భారీ వర్షంలో హైవేపై కారు నడపడం సవాలుగా ఉంటుంది, ఎందుకంటే తక్కువ విజిబిలిటీ, జారే రోడ్లు, మరియు ఇతర అనూహ్య పరిస్థితులు ప్రమాదాన్ని పెంచుతాయి. కింది జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా మీరు సురక్షితంగా డ్రైవ్ చేయవచ్చు 1. వాహనం సిద్ధంగా ఉంచడం: • వైపర్స్: విండ్షీల్డ్ వైపర్స్ సరిగ్గా పనిచేస్తున్నాయని నిర్ధారించుకోండి. వైపర్ బ్లేడ్లు దెబ్బతిన్నట్లయితే, వాటిని మార్చండి. • టైర్లు: టైర్ల ట్రెడ్ మంచి స్థితిలో ఉండేలా చూడండి, ఎందుకంటే జారే రోడ్లపై గ్రిప్ చాలా […]
ఏలూరులో త్రివిధ దళాలకు మద్దతుగా భారీగా తిరంగా ర్యాలీ
ఏలూరులో త్రివిధ దళాలకు మద్దతుగా భారీగా తిరంగా ర్యాలీ ఏలూరు, మే – 16… బ్రహ్మోస్ అస్త్రంతో ఉగ్రవాదాన్ని పెంచిపోషిస్తోన్న పాక్ వెన్నులో వణుకు పుట్టించిన త్రివిధ దళాల సైనికులకు యావత్ దేశమంతా మద్దతుగా నిలిచిందని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి స్పష్టం చేశారు. దేశ ప్రజల భద్రతే లక్ష్యంగా ప్రతిదాడికి పూనుకున్న సైనిక శక్తికి, వ్యూహాత్మకంగా వ్యవహరించిన దేశ ప్రధాని నరేంద్ర మోదీకి ఈ సందర్భంగా ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఆపరేషన్ సింధూర్ విజయవంతమైన సందర్భంగా భారత […]
పాక్ జాతీయుల వీసా సస్పెన్షన్లు
పాక్ జాతీయుల వీసా సస్పెన్షన్లు అన్ని రాష్ట్రాల సీఎంలతో మాట్లాడిన అమిత్ ఢిల్లీ : ఆయా రాష్ట్రాల్లో ఉన్న పాక్ జాతీయులను గుర్తించి వారిని వెనక్కి పంపించే ఏర్పాట్లు చేయాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ అన్ని రాష్ట్రాలను కోరారు.ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఆయన శుక్రవారం మాట్లాడారు.తొలుత స్థానికంగా ఉంటున్న పాకిస్థానీయులను గుర్తించి ఆ సమాచారం కేంద్రానికి పంపించాలని కోరారు.అప్పుడే వారి వీసాల రద్దుకు అవకాశం ఉంటుందన్నారు.గతంలో భారత్ సార్క్ వీసా పొడిగింపు పథకం కింద చాలా […]
వక్ఫ్ బోర్డు చట్టాన్ని కాదు వక్ఫ్ బోర్డునే రద్దు చేయండి
వక్ఫ్ బోర్డు చట్టాన్ని కాదు వక్ఫ్ బోర్డునే రద్దు చేయండి కేంద్ర ప్రభుత్వానికి ముస్లిం పర్సనల్ లా బోర్డు ఆఫ్ ఇండియా రాష్ట్ర అధ్యక్షులు అల్తాఫ్ రజా సూచన విజయవాడ వక్ఫ్ బోర్డు చట్టాన్ని కాదు వక్ఫ్ బోర్డు నే రద్దు చేయాలని, పేద ముస్లిం సమాజానికి ఉపయోగపడని వక్ఫ్ బోర్డు అవసరం లేదని కేంద్ర ప్రభుత్వానికి సూచించారు ముస్లిం పర్సనల్ లా బోర్డు బోర్డ్ ఆఫ్ ఇండియా రాష్ట్ర అధ్యక్షులు అల్తాఫ్ రజా.వందల సంవత్సరాల నుండి […]
25 సంవత్సరాల తర్వాత కలుసుకున్న మిత్రబృందం
ఘనంగా పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం. (NTODAY NEWS) 25 సంవత్సరాల తర్వాత కలుసుకున్న మిత్రబృందం నల్లగొండ జిల్లా చిట్యాల మండలం ఉరుమడ్ల గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 1998-99 బ్యాచ్ పదవ తరగతి పూర్తిచేసుకుని 25 ఏళ్లు పూర్తి కావడంతో హోటల్ వివేరాలో సిల్వర్ జూబ్లీ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమా తమకు చదువు చెప్పిన గురువులను ఆహ్వానించి గురువులతో కలిసి ఘనంగా నిర్వహించారు. హైదరాబాద్, నకిరేకల్ నల్లగొండ, తదితర ప్రాంతాల్లో స్థిరపడిన 50 […]
మహిళా వికలాంగుల రక్షణ కోసం ప్రత్యేక రక్షణ చట్టం చేయాలి
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని రాంపూర్ లో బధిర బాలికపై అత్యాచారం చేసిన నిందితుణ్ణి కఠినంగా శిక్షించాలి మహిళా వికలాంగుల రక్షణ కోసం ప్రత్యేక రక్షణ చట్టం చేయాలి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని రాంపూర్ లో బధిర బాలికపై లైంగిక దాడి చేసిన దాన్ సింగ్ పై కఠిన చర్యలు తీసుకోవాలని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక, NPRD మహిళా విభాగం యాదాద్రి భువనగిరి జిల్లా కమిటలు డిమాండ్ చేస్తున్నవి. దాన్ సింగ్ బధిర బాలికను నమ్మించి వ్యవసాయ పొలాల్లోకి తీసుకెళ్లి […]
గంజాయి రవాణా వినియోగం కేసులో ముగ్గురు నిందితుల అరెస్ట్
గంజాయి రవాణా, వినియోగం కేసులో ముగ్గురు నిందితుల అరెస్ట్, నిందితుల వద్ద నుండి 160 గ్రాముల గంజాయి, మూడు సెల్ ఫోన్లు మరియు ఒక పల్సర్ బైక్ స్వాధీనం అరెస్ట్ చేసిన నిందితుల వివరాలు: A-1: ముల్కలపల్లి రమేష్ @ కప్ప తండ్రి: కనకయ్య, వ: 21 సం.లు, కులం: మాదిగ, వృత్తి: పాన్ షాప్, నివాసం: చిన్నారావులపల్లి గ్రామం, బీబీనగర్ (మం). A-2: టేకుల మనీష్ తండ్రి: ఆంజనేయులు, వ: 23 సం.లు, కులం: బెస్త, […]
ఏప్రిల్ నుంచి ఉచితంగా ఐదు లక్షల బీమా
భారత ప్రభుత్వం అందిస్తున్న రూ.5 లక్షల పథకం 70 ఏళ్ళు దాటిన వృద్ధుల కూడా వర్తించనుంది. ఏప్రిల్ నుంచి ఉచితంగా ఈ పథకాన్ని అమలు చేయనుంది కేంద్ర ప్రభుత్వం.ఆయుష్మాన్ భారత్ వయో వందనస్కీం అమలు కానుంది. దీని ద్వారా కేంద్ర ప్రభుత్వం ఫ్రీగా రూ.5 లక్షల వరకు ఆరోగ్య భీమా అందించనుంది. ఇందులో ఉచిత చికిత్సతో పాటు సర్జరీలు, మెడిసిన్ అందించనుంది. ఈ పథకం అమలుకు రాష్ట్ర వైద్య ఆరోగ్య అధికారులు 416 నెట్వర్క్ ఆసుపత్రిలకు తాజాగా […]
రైతుల కష్టాలను ఆసరాగా చేసుకుని అప్పుల ఊబిలోకి దింపుతున్న ప్రైవేట్ హౌసింగ్ లోన్ సంస్థలు
మార్చి 31(Ntoday న్యూస్) అనంతపురం జిల్లాలోని కూడేరు మండల పరిధి లోని కూడేరు మండలం ఉరవకొండ నియోజక వర్గంలోనే అత్యంత వెనుకబడిన మండలం గా జిల్లా రికార్డులలోనే పేరుంది. అలాంటి కుడేరు మండలంలో చాలా వరకు వ్యవసాయం మీద ఆధారపడి కుటుంబాలు జీవనం సాగిస్తూ ఉన్నాయి. పెట్టిన పంటలకు రైతులకు గిట్టుబాటు ధర లేకుండా బాధ పడుతున్న సమయం లో ప్రైవేట్ హౌసింగ్ లోన్ సంస్థలు రైతులను కలిసాయి. ఆ సంస్థలు ఒక్క సరిగా మీ ఇంటి […]
కొండమడుగు రాష్ట్రయ స్వయం సేవక్ శాఖ ఆధ్వర్యంలో R S S డాక్టర్ జీ కేశవరావు గారు గారి జయంతి
NTODAY NEWS బీబీనగర్ ప్రతినిధి – బాల్ద. భాస్కర్ కురుమ ఉగాది ఉత్సవంలో పాల్గొన్న వక్త విభాగ్ శారీరాక్ ప్రముఖ్ బేతి కన్నయ్య గారు జిల్లా సహా సేవ ప్రముఖ్, అంశల అరవింద్ కుమార్ దూసరి నరేష్ ఖండ సహా కార్యవహా డాక్టర్ జీ కేశవరావు గారి జీవితం, దేశం కోసం, RSS ప్రాముఖ్యత, ఉగాది విశిష్టత గురించి దేశంలో జరుగుతున్న దాడులు, కనుమరుగు అవుతున్న సంప్రదాయలు వేష ధారణ, బాష మరియు ఇప్పటి జనరేషన్ ప్రకృతి […]