నార్కట్పల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం ఆగి ఉన్న బస్సును ఢీకొట్టిన లారీ – ఇద్దరు డ్రైవర్లు మృతి, ఒకరికి తీవ్ర గాయాలు NTODAY NEWS: నార్కట్పల్లి హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై మరోసారి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. నల్గొండ ఎక్స్రోడ్ ఫ్లైఓవర్ సమీపంలో మంగళవారం తెల్లవారుజామున జరిగిన ప్రమాదంలో ఇద్దరు బస్సు డ్రైవర్లు అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరికి తీవ్ర గాయాలు అయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం విజయవాడ వైపు వెళ్తున్న మోజో ట్రావెల్స్ బస్సు […]
మార్నింగ్ వాకింగ్తో ఆరోగ్యం
మార్నింగ్ వాకింగ్తో ఆరోగ్యం – పరిశుభ్రతతో రోగాలకు చెక్ వన్ కే రన్ను ప్రారంభించిన చిట్యాల మున్సిపల్ చైర్మన్ పందిరి గీత NTODAY NEWS: చిట్యాల ప్రస్తుత కంప్యూటర్ యుగంలో ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా జీవించాలంటే మార్నింగ్ వాకింగ్ను అలవాటు చేసుకోవాలని చిట్యాల మున్సిపల్ చైర్మన్ పందిరి గీత ప్రజలకు పిలుపునిచ్చారు. నల్గొండ జిల్లా నకిరేకల్ నియోజకవర్గ పరిధిలోని చిట్యాల మున్సిపాలిటీ పట్టణ కేంద్రంలోని హైస్కూల్ సమీపంలోని వనిపాకల రోడ్డులో సోమవారం నిర్వహించిన వన్ కే రన్ […]
2027 గోదావరి పుష్కరాలకు పకడ్బందీ ఏర్పాట్లు
2027 గోదావరి పుష్కరాలకు పకడ్బందీ ఏర్పాట్లు ముందస్తు ప్రణాళికలతో సిద్ధం కావాలి: మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ NTODAY NEWS: గొల్లపల్లి ప్రతినిధి లక్ష్మణ్ రానున్న 2027 గోదావరి పుష్కరాలను రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావిస్తోందని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, వయోవృద్ధుల, వికలాంగుల మరియు ట్రాన్స్జెండర్ సాధికారత శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ముందస్తు ప్రణాళికలతో అధికారులు సిద్ధం కావాలని సూచించారు. సోమవారం జగిత్యాలలో జిల్లా కలెక్టర్ […]
ప్రజావాణి దరఖాస్తులకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి
ప్రజావాణి దరఖాస్తులకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి: జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా శాఖల వారీగా పెండింగ్ దరఖాస్తులపై సమీక్ష – సోమవారం 352 అర్జీలు స్వీకరణ NTODAY NEWS: గొల్లపల్లి ప్రతినిధి లక్ష్మణ్ ప్రజావాణి ద్వారా ప్రజల నుండి వచ్చే దరఖాస్తులకు అధికారులు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా ఆదేశించారు. క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టి ప్రజల సమస్యలను వెంటనే పరిష్కరించాలని సూచించారు. సోమవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్ బాధితుల […]
మైనార్టీల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట
మైనార్టీల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట గల్ఫ్ బాధితులకు రూ.5 లక్షల భరోసా – ధర్మపురిలో ఉచిత కుట్టు మిషన్ల పంపిణీ NTODAY NEWS: గొల్లపల్లి ప్రతినిధి లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్రంలో మైనార్టీల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణంలోని షాదీఖానాలో మైనార్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత కుట్టు మిషన్ల పంపిణీ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. […]
విద్యుత్ షాక్తో ఇద్దరు యువకులు మృతి
దండేపల్లిలో విద్యుత్ షాక్తో ఇద్దరు యువకులు మృతి NTODAY NEWS: మంచిర్యాల ప్రతినిధి వి.శ్రీనివాస్ మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలంలోని మేదరిపేట వద్ద జరిగిన ప్రమాదంలో ఇద్దరు యువకులు విద్యుత్ షాక్కు గురై ప్రాణాలు కోల్పోయారు. ఎస్సై తహసీద్దీన్ తెలిపిన వివరాల ప్రకారం, మేదరిపేటలోని ఇండియన్ పెట్రోల్ బంక్ సమీపంలో ఈ ఘటన జరిగింది. స్థానిక సిమెంట్ ట్రేడర్స్లో పనిచేస్తున్న ఇద్దరు యువకులు పెట్రోల్ బంక్ వద్ద ఉన్న ఇనుప స్టాండ్ను తీసుకువెళ్తుండగా అది ప్రమాదవశాత్తు పైన […]
ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు
వెల్గటూర్లో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు కేక్ కట్ చేసిన ZPHS పాఠశాల 2005–2006 SSC బ్యాచ్ పూర్వ విద్యార్థినులు NTODAY NEWS: గొల్లపల్లి ప్రతినిధి లక్ష్మణ్ వెల్గటూర్ మండల కేంద్రంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆదివారం వెల్గటూర్ మండల కేంద్రంలోని ZPHS పాఠశాలకు చెందిన 2005–2006 SSC బ్యాచ్ పూర్వ విద్యార్థినులు ఒకచోట చేరి ఉత్సాహంగా ఈ వేడుకలను జరుపుకున్నారు. ఈ సందర్భంగా మహిళలు కేక్ కట్ చేసి ఒకరికొకరు […]
పెళ్లికి పదో తరగతి మిత్రుల ఆర్థిక సాయం
స్నేహితురాలి పెళ్లికి పదో తరగతి మిత్రుల ఆర్థిక సాయం NTODAY NEWS: గొల్లపల్లి ప్రతినిధి లక్ష్మణ్ కష్టాల్లో ఉన్న స్నేహితురాలికి అండగా నిలుస్తూ పదో తరగతి పాత మిత్రులు ఆదర్శం చూపించారు. పేదరికం ఆమె వివాహానికి అడ్డంకి కాకూడదని భావించి తమ వంతు ఆర్థిక సహాయం అందించి మానవత్వాన్ని చాటుకున్నారు. ఈ ఘటన జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండల కేంద్రంలో చోటుచేసుకుంది. వెల్గటూర్ మండల కేంద్రానికి చెందిన పుట్టపాక రజిత నిరుపేద కుటుంబానికి చెందిన యువతి. తల్లిదండ్రులను […]
వైభవంగా శ్రీ లక్ష్మీనరసింహస్వామి రథోత్సవం
ధర్మపురిలో వైభవంగా శ్రీ లక్ష్మీనరసింహస్వామి రథోత్సవం ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ NTODAY NEWS: గొల్లపల్లి ప్రతినిధి లక్ష్మణ్ ధర్మపురి క్షేత్రంలో వెలసిన శ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో ప్రధాన ఘట్టమైన రథోత్సవం ఆదివారం సాయంత్రం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకకు రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై స్వామివారిని దర్శించుకుని రథోత్సవాన్ని ప్రారంభించారు. గోదావరి పుష్కరాలకు భారీ నిధులు […]
మహిళల ప్రతిభే దేశ ప్రగతికి శక్తి
మహిళల ప్రతిభే దేశ ప్రగతికి శక్తి: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కరీంనగర్ కలెక్టరేట్లో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు NTODAY NEWS: గొల్లపల్లి ప్రతినిధి లక్ష్మణ్ మహిళలు శక్తి స్వరూపులని, వారు ఆకాశమే హద్దుగా అన్ని రంగాల్లో రాణించాలని భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పిలుపునిచ్చారు. ఆదివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఢిల్లీలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఆమె వర్చువల్గా ప్రసంగించారు. ఈ కార్యక్రమాన్ని కరీంనగర్ కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్ నుంచి అడిషనల్ కలెక్టర్లు […]









