Tag: Miryala Prakash receives Ugadi Special Award

మిర్యాల ప్రకాష్ కు ఉగాది విశిష్ట పురస్కారం

నల్గొండ జిల్లా చిట్యాల పట్టణానికి చెందిన సీనియర్ జర్నలిస్టు, కవి, రచయిత మిర్యాల ప్రకాష్ ఉగాది విశిష్ట పురస్కారాన్ని అందుకోనున్నారు. స్థానిక ప్రమోద సాహితీ సంస్థ ఉగాది సందర్భంగా ఆదివారం పంచాంగ పఠనం, కవి సమ్మేళనం నిర్వహించడంతోపాటు ఉగాది విశిష్ట పురస్కారాలను అందించనుంది. సాగర్ల సత్తయ్య, పాటి మోహన్ రెడ్డి, సర్దార్ బహుదూర్ సింగ్ లు కూడా విశిష్ట పురస్కారం స్వీకరించనున్నారు.

Back To Top