సీఎంఆర్ఎఫ్ చెక్కుల ద్వారా ఏలూరు ప్రజలకు లబ్ధి 58 మందికి రూ.32 లక్షల పైగా సహాయం అందజేసిన ఎమ్మెల్యే బడేటి చంటి NTODAY NEWS: ఏలూరు జిల్లా ప్రతినిధి కళ్యాణ్ కుమార్ అసాధ్యాలను సుసాధ్యం చేసి చూపిస్తున్న ఘనత కూటమి ప్రభుత్వానికే దక్కుతుందని తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి తెలిపారు. అవసరార్థులకు ఎటువంటి ఆలస్యం లేకుండా ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) చెక్కులను అందజేస్తున్నామని చెప్పారు. ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గంలో సీఎంఆర్ఎఫ్ […]
ప్రజల సమస్యల పరిష్కార వేదిక
ఏలూరు జిల్లాలో ప్రజల సమస్యల పరిష్కార వేదిక పేపర్లెస్ విధానంలో 48 ఫిర్యాదులు స్వీకరణ NTODAY NEWS: ఏలూరు జిల్లా ప్రతినిధి కళ్యాణ్ కుమార్ ఏలూరు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెసల్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్, ఐపీఎస్ ఆధ్వర్యంలో, ఏఆర్ అదనపు ఎస్పీ అడ్మిన్ ఎన్ సూర్య చంద్ర రావు నిర్వహించారు. ఈ సందర్భంగా ఫిర్యాదుల స్వీకరణను పూర్తిగా […]
ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు
సీఆర్ఆర్ కళాశాలలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు మహిళల ఆర్థికాభివృద్ధి, సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది NTODAY NEWS: ఏలూరు జిల్లా ప్రతినిధి కళ్యాణ్ కుమార్ ఏలూరులోని సర్ సీఆర్ఆర్ డిగ్రీ కళాశాల ఆడిటోరియంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి, ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి, దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, నగర మేయర్ షేక్ నూర్జహాన్, జిల్లా ఎస్పీ కొమ్మి ప్రతాప్ శివ […]
టీ20లో టీమిండియా విజయం
టీ20లో టీమిండియా విజయం విద్యార్థులతో ర్యాలీ నిర్వహించి ఆనందం పంచుకున్న అమడగూరు ప్రజలు NTODAY NEWS: అమడగూరు ప్రతినిధి రామాంజనేయులు టీ20 ప్రపంచకప్లో ఛాంపియన్గా నిలిచిన టీమిండియాను చూసి దేశమంతా గర్విస్తోంది. ప్రపంచ ఫైనల్ మ్యాచ్లో భారత జట్టు అద్భుత ప్రదర్శన చేసి విజయం సాధించడంతో అభిమానులు, క్రీడాభిమానులు భారత ఆటగాళ్లపై ప్రశంసలు కురిపిస్తున్నారు. తమ ప్రతిభతో దేశానికి గౌరవం తీసుకొచ్చారని పలువురు అభినందించారు. ఈ సందర్భంగా అమడగూరు మండల కేంద్రంలోని స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత […]
నందవరం జ్యోతి వేడుకలకు వైద్య భద్రత
నందవరం జ్యోతి వేడుకలకు వైద్య భద్రత భక్తుల కోసం ఎమర్జెన్సీ అంబులెన్స్, ప్రత్యేక వైద్య ఏర్పాట్లు NTODAY NEWS: నందవరం, నంద్యాల జిల్లా ప్రతినిధి మల్లికార్జున ఉగాది సందర్భంగా నందవరం క్షేత్రంలో నిర్వహించనున్న జ్యోతి వేడుకలకు భారీగా భక్తులు తరలివచ్చే అవకాశం ఉండటంతో వైద్య భద్రతపై అధికారులు ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు ఎమర్జెన్సీ అంబులెన్స్ ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. ఈ ఏడాది మార్చి 19 నుండి 25 వరకు జ్యోతి వేడుకలు […]
శ్రీశైలం ఆలయాన్ని సందర్శించిన శృంగేరి పీఠాధిపతి
శ్రీశైలం ఆలయాన్ని సందర్శించిన శృంగేరి పీఠాధిపతి విధుశేఖర భారతీ మహాస్వామి NTODAY NEWS: శ్రీశైలం, నంద్యాల జిల్లా ప్రతినిధి మల్లికార్జున శృంగేరి శారదాపీఠం ఉత్తరాధికారి జగద్గురు విధుశేఖర భారతీ మహాస్వామి శ్రీశైలం ఆలయాన్ని సందర్శించి స్వామి, అమ్మవార్లను సేవించారు. ఉదయం ఆలయానికి చేరుకున్న మహాస్వామికి సంప్రదాయం ప్రకారం రాజగోపురం వద్ద కార్యనిర్వహణాధికారి యం. శ్రీనివాసరావు, ధర్మకర్తల మండలి సభ్యులు చిట్టిబొట్ల భరద్వాజశర్మ, అర్చకులు, వేదపండితులు, ఆలయ అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం మహాస్వామి ఆలయంలో స్వామి, […]
శ్రీశైలంలో సంప్రదాయ నృత్య ప్రదర్శన కార్యక్రమం
శ్రీశైలంలో సంప్రదాయ నృత్య ప్రదర్శన కార్యక్రమం NTODAY NEWS: శ్రీశైలం, నంద్యాల జిల్లా ప్రతినిధి మల్లికార్జున శ్రీశైల దేవస్థానం నిర్వహిస్తున్న ధర్మపథం కార్యక్రమంలో భాగంగా నిత్యకళారాధన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ భ్రమరాంబా నృత్యకళాశాల, నందికొట్కూరు బృందం ఆధ్వర్యంలో సంప్రదాయ నృత్య ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఆలయ దక్షిణ మాడవీధిలోని నిత్యకళారాధన వేదిక వద్ద సాయంత్రం నుంచి ఈ నృత్య ప్రదర్శన కార్యక్రమం కొనసాగింది. ఈ కార్యక్రమంలో సిద్ధి వినాయక, ప్రణవాలయ పాహి, నా […]
పుంగనూరులో అభివృద్ధి పనులకు శంకుస్థాపన
పుంగనూరులో అభివృద్ధి పనులకు శంకుస్థాపన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డితో కలిసి కార్యక్రమంలో పాల్గొన్న చల్లా బాబురెడ్డి NTODAY NEWS: పుంగనూరు ప్రతినిధి రాఘవేంద్రరాజు పుంగనూరు అగ్రికల్చర్ మార్కెట్ యార్డ్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్ర రవాణా, యువజన, క్రీడల శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డితో కలిసి పుంగనూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇంచార్జి చల్లా రామచంద్రారెడ్డి (చల్లా బాబురెడ్డి) కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అగ్రికల్చర్ మార్కెట్లో సీసీ రోడ్లు […]
గంగమ్మ జాతరకు పటిష్ట భద్రతా ఏర్పాట్లు
పుంగనూరు గంగమ్మ జాతరకు పటిష్ట భద్రతా ఏర్పాట్లు డ్రోన్లు, సీసీ కెమెరాల నిఘాలో వేడుకలు NTODAY NEWS: పుంగనూరు ప్రతినిధి రాఘవేంద్రరాజు పుంగనూరు పట్టణంలో ఈ నెల 10, 11, 12 తేదీల్లో నిర్వహించనున్న శ్రీ సుగుటూరు గంగమ్మ జాతర సందర్భంగా అన్నమయ్య జిల్లా పోలీసు శాఖ పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టింది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్ తెలిపారు. జాతర సందర్భంగా ఏర్పాటు చేసిన భద్రతా […]
మోహిని ఉత్సవంలో పాల్గొన్న వైఎస్ఆర్సిపి సమన్వయకర్త
కదిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో మోహిని ఉత్సవం… పాల్గొన్న వైఎస్ఆర్సిపి సమన్వయకర్త బిఎస్ మక్బుల్ NTODAY NEWS: కదిరి నియోజకవర్గం ప్రతినిధి వినోద్ కుమార్ కదిరి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా శనివారం నిర్వహించిన మోహిని ఉత్సవంలో కదిరి వైఎస్ఆర్సిపి సమన్వయకర్త బిఎస్ మక్బుల్ పాల్గొన్నారు. మొదట ఆలయంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి మూలవిరాట్ను దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం యాగశాలలో నిర్వహించిన ప్రత్యేక […]









