News Headlines
Chief Minister honours Chaganti at the Secretariat
భారతీయ కుటుంబ వ్యవస్థ గొప్పతనాన్ని నేటి తరం తెలుసుకోవాలి
సైబర్ క్రైమ్ విద్యార్థులకు అవగాహనా సదస్సు
సైబర్ క్రైమ్ విద్యార్థులకు అవగాహనా సదస్సు
ఆర్టీఐ రక్షక్ నల్లగొండ జిల్లా ప్రెసిడెంట్ గా కూనురు మధు
ప్రజల సౌకర్యార్థం మాస్టర్ ప్లాన్ లో మార్పులు :- ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి
డిజిటల్ ఫ్యామిలీ హెల్త్ కార్డుల సర్వేలో :-కలెక్టర్ బి.సత్య ప్రసాద్
రాష్ట్రంలో అర్హులైన అందరికీ ఫ్యామిలీ డిజిటల్ కార్డులు :-ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
సర్వేల్ -మర్రిగుడం గ్రామ ప్రజల దాహం తీర్చిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు:- చలమల్ల కృష్ణ రెడ్డి
అనుమానంగా ఉన్న వ్యక్తులు ఉంటే వెంటనే పోలీస్ స్టేషన్ కి సమాచార ఇవ్వాలి: ఎస్ఐ జగన్
దుర్గాదేవి ఉత్సవాలు సందర్భంగా అగ్ని ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సంస్థాన్:- ఎస్ఐ జగన్ సూచించారు

2024 డీఎస్సీ ఫలితాలలో ఉత్తమ ర్యాంకు సాధించిన చిట్యాల వాసి కరీముద్దీన్

Spread the love

నల్గొండ జిల్లా చిట్యాల మండలానికి చెందిన మహమ్మద్ ఖలీముద్దీన్ తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన డీఎస్సీలో నల్గొండ జిల్లా వ్యాప్తంగా హిందీ స్కూల్ అసిస్టెంట్ రెండో ర్యాంకు సాధించి విజయం సాధించాడు కలిముద్దీన్ గత 18 సంవత్సరాలగా వివిధ ప్రైవేట్ పాఠశాలలో హిందీ పండితునిగా విధులు నిర్వహిస్తూ ఆర్థిక పరిస్థితులను నిలదొక్కుకుంటూ ప్రభుత్వ ఉద్యోగానికి ప్రిపేర్ అయ్యాడు బి తన జీవితంలో కలియుముద్దీన్ జీవితంలో మొట్టమొదటిసారి గా నల్లగొండలోని శారదా విద్యా మందిర్ లో ఉపాధ్యాయులుగా చేరి అప్పటినుండి వివిధ పాఠశాలలను పనిచేసుకుంటూ డీఎస్సీ ఫలితాలలో ఉత్తమ ర్యాంకును సాధించాడు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 18 సంవత్సరాలుగా వేచి చూసిన తరుణం నాకు దక్కిందని జీవితంలో ఎంతో సంతోషంగా ఉందని ప్రభుత్వ పాఠశాలలో మేలైన విద్యను అందించడంలో తన వంతు కృషి చేస్తానని కలిముద్దీన్ సంతోషం వ్యక్తం చేశాడు ఈ సందర్భంగా చిట్యాల లోని పలువురు ప్రముఖులు అతని అభినందించారు జీవితంలో ఉన్నత శిఖరాలకు ఎదగాలని కోరుకున్నారని పనిముద్దీన్ తెలియజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top