ముత్తునూర్ గోదావరి లిఫ్ట్ పునఃప్రారంభం NTODAY NEWS: గొల్లపల్లి మండలం రిపోర్టర్ లక్ష్మణ్ రైతుల ఇబ్బందులు తొలగించిన సంక్షేమ శాఖ మంత్రి అడ్డూరి లక్ష్మణ్ కుమార్ వెల్గటూర్ మండలంలోని ముత్తునూర్ గ్రామంలో నిలిచిపోయిన గోదావరి లిఫ్ట్ ఇరిగేషన్ పథకాన్ని సంక్షేమ శాఖ మంత్రి అడ్డూరి లక్ష్మణ్ కుమార్ గురువారం తిరిగి ప్రారంభించారు. ఇటీవల గుర్తు తెలియని వ్యక్తులు లిఫ్ట్ వద్ద ఉన్న ట్రాన్స్ఫార్మర్లోని కాపర్ వైర్లను దొంగిలించడంతో సాగునీటి సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. దీంతో పంటలు ఎండిపోయే […]
నో హెల్మెట్ – నో పెట్రోల్ పై అవగాహన
నో హెల్మెట్ – నో పెట్రోల్ పై అవగాహన కార్యక్రమం NTODAY NEWS : నార్కెట్పల్లి రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా నల్గొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆదేశాల మేరకు “నో హెల్మెట్ – నో పెట్రోల్” అంశంపై నార్కెట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా నార్కెట్పల్లి పరిధిలోని వివిధ పెట్రోల్ బంకులను పోలీసులు సందర్శించి, హెల్మెట్ ధరించకుండా వచ్చే ద్విచక్ర వాహనదారులకు పెట్రోల్ సరఫరా […]
వేరుశనగ, ఉలవపొట్టు గడ్డివాములు దగ్ధం
వేరుశనగ, ఉలవపొట్టు గడ్డివాములు దగ్ధం NTODAY NEWS: అమడగూరు మండల రిపోర్టర్: రామాంజనేయులు అమడగూరు, మండల పరిధిలోని గాజులపల్లి సమీపంలో ఉన్న మాతృశ్రీ వృద్ధాశ్రమం వద్ద వేరుశనగ, ఉలవపొట్టు గడ్డివాములు దగ్ధమయ్యాయి. రైతులు తెలిపిన వివరాల ప్రకారం, కొలిమిరాళ్లపల్లి గ్రామానికి చెందిన వెంకటేష్కు చెందిన మూడు ఉలవపొట్టు గడ్డివాములు, అలాగే గాజులపల్లి గ్రామానికి చెందిన శ్రీరాములుకు చెందిన ఒక ట్రాక్టర్ వేరుశనగ గడ్డి వాములు కాలిపోయాయి. గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు అంటించడంతో ఈ ఘటన […]
పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం
పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం: అడ్లూరి లక్ష్మణ్ కుమార్ NTODAY NEWS: గొల్లపల్లి మండలం రిపోర్టర్ లక్ష్మణ్ ధర్మపురిలో ఘనంగా ఇందిరమ్మ చీరలు, ఇంటి నెంబర్ పత్రాల పంపిణీ మహిళా సాధికారతకు పెద్దపీట అర్హులందరికీ పథకాలు అందేలా చూడాలి: అధికారులకు ఆదేశం రాష్ట్రంలోని పేదలు, బలహీన వర్గాల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తోందని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. గురువారం ధర్మపురి పట్టణ కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో […]
కాంగ్రెస్ హయాంలో అభివృద్ధి శూన్యం
కాంగ్రెస్ హయాంలో అభివృద్ధి శూన్యం: దావ వసంత సురేష్ రాయికల్లో బీఆర్ఎస్ మీడియా సమావేశం NTODAY NEWS: గొల్లపల్లి మండలం రిపోర్టర్ లక్ష్మణ్ రాయికల్ పట్టణ అభివృద్ధి మొత్తం బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే జరిగిందని, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో కొత్తగా జరిగిన అభివృద్ధి ఏమీ లేదని జగిత్యాల జిల్లా తొలి జడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేష్ విమర్శించారు. గురువారం రాయికల్ పట్టణంలో బీఆర్ఎస్ నాయకులతో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. కేసీఆర్ పాలనలోనే […]
తెలంగాణ పోలీసుల చారిత్రాత్మక నిర్ణయం
బాధితులకు ఊరట: ఘటనా స్థలంలోనే ఎఫ్ఐఆర్ తెలంగాణ పోలీసుల చారిత్రాత్మక నిర్ణయం NTODAY NEWS: హైదరాబాద్ హైదరాబాద్లో ‘సిటిజన్ సెంట్రిక్’ విధానం అమలు నేర బాధితులకు సత్వర న్యాయం అందించడమే లక్ష్యంగా తెలంగాణ పోలీస్ శాఖ మరో కీలక సంస్కరణకు శ్రీకారం చుట్టింది. బాధితులు పోలీస్ స్టేషన్కు వెళ్లాల్సిన అవసరం లేకుండా, నేరం జరిగిన స్థలంలోనే ఎఫ్ఐఆర్ నమోదు చేసే ‘విక్టిమ్/సిటిజన్ సెంట్రిక్’ విధానాన్ని హైదరాబాద్లో అమలు చేస్తున్నట్లు నగర పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనర్ తెలిపారు. […]
బ్యాగ్ను బాధితురాలికి అప్పగించిన తుని టౌన్ పోలీసులు
గంటల వ్యవధిలో మర్చిపోయిన బంగారు నగల బ్యాగ్ను బాధితురాలికి అప్పగించిన తుని టౌన్ పోలీసులు NTODAY NEWS: తుని మల్లవరం గ్రామానికి చెందిన పాలిక దేవి కాకినాడ వెళ్లేందుకు తుని బస్టాండ్కు ఆటోలో వచ్చి బస్సు కోసం వేచి ఉన్నారు. అక్కడ నుంచి ఆలస్యం అవుతుందని, తన ఇద్దరు పిల్లలతో కలిసి గొల్ల అప్పారావు సెంటర్కు వెళ్లేందుకు మరోసారి ఆటో ఎక్కారు. ఈ క్రమంలో ఆమె బంగారు నగలు, నగదు ఉన్న బ్యాగ్ను ఆటో వెనుక భాగంలో […]
ఉపాధిని దెబ్బ కొట్టే కొత్త చట్టాన్ని వ్యతిరేకించండి
గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని పునరుద్ధరించాలి, ఉపాధిని దెబ్బ కొట్టే కొత్త చట్టాన్ని వ్యతిరేకించండి ! NOTDAY NEWS: కదిరి నియోజకవర్గం రిపోర్టర్:- వినోద్ కుమార్ కదిరి మండలం మల్లయ్యగారిపల్లి గ్రామంలో సిఐటియు ఆధ్వర్యంలో ఉపాధి హామీ కూలీలతో మాట్లాడుతూ, కరపత్రాలను పంచడం జరిగింది ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి సాంబా శివ, కదిరి పట్టణ కార్యదర్శి బాబ్ జాన్ మాట్లాడుతూ2005సం.లో మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని వామపక్ష పార్టీల కృషితోనే కేంద్ర […]
జాతీయ ఉపాధి హామీ చట్టాన్ని పునరుద్ధరించాలి
జాతీయ ఉపాధి హామీ చట్టాన్ని పునరుద్ధరించాలి: సీఐటీయూ పోస్టర్ విడుదల NTODAY NEWS: అమడగూరు మండలం రిపోర్టర్: రామాంజనేయులు అమడగూరు మండల కేంద్రంలో సీఐటీయూ నాయకుల ఆధ్వర్యంలో గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని పునరుద్ధరించాలని కోరుతూ పోస్టర్ను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఇంటింటికి ఉపాధి ప్రచార ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టారు. సీఐటీయూ మండల కన్వీనర్ మద్దె కేశవ, ఓడీసీ ట్రాన్స్పోర్ట్ జిల్లా ఉపాధ్యక్షుడు కుళ్లాయప్ప మాట్లాడుతూ—ఉపాధిని దెబ్బతీసే కొత్త చట్టాన్ని వ్యతిరేకించాలని, గ్రామీణ కార్మికుల హక్కులను […]
ధర్మపురి అభివృద్ధికి ప్రజా ప్రభుత్వం శ్రీకారం
ధర్మపురి అభివృద్ధికి ‘ప్రజా ప్రభుత్వం’ శ్రీకారం విద్య, వైద్యం, సంక్షేమమే లక్ష్యం: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క NTODAY NEWS: గొల్లపల్లి మండలం ప్రతినిధి లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్రంలో విద్య, వైద్యం, అన్ని వర్గాల సంక్షేమంతో పాటు శుద్ధమైన తాగునీటి వ్యవస్థల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. బుధవారం జగిత్యాల జిల్లాలోని ధర్మపురిలో, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్లతో కలిసి రూ. 236.5 […]









