భూభారతి చట్టం ద్వారానే రైతుల భూ సమస్యలు పరిష్కారం–మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి NTODAY NEWS: సంస్థాన్ నారాయణపురం మండలం, ఏప్రిల్ 28 అవినీతి లేకుండా రైతుల భూములు , భూ హక్కులు భూభారతి చట్టం ద్వారా రైతులకు మేలుచేస్తాయి.ఇక పై భూ సమస్యలు లేకుండా భూభారతి (ఆర్ ఓ ఆర్ చట్టం) పోర్టల్ ద్వారా ఎవరి భూమి లెక్క వారికి పక్కాగా అప్పజెప్తామని మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు.సోమవారం రోజున సంస్థాన్ […]
పంట నష్టపోయిన రైతులు ఆందోళన చెందవద్దు-జిల్లా కలెక్టర్
పంట నష్టపోయిన రైతులు ఆందోళన చెందవద్దు-యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు NTODAY NEWS: యాదాద్రి భువనగిరి జిల్లా, ఏప్రిల్ 04 గురువారం జిల్లాలో కురిసిన అకాల వర్షం,ఈదురు గాలులు,వడగళ్ల వానతో,నష్టపోయిన ఏ ఒక్క రైతు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు అన్నారు. శుక్రవారం రోజున తుర్కపల్లి మండలంలోని తుర్కపల్లి మరియు దయ్యం బండ తండాలో నిన్న కురిసిన అకాల వర్షాలు,ఈదురు గాలులు,వడగళ్ల వానకు వరి చేనులు,మామిడి తోటలు […]