నార్కట్పల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం ఆగి ఉన్న బస్సును ఢీకొట్టిన లారీ – ఇద్దరు డ్రైవర్లు మృతి, ఒకరికి తీవ్ర గాయాలు NTODAY NEWS: నార్కట్పల్లి హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై మరోసారి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. నల్గొండ ఎక్స్రోడ్ ఫ్లైఓవర్ సమీపంలో మంగళవారం తెల్లవారుజామున జరిగిన ప్రమాదంలో ఇద్దరు బస్సు డ్రైవర్లు అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరికి తీవ్ర గాయాలు అయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం విజయవాడ వైపు వెళ్తున్న మోజో ట్రావెల్స్ బస్సు […]
మార్నింగ్ వాకింగ్తో ఆరోగ్యం
మార్నింగ్ వాకింగ్తో ఆరోగ్యం – పరిశుభ్రతతో రోగాలకు చెక్ వన్ కే రన్ను ప్రారంభించిన చిట్యాల మున్సిపల్ చైర్మన్ పందిరి గీత NTODAY NEWS: చిట్యాల ప్రస్తుత కంప్యూటర్ యుగంలో ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా జీవించాలంటే మార్నింగ్ వాకింగ్ను అలవాటు చేసుకోవాలని చిట్యాల మున్సిపల్ చైర్మన్ పందిరి గీత ప్రజలకు పిలుపునిచ్చారు. నల్గొండ జిల్లా నకిరేకల్ నియోజకవర్గ పరిధిలోని చిట్యాల మున్సిపాలిటీ పట్టణ కేంద్రంలోని హైస్కూల్ సమీపంలోని వనిపాకల రోడ్డులో సోమవారం నిర్వహించిన వన్ కే రన్ […]
2027 గోదావరి పుష్కరాలకు పకడ్బందీ ఏర్పాట్లు
2027 గోదావరి పుష్కరాలకు పకడ్బందీ ఏర్పాట్లు ముందస్తు ప్రణాళికలతో సిద్ధం కావాలి: మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ NTODAY NEWS: గొల్లపల్లి ప్రతినిధి లక్ష్మణ్ రానున్న 2027 గోదావరి పుష్కరాలను రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావిస్తోందని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, వయోవృద్ధుల, వికలాంగుల మరియు ట్రాన్స్జెండర్ సాధికారత శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ముందస్తు ప్రణాళికలతో అధికారులు సిద్ధం కావాలని సూచించారు. సోమవారం జగిత్యాలలో జిల్లా కలెక్టర్ […]
ప్రజావాణి దరఖాస్తులకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి
ప్రజావాణి దరఖాస్తులకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి: జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా శాఖల వారీగా పెండింగ్ దరఖాస్తులపై సమీక్ష – సోమవారం 352 అర్జీలు స్వీకరణ NTODAY NEWS: గొల్లపల్లి ప్రతినిధి లక్ష్మణ్ ప్రజావాణి ద్వారా ప్రజల నుండి వచ్చే దరఖాస్తులకు అధికారులు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా ఆదేశించారు. క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టి ప్రజల సమస్యలను వెంటనే పరిష్కరించాలని సూచించారు. సోమవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్ బాధితుల […]
సీఎంఆర్ఎఫ్ చెక్కుల ద్వారా ఏలూరు ప్రజలకు లబ్ధి
సీఎంఆర్ఎఫ్ చెక్కుల ద్వారా ఏలూరు ప్రజలకు లబ్ధి 58 మందికి రూ.32 లక్షల పైగా సహాయం అందజేసిన ఎమ్మెల్యే బడేటి చంటి NTODAY NEWS: ఏలూరు జిల్లా ప్రతినిధి కళ్యాణ్ కుమార్ అసాధ్యాలను సుసాధ్యం చేసి చూపిస్తున్న ఘనత కూటమి ప్రభుత్వానికే దక్కుతుందని తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి తెలిపారు. అవసరార్థులకు ఎటువంటి ఆలస్యం లేకుండా ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) చెక్కులను అందజేస్తున్నామని చెప్పారు. ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గంలో సీఎంఆర్ఎఫ్ […]
ప్రజల సమస్యల పరిష్కార వేదిక
ఏలూరు జిల్లాలో ప్రజల సమస్యల పరిష్కార వేదిక పేపర్లెస్ విధానంలో 48 ఫిర్యాదులు స్వీకరణ NTODAY NEWS: ఏలూరు జిల్లా ప్రతినిధి కళ్యాణ్ కుమార్ ఏలూరు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెసల్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్, ఐపీఎస్ ఆధ్వర్యంలో, ఏఆర్ అదనపు ఎస్పీ అడ్మిన్ ఎన్ సూర్య చంద్ర రావు నిర్వహించారు. ఈ సందర్భంగా ఫిర్యాదుల స్వీకరణను పూర్తిగా […]
ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు
సీఆర్ఆర్ కళాశాలలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు మహిళల ఆర్థికాభివృద్ధి, సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది NTODAY NEWS: ఏలూరు జిల్లా ప్రతినిధి కళ్యాణ్ కుమార్ ఏలూరులోని సర్ సీఆర్ఆర్ డిగ్రీ కళాశాల ఆడిటోరియంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి, ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి, దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, నగర మేయర్ షేక్ నూర్జహాన్, జిల్లా ఎస్పీ కొమ్మి ప్రతాప్ శివ […]
టీ20లో టీమిండియా విజయం
టీ20లో టీమిండియా విజయం విద్యార్థులతో ర్యాలీ నిర్వహించి ఆనందం పంచుకున్న అమడగూరు ప్రజలు NTODAY NEWS: అమడగూరు ప్రతినిధి రామాంజనేయులు టీ20 ప్రపంచకప్లో ఛాంపియన్గా నిలిచిన టీమిండియాను చూసి దేశమంతా గర్విస్తోంది. ప్రపంచ ఫైనల్ మ్యాచ్లో భారత జట్టు అద్భుత ప్రదర్శన చేసి విజయం సాధించడంతో అభిమానులు, క్రీడాభిమానులు భారత ఆటగాళ్లపై ప్రశంసలు కురిపిస్తున్నారు. తమ ప్రతిభతో దేశానికి గౌరవం తీసుకొచ్చారని పలువురు అభినందించారు. ఈ సందర్భంగా అమడగూరు మండల కేంద్రంలోని స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత […]
నందవరం జ్యోతి వేడుకలకు వైద్య భద్రత
నందవరం జ్యోతి వేడుకలకు వైద్య భద్రత భక్తుల కోసం ఎమర్జెన్సీ అంబులెన్స్, ప్రత్యేక వైద్య ఏర్పాట్లు NTODAY NEWS: నందవరం, నంద్యాల జిల్లా ప్రతినిధి మల్లికార్జున ఉగాది సందర్భంగా నందవరం క్షేత్రంలో నిర్వహించనున్న జ్యోతి వేడుకలకు భారీగా భక్తులు తరలివచ్చే అవకాశం ఉండటంతో వైద్య భద్రతపై అధికారులు ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు ఎమర్జెన్సీ అంబులెన్స్ ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. ఈ ఏడాది మార్చి 19 నుండి 25 వరకు జ్యోతి వేడుకలు […]
మైనార్టీల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట
మైనార్టీల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట గల్ఫ్ బాధితులకు రూ.5 లక్షల భరోసా – ధర్మపురిలో ఉచిత కుట్టు మిషన్ల పంపిణీ NTODAY NEWS: గొల్లపల్లి ప్రతినిధి లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్రంలో మైనార్టీల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణంలోని షాదీఖానాలో మైనార్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత కుట్టు మిషన్ల పంపిణీ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. […]









