రాష్ట్రంలో అర్హులైన పేదలందరికీ సంక్షేమ పథకాలను సక్రమంగా, మరింత సమర్థవంతంగా అమలు చేయడానికే ఫ్యామిలీ డిజిటల్ కార్డులు (FDC) జారీ చేస్తున్నట్టు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. వన్ స్టేట్ – వన్ కార్డు ఆలోచనతో చేపట్టిన ఈ బహుళ ప్రయోజన కార్డుల జారీ ప్రక్రియను ప్రజలంతా వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు.ఫ్యామిలీ డిజిటల్ కార్డు రూపకల్పనకు సంబంధించిన సర్వే పత్రాలను సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలోని సిఖ్ విలేజ్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్యమంత్రిగారు లాంఛనంగా విడుదల చేశారు. ఈ […]
మా బాధలు పట్టించుకునే నాథుడే లేడు….
బయో డీజిల్ కంపెనీ కాలుష్యాన్ని,దుర్వాసనను మింగి ఓపిక వహిస్తున్న గ్రామ ప్రజలు మోడల్ స్కూల్, హాస్టల్ విద్యార్థులు మరి తీవ్రమైన ఇబ్బంది గురవుతున్నారు పట్టించుకోని కాలుష్య నియంత్రణ బోర్డు అధికారులు. ఎన్ టుడే న్యూస్ మునుగోడు ప్రతినిధి కుర్మతి – రమేష్ యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపుర్ లో గ్రామానికి అనుకొని దాదాపు ఇండ్ల మధ్యలోనే బయోడీజిల్ కంపెనీ పరిశ్రమను గత కొన్ని సంవత్సరాల క్రితం ప్రారంభించారు. అసలే ఇక్కడి ప్రాంతంలో సాగునీరు లేక, పడవుబడిన […]
రామన్నపేటలో రైతు ధర్నా నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండల కేంద్రంలో నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య గారి ఆధ్వర్యంలో రైతుధర్నా నిర్వహించారు ఈ కార్యక్రమంలో భాగంగా మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ దగాపూరితమైన మాటలతో దొంగ మాటలతో మోసపూరితమైన మాటలతో అధికారంలోకి వచ్చిందని కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చెయ్యాలని రైతులతో కలిసి రోడ్డు పైకి వచ్చి షరతులు లేకుండా రుణమాఫీ చెయ్యాలని రేవంత్ సర్కార్ ప్రజలకు షరతులు లేకుండా హామీలు, […]
డా.చుక్కా సత్తయ్య కళాక్షేత్ర నామకారణాన్ని ఆమోదించేలా ప్రయత్నం చేస్తానని పెద్దలు హామీ
బహుజన కులాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో హనుమకొండ కలెక్టర్ పి. ప్రావీణ్య IAS గారిని కలిసి తెలంగాణ ప్రభుత్వం నూతనంగా నిర్మించిన కళాక్షేత్రానికి కేంద్ర సంగీత నాటక అకాడమీ పురస్కార గ్రహీత, ఒగ్గు కళా సామ్రాట్, డా. చుక్క సత్తయ్య గారి పేరు పెట్టాలని బహుజన కులాల ఐక్యవేదిక ప్రతినిధి బృందం వినతిపత్రం అందజేసింది. ఈ సందర్బంగా కలెక్టర్ గారు మాట్లాడుతూ కీలకమైన ఈ విషయాన్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకు వెళ్తానని హామీ ఇచ్చారు. సబ్బండవర్ణాల కళాకారులకు […]