రేకుల షెడ్లలో నడుపుతున్నటువంటి ప్రైవేట్ స్కూల్ గుర్తింపు రద్దు చేయాలి NTODAY NEWS: అన్నమయ్య జిల్లా, NNSF AIFDS SYF విద్యార్థి యువజన సంఘాల డిమాండ్ అన్నమయ్య జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రైవేట్ స్కూల్స్ రేకుల షెడ్లలో నడుపుతున్నారని ఏడి రాజశేఖర్ కి వినతిపత్రం ఇవ్వడం జరిగినది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ NNSF జిల్లా అధ్యక్షులు ప్రసన్నకుమార్ AIFDS రాష్ట్ర సహాయ కార్యదర్శి సిపి నాగేంద్ర కుమార్ SYF రాష్ట్ర అధ్యక్షుడు జి రమణయ్య అన్నమయ్య […]
పాఠశాల కళా వేదిక ప్రారంభోత్సవంలో పాల్గొన్న ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే
పాఠశాల కళా వేదిక ప్రారంభోత్సవంలో పాల్గొన్న ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య NTODAY NEWS: యాదాద్రి భువనగిరి జిల్లా, గ్రామంలో బడి బాగుంటేనే ఊరు బాగుంటుంది అని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య అన్నారు. గురువారం యాదాద్రి భువనగిరి జిల్లా,తుర్కపల్లి మండలం, వీరారెడ్డిపల్లి గ్రామంలో మన్నే ఫౌండేషన్ చైర్మన్ మన్నె మహేష్, యండపల్లి రాంరెడ్డి సహకారంతో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్మించిన కళావేదికను ఎమ్మెల్యే ప్రారంభించారు. దేశానికి ఉపయోగపడే మేధావులను […]
రాష్ట్రవ్యాప్తంగా విద్యాసంస్థల బంద్ విజయవంతం
విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని రాష్ట్రవ్యాప్తంగా విద్యాసంస్థల బంద్ విజయవంతం—ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ సభ్యుడు ధరావత్ జగన్ నాయక్ NTODAY NEWS: తుర్కపల్లి పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్, ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని, రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రిని నియమించాలని నూతన విద్యా విధానాన్ని రద్దు చేయాలని ప్రభుత్వ విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని బుధవారం రోజున ఎస్ఎఫ్ఐ ఇతర వామపక్ష విద్యార్థుల సంఘాల రాష్ట్ర వ్యాప్తంగా విద్యాసంస్థల బంద్ పిలుపుమేరకు తుర్కపల్లి మండలంలో నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా […]
ట్రూలైట్ ఇంగ్లీష్ స్కూల్ ప్రారంభించిన వ్యవసాయ వేత్త
ట్రూలైట్ ఇంగ్లీష్ స్కూల్ ప్రారంభోత్సవం చేసిన వ్యవసాయ వేత్త ఋషి కేశవరావు దేవరపల్లి మండలం యర్నగూడెం గ్రామంలో నూతనంగా ప్రారంభించిన ట్రూ లైట్ ఇంగ్లీష్ స్కూల్ ను ప్రముఖ వ్యవసాయ వేత్త పిన్నమనేని ఋషి కేశవరావు ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభోత్సవం చేశారు. సమాజ ఉన్నతికి విద్య మాత్రమే అత్యంత దోహదం చేస్తుందని విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దే బాధ్యత ఉపాధ్యాయులదే అని తెదేపా నాయకులు పెన్మెత్స సుబ్బరాజు అన్నారు. కేరళ విద్యావిధానంతో విద్యార్థుల్లో నైతిక విలువలు […]
జర్నలిస్టుల పిల్లలకు ఫీజుల లో రాయితీ ఇవ్వాలి
జర్నలిస్టుల పిల్లలకు ఫీజుల లో రాయితీ ఇవ్వాలి.– టీయూడబ్ల్యూజే, (ఐజేయు) జిల్లా అధ్యక్షులు గార్లపాటి కృష్ణారెడ్డి NTODAY NEWS: నల్గొండ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ కూనూరు మధు నల్గొండ జిల్లా పరిధిలోని ప్రైవేట్ పాఠశాలల్లో జర్నలిస్టుల ప్రింట్ & ఎలక్ట్రానిక్ మీడియా సంస్థల్లో పనిచేస్తున్న వారి పిల్లలకు 50 శాతం ఫీజు రాయితీ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ టీయూడబ్ల్యూజే (ఐజేయు)జిల్లా అధ్యక్షులు గార్లపాటి కృష్ణారెడ్డి, జర్నలిస్టు సంఘాల నాయకుల ఆధ్వర్యంలో బుధవారం డీఈవో బిక్షపతికి వినతిపత్రం సమర్పించారు. […]
వట్లూరు గురుకుల పాఠశాలలో శిక్షణా కార్యక్రమం
వట్లూరు గురుకుల పాఠశాలలో శిక్షణా కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ, అజీమ్ ప్రేమ్ జీ యూనివర్సిటీ వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కెపాసిటీ బిల్డింగ్ శిక్షణా కార్యక్రమం ఏలూరు జిల్లాలోని వట్లూరులో ప్రారంభమైంది. జూన్ రెండవ తారీఖు నుండి నాల్గవ తారీఖు వరకు మూడు రోజులు జరిగే ఈ శిక్షణా కార్యక్రమంకు జోన్-2 లోని సాంఘీక సంక్షేమ గురుకుల విద్యాలయాల ప్రిన్సిపాల్స్ హాజరవుతారు.విద్యా వ్యవస్థలోని నూతన విధానాలు, సంస్థాగత ప్రణాళికలు గురించి ఈ శిక్షణ […]
విద్యాశాఖ నిబంధనలు పాటించాలి.
విద్యాశాఖ నిబంధనలు పాటించాలి.— టిపిటిఎఫ్ జిల్లా అధ్యక్షుడు కొరకొప్పు రామారావు ఖమ్మం జిల్లా వ్యాప్తంగా 24/04/2025 నుండి ప్రైవేట్ స్కూల్ లకు వేసవి సెలవుల ఇచ్చిన దృష్ట్యా, అంతేకాక, ఈ సంవత్సరం తీవ్రమైన ఎండలు ఉన్న దృష్ట్యా విద్యా శాఖ నిబంధనలు ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యాలు కచ్చితంగా పాటించాలని తెలంగాణ ప్రైవేట్ టీచర్స్ ఫోరం జిల్లా అధ్యక్షులు కొరకొప్పు రామారావు అన్నారు.ఈ సందర్భంగా కొరకొప్పు రామారావు మాట్లాడుతూ, ఈ సంవత్సరం తీవ్రమైనఎండలు ఉన్నాయని, ప్రతి రోజు 42 […]

