ప్రజావాణి దరఖాస్తులకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి: జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా శాఖల వారీగా పెండింగ్ దరఖాస్తులపై సమీక్ష – సోమవారం 352 అర్జీలు స్వీకరణ NTODAY NEWS: గొల్లపల్లి ప్రతినిధి లక్ష్మణ్ ప్రజావాణి ద్వారా ప్రజల నుండి వచ్చే దరఖాస్తులకు అధికారులు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా ఆదేశించారు. క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టి ప్రజల సమస్యలను వెంటనే పరిష్కరించాలని సూచించారు. సోమవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్ బాధితుల […]
ప్రజావాణి దరఖాస్తులు వెంటనే పరిష్కరించాలి
ప్రజావాణి దరఖాస్తులు వెంటనే పరిష్కరించాలి: జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా NTODAY NEWS: గొల్లపల్లి ప్రతినిధి లక్ష్మణ్ పెండింగ్పై శాఖల వారీ ప్రత్యేక సమీక్షకు ఆదేశాలు హన్మకొండ, మార్చి 02: ప్రజావాణి కార్యక్రమంలో అందిన దరఖాస్తులను జాప్యం లేకుండా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆమె స్వయంగా ప్రజల నుండి వినతులు స్వీకరించారు. క్షేత్రస్థాయి విచారణకు ప్రాధాన్యం ప్రతి దరఖాస్తును క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించి అర్హులైన […]
ప్రతి పాఠశాలను సందర్శించి నివేదిక ఇవ్వాలి
ప్రతి పాఠశాలను సందర్శించి నివేదిక ఇవ్వాలి: జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి NTODAY NEWS: కరీంనగర్ ప్రత్యేక అధికారులు జిల్లాలోని ప్రతి పాఠశాలను తప్పనిసరిగా సందర్శించి, అక్కడి మౌలిక వసతులు సహా పలు అంశాలపై సమగ్ర నివేదిక సమర్పించాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో ప్రజావాణి కార్యక్రమం అనంతరం అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. ఈ నెలాఖరులోపు జిల్లాలోని అన్ని పాఠశాలలను ప్రత్యేక అధికారులు సందర్శించాలని సూచించారు. పదవ తరగతి […]
ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలి
ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలి జిల్లా అధికారులకు కలెక్టర్ హనుమంతరావు ఆదేశాలు NTODAY NEWS: యాదాద్రి భువనగిరి జిల్లా ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని హనుమంతరావు సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కరరావుతో కలిసి జిల్లా కలెక్టర్ వివిధ ప్రాంతాల ప్రజల నుంచి మొత్తం 35 అర్జీలను స్వీకరించారు. ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను పెండింగ్లో ఉంచకుండా, క్షేత్రస్థాయిలో పరిశీలించి వెంటనే పరిష్కరించాలని […]
గ్రీవెన్స్ డే లో వచ్చిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలి
గ్రీవెన్స్ డే లో వచ్చిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలి, అధికారులను ఆదేశించిన యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు. NTODAY NEWS: యాదాద్రి భువనగిరి జిల్లా, మే 26 గ్రీవెన్స్ డే లో వచ్చిన సమస్యలు పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ హనుమంతరావు తెలిపారు.సోమవారం గ్రీవెన్స్ డే పురస్కరించుకొని కలెక్టర్ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించి 40 విజ్ఞప్తులు ఫిర్యాదులు స్వీకరించారు.అందులో కొన్ని ఇలా ఉన్నాయి.భువనగిరి జిల్లాకు చెందిన బాలల హక్కుల పరిరక్షణ వేదిక నాయకులు […]









