డిసెంబర్ లో కొత్త ఆధార్ కార్డు… వ్యక్తిగత వివరాలన్నీ తొలగింపు… NTODAY NEWS: న్యూఢిల్లీ న్యూఢిల్లీ : భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) ఆధార్ కార్డును పూర్తిగా పునఃరూపకల్పన చేయడానికి సిద్ధమైంది. డిసెంబర్ నెలలో విడుదల కాబోయే ఈ కొత్త ఆధార్ కార్డు లో ఫోటో, QR కోడ్ మాత్రమే ఉంటాయి. ఇప్పటివరకు కార్డు మీద కనిపించే పేరు, ఆధార్ నంబర్, చిరునామా, పుట్టిన తేదీ వంటి ముద్రిత వ్యక్తిగత వివరాలను పూర్తిగా తొలగించనున్నారు. […]
రెడీ టు సర్వ్’ ఫౌండేషన్ ఉచిత అన్నప్రసాధ కార్యక్రమం
గాంధీ ఆసుపత్రి వద్ద ‘రెడీ టు సర్వ్’ ఫౌండేషన్ ఉచిత అన్నప్రసాధ కార్యక్రమం NTODAY NEWS: హైదరాబాద్ హైదరాబాద్: పేదరికం, ఆకలితో అల్లాడుతున్న వారికి, ఆసుపత్రిలో రోగులకు సహాయకులుగా వచ్చిన వారికి అండగా నిలుస్తూ ‘రెడీ టు సర్వ్’ ఫౌండేషన్ (Ready to Serve Foundation) మరియు అమ్మ హెల్పింగ్ హాండ్స్ వారు విశిష్ట సేవలు అందిస్తున్నారు .ఆదివారం సికింద్రాబాద్ లోని గాంధీ ఆసుపత్రి వద్ద ఉచిత అన్నప్రసాధ కార్యక్రమం నిర్వహించారు. ఆసుపత్రి వద్దకు వచ్చిన దాదాపు […]
4 లేబర్ కోడ్స్ ను వెంటనే రద్దు చేయాలి
4 లేబర్ కోడ్స్ ను వెంటనే రద్దు చేయాలి- CITU NTODAY NEWS: హైదరాబాద్ దేశంలోనే కార్మిక లోకం పోరాడి సాధించుకున్న 29 కార్మిక చట్టాలను రద్దు చేస్తూ బిజెపి మోడీ సర్కార్ కార్పొరేట్ పెట్టుబడుదారులకు లాభాలు చేకూర్చే విధంగా నాలుగు లేబర్ కోడ్స్ తీసుకు రావడాని సిఐటియు అంబర్పేట జోన్ కమిటీ గా తీవ్రంగా వ్యతిరేకిస్తూ శివం రోడ్డులోని లేబర్ అడ్డా దగ్గర ప్లే కార్డ్స్ తో నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. ఈ సందర్భంగా […]
శ్రీ సత్యాసాయి జిల్లా కదిరి పట్టణంలో
శ్రీ సత్యాసాయి జిల్లా కదిరి నియోజవర్గం కదిరి పట్టణంలో NTODAY NEWS: కదిరి నియోజవర్గం రిపోర్టర్ – వినోద్ కుమార్ “శ్రీ వారి జన్మనక్షత్రం స్వాతి నక్షత్రం రోజున కొండల లక్ష్మీ నరసింహుడుగా వెలసిన స్తోత్రాద్రికి పెద్దయెత్తున భక్తుల ఖాద్రీకొండ గిరిప్రదక్షిణ” యుగయుగాల దేవుడు ఆ నరసింహుడు ప్రహ్లాద సమేతంగా కదిరి పట్టణంలో వెలసిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ మత్ ఖాద్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి భవ్య క్షేత్రం. ఇటువంటి క్షేత్రానికి అతి సమీపంలో కుమ్మరవాండ్ల పల్లి […]
పాత్రికేయులకేదీ పెద్ద దిక్కు?
పాత్రికేయులకేదీ పెద్ద దిక్కు? -నవ థాకురియా NTODAY NEWS: ప్రత్యేక కథనం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో పత్రికా స్వేచ్ఛను కాపాడటానికి ఏర్పాటయిన ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఒక సంవత్సర కాలంగా పనిచేయడం లేదు. ప్రెస్ కౌన్సిల్ 14వ టర్మ్ (పదవీ కాలం) అక్టోబర్ 5, 2024న ముగిసిన తర్వాత, 140 కోట్లకు పైగా జనాభా ఉన్న దేశంలోని చట్టబద్ధమైన, క్వాసీ జుడిషియల్ వ్యవస్థకు క్రియాశీలమైన కమిటీ లేకపోవడం చాలామందికి ఆశ్చర్యంగా అనిపించవచ్చు. పిసిఐ 15వ […]
ఉపాధికి షాక్
ఉపాధికి షాక్ NTODAY NEWS: ప్రత్యేక కథనం భారీ సంఖ్యలో కార్మికుల తొలగింపు అక్టోబర్ 10-నవంబర్ 14 మధ్య 27లక్షల మంది ఔట్ ఏపీ నుంచి అత్యధికంగా 15.2 లక్షల మంది గ్రామీణ ప్రాంతాల్లోని పేద ప్రజలకు ఎంతోగానో ఉపయోగపడే మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం (ఎంజీఎన్ఆర్ఈజీఏ)పై మోడీ సర్కారు కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నది. గత కొన్నేండ్లుగా ఈ పథకాన్ని నీర్చు గార్చే విధంగా కొత్త కొత్త నిబంధనలను తీసుకొస్తూ లబ్దిదారులను ఇబ్బందులకు గురి […]
పని ‘హక్కు’ కాదట!
పని ‘హక్కు’ కాదట! NTODAY NEWS: ప్రత్యేక కథనం పని హక్కు అనేది మనిషి గౌరవానికి, జీవనోపాధికి అవసరమైన ప్రాథమిక హక్కు. న్యాయమైన, సమాన పనికి సమాన వేతనం పొందే హక్కు ప్రతి మనిషికీ వుంది. గ్రామీణ ప్రాంతాల్లో నైపుణ్యం లేని పని కోసం ఉపాధి హామీ పథకాల ద్వారా చట్టపరమైన పని హక్కు కల్పించబడుతోంది. అంతేకాదు, నిర్దిష్ట పనిగంటలు అమలు జరుగుతున్నాయి. దేశంలోని ప్రతి వ్యక్తీ సంపూర్ణంగా అభివృద్ధి సాధించడానికి కావాల్సిన కనీస సదుపాయాలే ప్రాథమిక […]
14%భారతీయులకు మాత్రమే ఏఐ గురించి తెలుసు.
14%భారతీయులకు మాత్రమే ఏఐ గురించి తెలుసు.. గంట రాజు NTODAY NEWS: ప్రత్యేక కథనం Source:- ద వైర్ ప్రస్తుత ప్రపంచాన్ని కృత్రిమమేధ(ఏఐ) శాసిస్తోంది. విద్య, వైద్యంతో పాటు ప్రతీరంగంలో తన ప్రభావాన్ని చూపిస్తోంది. భవిష్యత్తులో ఏఐ వాడకం ఇంకా పెరిగే అవకాశాలున్నాని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇటువంటి సందర్భంలో ఆర్టిఫిషియల్ ఇంటలీజెన్స్(ఏఐ) గురించి చాలా తక్కువమంది భారతీయులకు మాత్రమే తెలుసంటే ఆశ్చర్యకరంగా అనిపించవచ్చు. పీఈడబ్ల్యూ నివేదిక ప్రకారం, భారతదేశంలో కేవలం 14% మంది మాత్రమే ఏఐ గురించి […]
విశాఖ, విజయవాడ మెట్రో రైలు – ప్రజా రవాణా దుస్థితి
విశాఖ, విజయవాడ మెట్రో రైలు – ప్రజా రవాణా దుస్థితి డా|| బి.గంగారావు వ్యాసకర్త సెల్ : 94900 98792 NTODAY NEWS: ప్రత్యేక కథనం రాష్ట్రంలోని టిడిపి కూటమి ప్రభుత్వం విశాఖపట్నం, విజయవాడ నగరాల్లో మెట్రో రైల్ నిర్మాణానికి పూనుకుంది. ఇప్పటికే సవివర ప్రాజెక్టు రిపోర్టులు (డిపిఆర్) తయారుచేసి టెండర్ల ప్రక్రియను ప్రారంభించింది. వాస్తవానికి రాష్ట్రంలోని ఈ రెండు నగరాల్లో మెట్రో రైళ్ల నిర్మాణ ప్రతిపాదనలు గత పదేళ్ల నుండి కొనసాగుతున్నాయి. రకరకాల మెట్రో ప్రాజెక్టుల […]
పేలుళ్లు దిగ్భ్రాంతికరం
పేలుళ్లు దిగ్భ్రాంతికరం NTODAY NEWS: ప్రత్యేక కథనం దేశ రాజధాని ఢిల్లీలోని చారిత్రాత్మక ఎర్రకోట సమీపంలో బాంబుపేలుడు దిగ్భ్రాంతికరం. 13 మంది ప్రాణాలు కోల్పోవడం, అనేక మంది క్షతగాత్రులు కావడం అత్యంత విషాదకరం. తమ పనుల్లో తలమునకలై ఉన్న అనేకమంది ఏం జరిగిందో తెలుసుకునేలోపే తమ చుట్టూ శరీర అవయవాలు తెగిపడి ప్రాణాలు కోల్పోవడమో, క్షతగాత్రులై హాహాకారాలు చేస్తూ పడిపోవడమో, అత్యంత భీతావహంగా ఆ ప్రాంతమంతా మారిపోయింది. భారీ విస్ఫోటనంతో భయపడి పరిగెడుతున్న తమపై మృతుల శరీర […]

