నూతనంగా ఎన్నుకోబడిన ఏపీటీఎఫ్ ఏలూరు నగర శాఖ కార్యవర్గం NTODAY NEWS: ఏలూరు శనివారం సాయంత్రం ఐదు గంటలకు స్థానిక సుబ్బమ్మ దేవి నగరపాలక ఉన్నత పాఠశాలలో ఏపీటీఎఫ్ ఏలూరు నగర శాఖ జనరల్ బాడీ ఎన్నికలు నిర్వహించడం జరిగింది ఎన్నికల పరిశీలకులుగా ఏలూరు జిల్లా మహిళా ఉపాధ్యక్షురాలు శ్రీమతి రమాదేవి ఎన్నికల నిర్వహించి ఈ కింది కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకోబడటమైనది. అధ్యక్షులుగా కురమా ఆనందకుమార్(2వ సారి), ఉపాధ్యక్షులుగా ఎల్.వి.ఏ రత్నకుమార్, ఎం.వి సుబ్బారావు, ఎం.డబ్ల్యూ బెనర్జీ, […]
వందేమాతరం 150 సంబరాలలో పాల్గొన్న బిజెపి నాయకులు
వందేమాతరం 150 సంబరాలలో పాల్గొన్న బిజెపి నాయకులు NTODAY NEWS: గొల్లప్రోలు మండల ప్రతినిధి భోర శివారెడ్డి కాకినాడ లో జరిగిన వందే మాతరం గీతం150 సంవత్సరాల పూర్తి చేసుకున్న సందర్భంగా, స్వరాజ్యం,, స్వదేశీ,, సమైక్యత అనే నినాదంతో,బిజెపి నాయకులు మాట్లాడుతూ, ‘వందేమాతరం’ అనేది కేవలం ఒక గేయం కాదు, అది భారత స్వాతంత్ర్య ఉద్యమానికి ఊపిరి పోసిన జాతీయ గీతం మరియు భారత జాతీయతకు, దేశభక్తికి ప్రతీక. వందేమాతరం ను భకిమ్ చంద్ర ఛటోపాధ్యాయ్ (భకిమ్ […]
ఫిష్ మార్కెట్ భవనాన్ని పరిశీలించిన మున్సిపల్ చైర్మన్
చిలకలూరిపేట మార్కెట్ సెంటర్ లో నిర్మాణ మవుతున్న ఫిష్ మార్కెట్ భవనాన్ని పరిశీలించిన మున్సిపల్ చైర్మన్ కౌన్సిల్ సభ్యులు NTODAY NEWS: పల్నాడు జిల్లా స్టాఫ్ రిపోర్టర్ రావిపాటి రాజా.. చిలకలూరిపేట పట్టణంలోని మాజీ మంత్రివర్యులు మన శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ ప్రతిపాటి పుల్లారావు గారి ఆదేశాల మేరకు ఒక కోటి 20లక్షల రూపాయల తో అధునాతన వసతులు తో ఈ ఫిష్ మార్కెట్ నిర్మాణం కాబోతోందిఇంత కు ముందు రోడ్డు పైనే మటన్, చికెన్, ఫిష్ […]
వందేమాతరం రూపొందించి 150 సంవత్సరాలు..
వందేమాతరం రూపొందించి 150 సంవత్సరాలు.. NTODAY NEWS: పల్నాడు జిల్లా స్టాఫ్ రిపోర్టర్ రావిపాటి రాజా వందేమాతరం రూపొందించి 150 ఏళ్లు పూర్తయినసందర్బంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వందేమాతరం 150 ఏళ్ల వేడుకలలో భాగంగా శుక్రవారం చిలకలూరిపేట పట్టణంలోని మున్సిపల్ ప్రాథమిక పాఠశాల పోలిరెడ్డి పాలెం నందు విద్యార్థిని విద్యార్థులచే సామూహికంగా వందేమాతరం గీతాలాపన చేయించడం జరిగింది అనంతరం ప్రధానోపాధ్యాయురాలు జె హైమావతి మాట్లాడుతూ వందేమాతరం విశిష్టతను తెలియజేశారు “వందేమాతరం” అంటే “తల్లిదేశానికి నమస్కారం” […]
జగన్ పాలనలో రాష్ట్ర ఖాతాలో అవినీతి జమ.. అభివృద్ధి మమా.
జగన్ పాలనలో రాష్ట్ర ఖాతాలో అవినీతి జమ.. అభివృద్ధి మమా. : మాజీమంత్రి ప్రత్తిపాటి NTODAY NEWS: పల్నాడు జిల్లా స్టాఫ్ రిపోర్టర్ రావిపాటి రాజా • డెవలప్ మెంట్ అంటే 16 నెలల జైల్ ట్రీట్మెంట్, పదితరాలకు సరిపడా సెటిల్మెంట్ కాదు జగన్ : ప్రత్తిపాటి • రాష్ట్రానికి అంతా తానే చేస్తే ప్రజలు 11తో ఎందుకు సత్కరించారో, ప్రతిపక్ష హోదా అడుక్కునే స్థాయికి ఎందుకు దిగజార్చారో జగనే చెప్పాలి : ప్రత్తిపాటి. • ప్రజల, […]
వందేమాతరం గీతానికి 150 ఏళ్లు
వందేమాతరం గీతానికి 150 ఏళ్లు: చిలకలూరిపేటలో ఘనంగా వేడుకలు ర్యాలీ, సామూహిక గీతాలాపన NTODAY NEWS: పల్నాడు జిల్లా స్టాఫ్ రిపోర్టర్ రావిపాటి రాజా.. చిలకలూరిపేట మాజీ మంత్రివర్యులు మన శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ ప్రతిపాటి పుల్లారావు మరియు కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో భారత జాతీయ గీతం ‘వందేమాతరం’ రచించి 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా, పట్టణంలో వేడుకలు ఘనంగా జరిగాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు మున్సిపల్ కౌన్సిల్ చైర్మన్ రఫాని ఆధ్వర్యంలో ఈ […]
చేనేతకు చేయూత ఏదీ?
చేనేతకు చేయూత ఏదీ? NTODAY NEWS: ప్రత్యేక కథనం ముడి సరుకు ధరలు పైపైకి గిట్టుబాటు ధర రాక కార్మికులు విలవిల పేరుకున్న ఆప్కో బకాయిలు ఒకప్పుడు చేనేత కార్మికులకు చేతినిండా పని ఉండేది. అందుకు తగ్గట్లు ఫలితం దక్కేది. కూలి గిట్టుబాటు అయ్యేది. ప్రభుత్వ విధానాలతో ఈ రంగం కళావిహీనం అవుతోంది. టిడిపి కూటమి ప్రభుత్వంపై ఆశలు పెట్టుకున్న నేతన్నలకు భంగపాటు తప్పలేదు. ఉచిత విద్యుత్ పథకాన్ని అరకొరగానే అమలు చేస్తోంది. మరోవైపు ‘నేతన్న నేస్తం’ […]
ఆ ముసాయిదా రద్దుచేయాలి
ఆ ముసాయిదా రద్దుచేయాలి -ముప్పాళ్ళ భార్గవశ్రీ సీపీఐఎంఎల్ నాయకులు NTODAY NEWS: ప్రత్యేక కథనం పరిశ్రమలు స్థాపించబోయే ముందు కాలుష్య నియంత్రణ బోర్డులు ఆయా ప్రాంతాల్లో నిర్వహించే ప్రజాభిప్రాయ సేకరణ సందర్భంగా తమ ప్రాంతంలో పెట్టే పరిశ్రమ వల్ల పర్యావరణంతో పాటు తమ ఆరోగ్యాలను ఏ విధంగా నష్టపోతామో వివరంగా చెప్పుకునే అవకాశం ప్రజలకు లభిస్తుంది. మెజారిటీ ప్రజల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకొని, ఆ ప్రాంతంలో పరిశ్రమలు పెట్టాలా వద్దా అనే సూచనలను ఆయా ప్రభుత్వాలకు అవి […]
పెట్టుబడిదారీ విధానం – భవిష్యత్ ?
సోవియట్ విప్లవ వార్షికోత్సవం సందర్భంగా… NTODAY NEWS: గుంటూరు పెట్టుబడిదారీ విధానం – భవిష్యత్ ? – తేది :07-11-2025, శుక్రవారం సా॥ 4 గం॥లకు వేదిక : శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరం, మార్కెట్ సెంటర్, గుంటూరు. ప్రధాన వక్త : కామ్రేడ్ బి.వి. రాఘవులు, సిపిఐ (యం) పొలిట్యూరో సభ్యులు వక్తలు : కామ్రేడ్ సిహెచ్ బాబురావు, సిపియం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు శ్రీ కె.యస్. లక్ష్మణరావు, శాసనమండలి మాజీ సభ్యులు కామ్రేడ్ వై. […]
రాష్ట్రంలో పరిశ్రమలు-అభివృద్ధి స్వభావం
రాష్ట్రంలో పరిశ్రమలు-అభివృద్ధి స్వభావం :-వ్యాసకర్త – డా|| బి. గంగారావు సెల్ : 9490098792 NTODAY NEWS:- ప్రత్యేక కథనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, తనయుడు లోకేష్ వివిధ దేశాల్లో వున్న బడా పారిశ్రామిక సంస్థల అధినేతలను కలిసి రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని వారికి విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ నెల 14, 15 తేదీలలో విశాఖపట్నంలో జరగబోతున్న పెట్టుబడుల భాగస్వామ్య సమిట్కు ఆహ్వానిస్తున్నారు. తెలుగుదేశం కూటమి అధికారంలోకి రావడంతోటే స్వర్ణాంధ్రప్రదేశ్ విజన్ పేర […]

