Category: Breaking News

ఏలూరులో త్రివిధ దళాలకు మద్దతుగా భారీగా తిరంగా ర్యాలీ

ఏలూరులో త్రివిధ దళాలకు మద్దతుగా భారీగా తిరంగా ర్యాలీ ఏలూరు, మే – 16… బ్రహ్మోస్‌ అస్త్రంతో ఉగ్రవాదాన్ని పెంచిపోషిస్తోన్న పాక్‌ వెన్నులో వణుకు పుట్టించిన త్రివిధ దళాల సైనికులకు యావత్‌ దేశమంతా మద్దతుగా నిలిచిందని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి స్పష్టం చేశారు. దేశ ప్రజల భద్రతే లక్ష్యంగా ప్రతిదాడికి పూనుకున్న సైనిక శక్తికి, వ్యూహాత్మకంగా వ్యవహరించిన దేశ ప్రధాని నరేంద్ర మోదీకి ఈ సందర్భంగా ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఆపరేషన్‌ సింధూర్‌ విజయవంతమైన సందర్భంగా భారత […]

కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు విడనాడాలి

కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు విడనాడాలి —-ఎం ఎల్ సి సత్యం NTODAY NEWS నల్గొండ జిల్లా చిట్యాల మండలం గుండ్రాoపల్లి గ్రామంలోని అమరజీవి గోపగొని నరసింహ ప్రాంగణం (జిఎస్ కే ఫంక్షనల్ )లో చిట్యాల మండల సిపిఐ 7వ మహాసభ నిర్వహించారు ఈ మహాసభకు ఎం.ఎల్.సి సత్యం ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. మహాసభలో సిపిఐ జెండాను ఎగురవేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ సమగ్రతను, అంతరంగిక భద్రత విషయంలో అమెరికా అధ్యక్షులు ట్రంపు జోక్యం […]

ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలకు శుభవార్త

ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలకు శుభవార్త చెప్పిన ఎంపీ పుట్టా మహేష్ కుమార్ . నాలుగు ఆర్ఓబీల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం అనుమతి. ఏలూరు, మే 16: ఏలూరు పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో నాలుగు చోట్ల రైల్వే ఓవర్ బ్రిడ్జిల (ఆర్ఓబి) నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి లభించిందని ఎంపీ పుట్టా మహేష్ కుమార్ జిల్లా వాసులకు శుభవార్త చెప్పారు. శుక్రవారం ఒక ప్రకటనలో ఎంపీ పుట్టా మహేష్ కుమార్ ఈ విషయాన్ని వెల్లడించారు. రైల్వే […]

మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించాలి.

మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించాలి… ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య ఏలూరు నగర కార్యదర్శి అడ్డగర్ల లక్ష్మి ఇందిరా. ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య ఏలూరు నగర సమితి ముఖ్యుల సమావేశం అడ్డగర్ల లక్ష్మీ ఇందిర అధ్యక్షతన ఆర్.ఆర్.పేట స్ఫూర్తి భవన్ నందు జరిగినది. ఈ సమావేశంలో పాల్గొన్న అడ్డగర్ల లక్ష్మీ ఇందిరా మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో రాష్ట్ర మహిళలకు అనేక హామీలను ఇచ్చి సూపర్ సిక్స్ పథకాలను తీసుకువచ్చి మహిళా అభ్యున్నతికి కూటమి ప్రభుత్వం […]

నాలుగు వరుసల వంతెన నిర్మాణ పనులకు శంకుస్థాపనలు

నాలుగు వరుసల వంతెన నిర్మాణ పనులకు శంకుస్థాపనలు NTODAY NEWS: ఏలూరు, మే – 15 అభివృద్ధి, సంక్షేమ నిధులను దారి మళ్ళింపచేసిన గత వైసిపి ప్రభుత్వం ప్రజల కోసం ప్రత్యేకంగా చేసిందేమీ లేదని రాష్ట్ర సమాచార, గృహ నిర్మాణ శాఖామంత్రి కొలుసు పార్ధసారధి మండిపడ్డారు. ఏలూరు జ్యూట్‌మిల్‌ జంక్షన్‌ సమీపంలో మున్సిపల్‌ డిపాజిట్‌ ఇఎస్‌సిసిఎల్‌ ఫండ్స్‌ 5కోట్ల రూపాయల నిధులతో కృష్ణ – ఏలూరు కాలువపై నూతనంగా నిర్మించనున్న నాలుగు వరుసల వంతెన నిర్మాణ పనులకు […]

ప్రతి కుటుంబంలో ప్రభుత్వ సన్న బియ్యం ఒక వరం

ప్రతి కుటుంబంలో ప్రభుత్వ సన్న బియ్యం ఒక వరం—- పెద్ద కాపర్తి గ్రామ ప్రజలు NTODAY NEWS నల్గొండ జిల్లా చిట్యాల మండలం పెద్దకాపర్తి గ్రామం తెలంగాణ ఉచిత సన్న బియ్యం పథకం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గత నెల ప్రారంభమైన తెలంగాణ ఉచిత సన్నబియ్యం పథకం వలన పెద్ద కాపర్తి గ్రామంలోని కుటుంబాలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గతంలో 6000 వేల రూపాయలకు క్వింటల్ బియ్యాన్ని కొనలేక ఏదో పండగ పబ్బాలకు మాత్రమే సన్నబియ్యాన్ని తెచ్చుకొనేది […]

ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం — భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి (NTODAY NEWS) నల్గొండ జిల్లా చిట్యాల మండలం వట్టిమర్తి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల శంకుస్థాపన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి హాజరయ్యారూ. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే వేముల వీరేశం, స్థానిక కాంగ్రెస్ శ్రేణులు పాల్గొన్నారు. అనంతరం వెలిలిమినేడు గ్రామంలో నైట్ ఆల్ట్ బస్సును జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం స్థానిక ఎమ్మెల్యే వేముల […]

జనసేన కార్యకర్త భార్య కిడ్నీ ఆపరేషన్ నిమిత్తం నేరుగా ముఖ్యమంత్రిని కలిసిన ఎమ్మెల్యే

జనసేన కార్యకర్త రమేష్ భార్య కిడ్నీ ఆపరేషన్ నిమిత్తం నేరుగా ముఖ్యమంత్రిని కలిసిన ఎమ్మెల్యే మద్దిపాటి సాధారణ జనసేన కార్యకర్త తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలం అనంతపల్లి గ్రామానికి చెందిన ఉన్నమట్ల రమేష్ భార్య సత్యలక్ష్మి కిడ్నీ మార్పిడి ఆపరేషన్ కు సీఎం సహాయనిధి నుండి రూ. 6,30,000 /- సహాయం అందించిన ఎమ్మెల్యే మద్దిపాటి. ఒక సామాన్యమైన పేద కుటుంబం జనసేన కార్యకర్త అయిన ఉన్నమట్ల రమేష్ భార్యకు కిడ్నీ సమస్య వలన వైద్యులు కిడ్నీ […]

మాదకద్రవ్యాల నిర్మూలన, సైబర్ క్రైమ్ పై అవగాహన

మాదకద్రవ్యాల నిర్మూలన సైబర్ క్రైమ్ పై అవగాహన NTODAY NEWS యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండల కేంద్రంలో సైబర్ నేరాలను ఎలా ఎదుర్కోవాలో మరియు మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా అవగాహన కార్యక్రమాన్ని పోలీసు శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమంలో భాగంగా స్థానిక బస్టాండ్ ఎదురుగా ఉన్న వాహనదారులకు యువకులకు డ్రగ్స్ వాడితే వచ్చే చెడు ప్రభావాల గురించి యువతకు ప్రయాణికులకు వివరించారు అదేవిధంగా సైబర్ నేరాలను ఎలా అరికట్టాలో తెలియజేశారు ఈ కార్యక్రమంలో రామన్నపేట ఎస్సై […]

టీయూడబ్ల్యూజే (ఐజెయూ) మండల కమిటీ ఎన్నిక

టీయూడబ్ల్యూజే (ఐజెయూ) మండల కమిటీ ఎన్నిక NTODAY NEWS టియుడబ్ల్యూజె ( ఐజెయు) చిట్యాల మండల నూతన కార్యవర్గాన్ని మంగళవారం జిల్లా అధ్యక్షుడు గార్లపాటి కృష్ణారెడ్డి, ప్రధాన కార్యదర్శి కలిమల నాగయ్య, సీనియర్ నాయకులు దోసపాటి సత్యనారాయణ,మాదరి యాదగిరి,దొతి శ్రీనివాస్, ఏళ్ల బయన్నల సమక్షంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మండల శాఖ అధ్యక్షలుగా మెండే వెంకన్న,(ఆంధ్రజ్యోతి అర్బన్) ప్రధాన కార్యదర్శిగా పోకల కరుణాకర్,(దిశ) కోశాధికారిగా చెరుపల్లి శ్రీనివాస్(సూర్య), ఉపాధ్యక్షులుగా ఏళ్ల వెంకన్న,(ఆంధ్రప్రభ) జక్కలి మహేష్, (6TV )సహాయ కార్యదర్శిగా […]

Back To Top