Tag: ntoday news ap

రాచన్నగూడెం గ్రామంలో కొత్త రామాలయం వద్ద ఘనంగా జరుగుతున్న దేవి నవరాత్రి వేడుకలు

రాచన్నగూడెం గ్రామంలో కొత్త రామాలయం వద్ద ఘనంగా జరుగుతున్న దేవి నవరాత్రి వేడుకలు NTODAY NEWS: రిపోర్టర్ (వీరమల్ల శ్రీను) ఏలూరు జిల్లా/ జీలుగుమిల్లి మండలం రాచన్నగూడెం గ్రామంలో కొత్త రామాలయం వద్ద దేవీ నవరాత్రులు మరియు బతుకమ్మ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి.ఏడవ రోజు అమ్మవారు మహాచండీ అవతారంలో దర్శనమిచ్చారు. ఈ నవరాత్రులలో ప్రతిరోజు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరుగుతుంది. అలాగే అమ్మవారికి ఇష్టమైన చీరలు, పిండి వంటలు నైవేద్యంగా భక్తులు తేవడం జరుగుతుంది. […]

విఘ్నేశ్వరుని ఆశీస్సులు కోరిన ఉత్స‌వ్ క‌మిటీ స‌భ్యులు

విఘ్నేశ్వరుని ఆశీస్సులు కోరిన ఉత్స‌వ్ క‌మిటీ స‌భ్యులు NTODAY NEWS: విజయవాడ విజయవాడ ఉత్సవ్ విజయవంతానికి విఘ్నేశ్వరుని ఆశీస్సులు కోరిన ఉత్స‌వ్ క‌మిటీ స‌భ్యులు శ్రీ విఘ్నేశ్వర స్వామి ఆలయంలో వినాయ‌కుడిని ద‌ర్శించుకున్న ఎంపీ కేశినేని శివనాథ్, ముత్త‌వ‌ర‌పు ముర‌ళీ కృష్ణ‌ విజయవాడ న‌గ‌రంలోని కెనాల్ రోడ్‌లో గ‌ల శ్రీ విఘ్నేశ్వర స్వామి ఆలయంలో శుక్రవారం విజయవాడ ఉత్సవ్ కమిటీ సభ్యులు, విజయవాడ పార్లమెంట్ సభ్యుడు కేశినేని శివనాథ్ (చిన్ని), ముత్తవరపు మురళీకృష్ణ‌ ప్రత్యేక పూజలు నిర్వహించారు. […]

వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో చలో పెనుకొండ మెడికల్ కాలేజీ కార్యక్రమం

వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో చలో పెనుకొండ మెడికల్ కాలేజీ కార్యక్రమం NTODAY NEWS: రిపోర్టర్ :- వినోద్ కుమార్ కదిరి నియోజకవర్గం శ్రీసాత్యసాయి జిల్లా లో భారీగా తరలివచ్చిన విద్యార్థులు, యువకులు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ఆపాలని డిమాండ్ చంద్రబాబు కు వ్యతిరేకంగా పెద్దఎత్తున నినాదాలు పెనుకొండ మెడికల్ కాలేజీ పనులు పరిశీలించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు,, మన వైస్సార్సీపీ కదిరి సమన్వయ కర్త బియస్. మక్బుల్ , మరియు జిల్లా అధ్యక్షురాలు ఉషాశ్రీచరణ్ మరియు […]

మేకలచెరువులో ఎమ్మార్వో, ఏవో తో కలసి యూరియా పంపిణీ చేసిన భాజపా జిల్లా నాయకులు

మేకలచెరువు లో ఎమ్మార్వో,ఏవో తో కలసి యూరియా పంపిణీ చేసిన భాజపా జిల్లా నాయకులు: జయరాం NTODAY NEWS: కదిరి నియోజకవర్గం రిపోర్టర్ :-వినోద్ కుమార్ నంబుల పూలకుంట మండలం మేకల చెరువు గ్రామంలోని రైతు సేవా కేంద్రం వద్ద రైతులకు యూరియా ను స్థానిక మండల తహసీల్దార్, మండల వ్యవసాయ అధికారి లోకేశ్వర్ రెడ్డి తో పాటు ఎన్డీయే కూటమి నాయకులతో కలిసి పంపిణీ చేసిన భారతీయ జనతా పార్టీ శ్రీ సత్య సాయి జిల్లా […]

విజయవాడలో రెచ్చిపోతున్న హిజ్రాలు

విజయవాడలో రెచ్చిపోతున్న హిజ్రాలు NTODAY NEWS: విజయవాడ కొంతమంది హిజ్రాల ఆగడాలకు హద్దు లేకుండా పోతుంది. జుగుస్సకరంగా ప్రవర్తిస్తూ ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారు. శుభ, ఆశుభ కార్యం ఏదైనా సరే దందా మొదలుపెడతారు. గృహప్రవేశాలు పెళ్లిళ్లు, పుట్టినరోజు వేడుకలకు ఇలా కార్యక్రమం ఏదైనా సరే ఇండ్ల వద్దకు ఇట్టే వాలిపోతుంటారు. వేలకు వేలు డిమాండ్ చేసి ఇంటి యజమానులను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. వారి ఆగడాలను తట్టుకోలేక సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బదులు పడుతున్నారు. ఈ […]

కొత్త జిల్లాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం

కొత్త జిల్లాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం – అమరావతి కేంద్రంగా అర్బన్‌ జిల్లా! NTODAY NEWS: ఆంధ్రప్రదేశ్‌ ( ఏపీ స్టేట్ బ్యూరో గడ్డం జగన్మోహన్ రెడ్డి) ఏపీలో కొత్త జిల్లాల కోసం ఉపసంఘం ఏర్పాటు – రాజధాని పరిధిలో కొత్త జిల్లాకు అవకాశం ఆంధ్రప్రదేశ్‌లో జిల్లా పునర్వ్యవస్థీకరణపై మరోసారి చర్చ మొదలైంది. ప్రజల అవసరాలు, పరిపాలనా సౌలభ్యం పక్కన పెట్టి గత ప్రభుత్వ హయాంలో 13 జిల్లాలను 26 జిల్లాలుగా విభజించినప్పటి నుంచి అనేక వివాదాలు, […]

శ్రీనివాసులు కుటుంబాన్ని పరామర్శించిన వైయస్ఆర్ సిపి మండల కన్వీనర్

తనకల్లు మండలం ముల్లోల్లపల్లి గ్రామం నందు అనారోగ్యంతో మృతి చెందిన వైఎస్ఆర్సీపీ కార్యకర్త దయ్యపు శ్రీనివాసులు కుటుంబాన్ని పరామర్శించిన NTODAY NEWS: కదిరి నియోజవర్గం రిపోర్టర్ :-వినోద్ కుమార్ కదిరి నియోజకవర్గ ఇన్చార్జ్ BS మక్బూల్ మృతిని భార్య కాంతమ్మ కుమారులు సురేష్ శేఖర కుటుంబ సభ్యులు నాగార్జున,నాగరాజు,మోహన లను పరామర్శించి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మీకు భరోసా కల్పిస్తుంది మీ కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు .ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ మబ్బు అశోక్ […]

జీలుగుమిల్లి కాపుల బజార్లో ఘనంగా నిర్వహించిన గణేష్ విగ్రహ ఊరేగింపు

జీలుగుమిల్లి కాపుల బజార్లో ఘనంగా నిర్వహించిన గణేష్ విగ్రహ ఊరేగింపు NTODAY NEWS: జీలుగుమిల్లి రిపోర్టర్ వీరమల్ల శ్రీను ఏలూరు జిల్లా జీలుగుమిల్లి కాపులు బజార్లో గణేష్ విగ్రహం ఊరేగింపు కార్యక్రమంలో పాల్గొన్న పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, గణేష్ నవరాత్రి వేడుకలు ప్రజల ఐక్యతకు, భక్తి భావానికి ప్రతీక అని తెలిపారు. పండుగలు సామాజిక సౌభ్రాతృత్వాన్ని పెంపొందిస్తాయని, యువతలో సేవా భావం, సమాజ పట్ల బాధ్యత పెరగాలని సూచించారు. ఉత్సవంలో పాల్గొన్న […]

మిథున్ రెడ్డికి బెయిల్ మంజూరు చేయాలని శ్రీ చౌడేశ్వరి ఆలయంలో పూజాలు నిర్వహించిన

మిథున్ రెడ్డికి బెయిల్ మంజూరు చేయాలని శ్రీ చౌడేశ్వరి ఆలయంలో పూజాలు నిర్వహించిన NTODAY NEWS: రిపోర్టర్ కదిరి నియోజకవర్గం వినోద్ కుమార్ శ్రీసాత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గంలో తనకల్లు మండలంలోని మండల కన్వీనర్ మబ్బు అశోక్ వర్ధన్ రెడ్డి, వైసీపీ నాయకులు కదిరి నియోజకవర్గం ఇంచార్జ్ బిఎస్ మక్బూల్ అన్న ఆదేశాలతో మండల కన్వీనర్ మబ్బు అశోక్ వర్ధన్ రెడ్డి అధ్యర్యంలో ఉమ్మడి అనంతపురం జిల్లా వైఎస్ఆర్సిపి కోఆర్డినేటర్, రాజంపేట పార్లమెంట్ సభ్యుల పీవీ మిథున్ […]

గురుపూజోత్సవ శుభాకాంక్షలు

గురుపూజోత్సవ శుభాకాంక్షలు NTODAY NEWS: ఆంధ్రప్రదేశ్ “చంద్రబాబు” ఈ పద శబ్దం సృష్టించిన విప్లవం అది రాజకీయ విప్లవం, సమసమాజం కోసం సామాజిక విప్లవం, భావితరాల భవిష్యత్ కోసం సాంకేతిక సమాచార విప్లవం …నేను రాజకీయాలలోకి రావాలి అనుకున్నప్పుడు … నా స్నేహితులు, సన్నిహితులు మరియు శ్రేయోభిలాషులు నన్ను వారిస్తూ …. ఆరంకెల జీతంతో సరదాగా సాఫీగా సాగిపోయే జీవితంలో కష్టాలు కోరి,కొని తెచ్చుకోవడం దేనికి ? రాజకీయాల్లో వర్గాల పోరు, కులాల కుంపట్లు, ఈర్ష్య, ద్వేషం, […]

Back To Top
Translate »