వికలాంగులకు ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని) ట్రై సైకిళ్లు, వీల్ చైర్ పంపిణీ విజయవాడ: పశ్చిమ నియోజకవర్గంలోని 42వ, 46వ, 47వ, 56వ డివిజన్లకి చెందిన నలుగురు దివ్యాంగులు సుమలత, కర్ణాటక చిన్నమ్మాయి, పేరాబత్తుని హేమశ్రీ, ఎన్.దుర్గా ప్రసాద్ లకు విజయవాడ ఎంపి కేశినేని శివనాథ్ ట్రై సైకిళ్లు, వీల్ ఛైర్ ఉచితంగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమం గురునానక్ కాలనీలో ని విజయవాడ పార్లమెంట్ కార్యాలయం ఎన్టీఆర్ భవన్ శుక్రవారం జరిగింది. ఈ సందర్భంగా ఎంపి […]