Tag: Ap state government

అంగరంగ వైభవంగా జరిగిన గోపాలపురం నియోజకవర్గ మహానాడు పండుగ

అంగరంగ వైభవంగా జరిగిన గోపాలపురం నియోజకవర్గ మహానాడు పండుగ తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గం ద్వారకాతిరుమల మండల కేంద్రంలో V- కన్వెన్షన్ హాల్ లో గోపాలపురం నియోజకవర్గం శాసనసభ్యులు మద్దిపాటి వెంకట రాజు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించిన మహానాడు కార్యక్రమం.నియోజకవర్గ నలుమూలల నుండి వేలాదిగా తరలివచ్చిన కార్యకర్తలు నాయకులు మధ్య ఉత్సాహంగా జరిగిన మహానాడు సంబరం.తెలుగుదేశం సంబరం – మహానాడుకి అందరం అని ఈ కార్యక్రమానికి నియోజక వర్గంలోని ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. Follow us […]

ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలకు శుభవార్త

ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలకు శుభవార్త చెప్పిన ఎంపీ పుట్టా మహేష్ కుమార్ . నాలుగు ఆర్ఓబీల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం అనుమతి. ఏలూరు, మే 16: ఏలూరు పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో నాలుగు చోట్ల రైల్వే ఓవర్ బ్రిడ్జిల (ఆర్ఓబి) నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి లభించిందని ఎంపీ పుట్టా మహేష్ కుమార్ జిల్లా వాసులకు శుభవార్త చెప్పారు. శుక్రవారం ఒక ప్రకటనలో ఎంపీ పుట్టా మహేష్ కుమార్ ఈ విషయాన్ని వెల్లడించారు. రైల్వే […]

రైతుల కష్టాలను ఆసరాగా చేసుకుని అప్పుల ఊబిలోకి దింపుతున్న ప్రైవేట్ హౌసింగ్ లోన్ సంస్థలు

మార్చి 31(Ntoday న్యూస్) అనంతపురం జిల్లాలోని కూడేరు మండల పరిధి లోని కూడేరు మండలం ఉరవకొండ నియోజక వర్గంలోనే అత్యంత వెనుకబడిన మండలం గా జిల్లా రికార్డులలోనే పేరుంది. అలాంటి కుడేరు మండలంలో చాలా వరకు వ్యవసాయం మీద ఆధారపడి కుటుంబాలు జీవనం సాగిస్తూ ఉన్నాయి. పెట్టిన పంటలకు రైతులకు గిట్టుబాటు ధర లేకుండా బాధ పడుతున్న సమయం లో ప్రైవేట్ హౌసింగ్ లోన్ సంస్థలు రైతులను కలిసాయి. ఆ సంస్థలు ఒక్క సరిగా మీ ఇంటి […]

అసైన్డ్ భూముల వెరిఫికేషన్, కుల ధృవీకరణ పత్రాల జారీ, ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా చేపట్టాలి. జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి.

అసైన్డ్ భూముల వెరిఫికేషన్, కుల ధృవీకరణ పత్రాల జారీ, ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా చేపట్టాలి. జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి.ఏలూరు, భూములు, కుల ధృవీకరణ పత్రాలజారీ అంశాలలో ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా చర్యలు చేపట్టాలని డివిజనల్ రెవిన్యూ అధికారులను జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి ఆదేశించారు. రాష్ట్ర రెవిన్యూ, స్టాంప్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్, భూ పరిపాలనా ముఖ్య కమీషనరు జి. జయలక్ష్మి, రెవిన్యూ, రిజిస్ట్రేషన్ ఉన్నతాధికారులు అమరావతి నుండి వీడియో కాన్ఫరెన్స్ […]

మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించిన ఎస్సై.వి .బాలకృష్ణ…..

మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించిన ఎస్సై. వి .బాలకృష్ణ…..!! చిలకలూరిపేట (ఎన్ టుడే న్యూస్) రిపోర్టర్- రావిపాటి రాజా… చిలకలూరిపేట నియోజకవర్గ పరిధిలో గల ఎడ్లపాడు పోలీస్స్టేషన్లో మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకొని ఎస్సై వి. బాలకృష్ణ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం స్టేషన్ సిబ్బందితో కలసి స్వచ్ఛభారత్ లో భాగంగా స్టేషన్ పరిసరాలను శుభ్రపరిచి సిబ్బందికి మిఠాయిలు పంచిపెట్టారు.

రజనీకాంత్ ను ఫోన్ లో పరామర్శించిన ఏపీ సీఎం చంద్రబాబు

రజనీకాంత్ కు స్టెంట్ వేసిన అపోలో వైద్యులు రజనీకాంత్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న చంద్రబాబు త్వరగా కోలుకోవాలంటూ ఆకాంక్ష గుండెకు రక్తం సరఫరా చేసే ప్రధాన రక్తనాళం దెబ్బతినడంతో ప్రముఖ నటుడు రజనీకాంత్ కు చెన్నై అపోలో ఆసుపత్రి వైద్యులు స్టెంట్ వేయడం తెలిసిందే. రజనీకాంత్ ప్రస్తుతం ఆసుపత్రిలో కోలుకుంటున్నారు. ఈ నేపథ్యంలో, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు… రజనీకాంత్ ను ఫోన్ లో పరామర్శించారు. రజనీకాంత్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. రజనీకాంత్ త్వరగా ఆరోగ్యవంతుడవ్వాలని […]

Back To Top