కేంద్రంలో టార్చ్ ర్యాలీ (క్రీడా జ్యోతి యాత్ర) ఘనంగా నిర్వహించారు. జిల్లా యువజన మరియు క్రీడల శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి స్థానిక సర్పంచ్ నల్ల నీరజ–సతీష్ రెడ్డి ముఖ్య అతిథిగా […]
మహిళల ఆర్థికాభివృద్ధికి ఏపీలో తొలి అడుగు
ఇబ్రహీంపట్నం గుంటుపల్లిలో రైజ్ సెంటర్ ఏర్పాటు మహిళల ఆర్థికాభివృద్ధికి ఏపీలో తొలి అడుగు NTODAY NEWS: ఇబ్రహీంపట్నం, ఎన్టీఆర్ జిల్లా ఆంధ్రప్రదేశ్లో తొలిసారిగా మహిళల ఆర్థికాభివృద్ధికి తోడ్పడే విధంగా ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలం గుంటుపల్లి గ్రామంలో రైజ్ సెంటర్ ఏర్పాటు చేశారు. చేతి వృత్తుల ద్వారా ఉత్పత్తులు తయారు చేసి, వాటికి మార్కెటింగ్ కల్పిస్తూ మహిళలను చిన్నతరహా పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడమే ఈ కేంద్రం లక్ష్యం. ఈ రైజ్ సెంటర్ను జిల్లా కలెక్టర్ లక్ష్మీశా సందర్శించి మహిళా […]









