చెందుర్తి గ్రామ సందర్శనలో గొల్లప్రోలు పోలీసులు NTODAY NEWS: కాకినాడ జిల్లా. చెందుర్తి గ్రామ సందర్శన చెందిన గొల్లప్రోలు పోలీస్, ఈ కార్యక్రమం లో గొల్లప్రోలు పోలీస్ వారు ప్రజలతో మీటింగ్ నిర్వహించి, ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలు చేయవద్దని, స్టూడెంట్స్ ను మంచిగా చదువుకోని పోలీస్ డిపార్ట్మెంట్ లోకి రావాలని తగు సూచనలు ఇవ్వడం జరిగింది చెందుర్తి పరిసర ప్రాంతాలను సందర్శించి, డ్రోన్ సహాయం తో నేరాలు జరిగే ప్రదేశాలను గుర్తించి, నేరాలు జరగకుండా తగు చర్యలు […]
చోరీ కేసులో నిందితుల అరెస్ట్
చోరీ కేసులో నిందితుల అరెస్ట్ NTODAY NEWS: ప్రతినిధి బోరా శివ రెడ్డి. చందుర్తి జంక్షన్ వద్ద జరిగిన చోరీ కేసులో నిందితులను శనివారం పోలీసులు అరెస్టు చేశారు. శనివారం పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐ జి. శ్రీనివాస్ వివరాలను వెల్లడించారు. గత నెల 28న రాజమహేంద్రవరంలోనీ భవాని సిల్వర్ గుమస్తాగా పనిచేస్తున్న సమీర్ భవాని సిల్వర్ ప్రజా పట్ తన మోటార్ సైకిల్ పై పెద్దాపురం, పిఠాపురం, గొల్లప్రోలు లోని […]
శబ్ద కాలుష్యానికి కారణమవుతున్న వాహనాలు
ఏలూరు జిల్లా పోలీస్ అధికారులు శబ్ద కాలుష్యాన్ని అరికట్టడంలో మరో కీలక చర్యగా ముందుకొచ్చారు. NTODAY NEWS: ఏలూరు, శబ్ద కాలుష్యానికి కారణమవుతున్న వాహనాలు అధిక శబ్దం కలిగించే సైలెన్సర్లను స్వాధీనం చేసుకున్న ఏలూరు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ వారి యొక్క సిబ్బంది సదరు సైలెన్సర్లను ధ్వంసం చేసిన ఏలూరు జిల్లా ఎస్పీ శ్రీ కె ప్రతాప్ శివ కిషోర్ ఐపీఎస్. జిల్లా ఎస్పీ శ్రీ కె. ప్రతాప్ శివ కిషోర్, ఐపీఎస్ వారి ఆదేశాలపై, […]
పోలీసులకు బహిరంగ సమాపణ చెప్పాలి…
వైయస్ జగన్మోహన్ రెడ్డి పోలీసులకు బహిరంగ సమాపణ చెప్పాలి. రాష్ట్ర అధ్యక్షులు జనకుల శ్రీనివాసరావు,, విజయవాడ: మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైయస్. జగన్మోహన్ రెడ్డి పోలీసులకు బహిరంగ క్షమాపణ చెప్పాలని ఆంధ్రప్రదేశ్ అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు జనకుల శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. అనంతపురం జిల్లాలో పోలీసులను ఉద్దేశించి బట్టలు ఊడదీస్తానని వ్యాఖ్యలు చేయడం పోలీస్ అధికారుల సంఘం తీవ్రంగా ఖండిస్తుందని స్పష్టం చేశారు. ఈ విషయమై పోలీసు అధికారుల సంఘం ఆధ్వర్యంలో బుధవారం గాంధీనగర్ ప్రెస్ […]
మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించిన ఎస్సై.వి .బాలకృష్ణ…..
మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించిన ఎస్సై. వి .బాలకృష్ణ…..!! చిలకలూరిపేట (ఎన్ టుడే న్యూస్) రిపోర్టర్- రావిపాటి రాజా… చిలకలూరిపేట నియోజకవర్గ పరిధిలో గల ఎడ్లపాడు పోలీస్స్టేషన్లో మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకొని ఎస్సై వి. బాలకృష్ణ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం స్టేషన్ సిబ్బందితో కలసి స్వచ్ఛభారత్ లో భాగంగా స్టేషన్ పరిసరాలను శుభ్రపరిచి సిబ్బందికి మిఠాయిలు పంచిపెట్టారు.

