హార్టికల్చర్ రాష్ట్ర సదస్సును జయప్రదం చేయండి… ( కూడేరు) ఏప్రిల్ 6 ( NTODAY NEWS) రైతు సంఘం ఆధ్వర్యంలో ఏప్రిల్ 8 వ తేదీ ఆర్టికల్చర్ రాష్ట్ర సదస్సును జయప్రదం చేయవలెనని ,ఆదివారం కూడేరులో రైతు సంఘం ఆధ్వర్యంలో కరపత్రాలను పంపిణీ చేశారు,ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కూడేరు మండల వ్యాప్తంగా అన్ని గ్రామాల రైతులు అధిక సంఖ్యలో పాల్గొని ఆర్టికల్చర్ రాష్ట్ర రైతు సదస్సును విజయవంతం చేయాలని కోరారు, కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు […]
ఏప్రిల్ నుంచి ఉచితంగా ఐదు లక్షల బీమా
భారత ప్రభుత్వం అందిస్తున్న రూ.5 లక్షల పథకం 70 ఏళ్ళు దాటిన వృద్ధుల కూడా వర్తించనుంది. ఏప్రిల్ నుంచి ఉచితంగా ఈ పథకాన్ని అమలు చేయనుంది కేంద్ర ప్రభుత్వం.ఆయుష్మాన్ భారత్ వయో వందనస్కీం అమలు కానుంది. దీని ద్వారా కేంద్ర ప్రభుత్వం ఫ్రీగా రూ.5 లక్షల వరకు ఆరోగ్య భీమా అందించనుంది. ఇందులో ఉచిత చికిత్సతో పాటు సర్జరీలు, మెడిసిన్ అందించనుంది. ఈ పథకం అమలుకు రాష్ట్ర వైద్య ఆరోగ్య అధికారులు 416 నెట్వర్క్ ఆసుపత్రిలకు తాజాగా […]









