News Headlines
Chief Minister honours Chaganti at the Secretariat
భారతీయ కుటుంబ వ్యవస్థ గొప్పతనాన్ని నేటి తరం తెలుసుకోవాలి
సైబర్ క్రైమ్ విద్యార్థులకు అవగాహనా సదస్సు
సైబర్ క్రైమ్ విద్యార్థులకు అవగాహనా సదస్సు
ఆర్టీఐ రక్షక్ నల్లగొండ జిల్లా ప్రెసిడెంట్ గా కూనురు మధు
ప్రజల సౌకర్యార్థం మాస్టర్ ప్లాన్ లో మార్పులు :- ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి
డిజిటల్ ఫ్యామిలీ హెల్త్ కార్డుల సర్వేలో :-కలెక్టర్ బి.సత్య ప్రసాద్
రాష్ట్రంలో అర్హులైన అందరికీ ఫ్యామిలీ డిజిటల్ కార్డులు :-ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
సర్వేల్ -మర్రిగుడం గ్రామ ప్రజల దాహం తీర్చిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు:- చలమల్ల కృష్ణ రెడ్డి
అనుమానంగా ఉన్న వ్యక్తులు ఉంటే వెంటనే పోలీస్ స్టేషన్ కి సమాచార ఇవ్వాలి: ఎస్ఐ జగన్
దుర్గాదేవి ఉత్సవాలు సందర్భంగా అగ్ని ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సంస్థాన్:- ఎస్ఐ జగన్ సూచించారు

లాటరీ పేరుతో మోసం చేస్తే చట్టపర చర్యలు – చిట్యాల ఎస్ఐ ఎన్ ధర్మ

Spread the love

నల్గొండ జిల్లా చిట్యాల మండల పరిసర ప్రాంతాలలో దసరా పండుగ పురస్కరించుకొని కొందరు వ్యక్తులు 100 కొట్టు మేకను పట్టు, అంటూ పలు గ్రామాలలో 100, 200, 51, రూపాయలు పెట్టి లాటరీ ద్వారా అక్రమ సంపాదన చేస్తున్నారని ఇటువంటి లాటరీ పద్ధతికి తెలంగాణ ప్రభుత్వం నిషేధించిందని అటువంటి లాటరీలు పెట్టి అక్రమ దందాకు పాల్పడిన వారికి కఠిన చర్యలు తీసుకుంటామని పరిసర ప్రాంతాలలో ఇటువంటి లాటరీ స్కీములను నిర్వహిస్తున్న కొంతమందిని చిట్యాల పోలీస్ స్టేషన్కు పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చామని ఎటువంటి చర్యలకు పాలు పడితే చట్టారీత్యా చర్యలు తీసుకుంటామని చిట్యాల ఎస్ఐ ధర్మ తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top