Tag: TDP

మండల పర్యటనలో మధుసూదన్ నాయుడు

పుంగనూరు మండల పర్యటనలో మధుసూదన్ నాయుడు ఆలయ కార్యక్రమాల్లో పాల్గొని, పుంగమ్మ చెరువు నీటితో నిండడంపై హర్షం NTODAY NEWS: అన్నమయ్య జిల్లా, పుంగనూరు ప్రతినిధి రాఘవేంద్ర రాజు  పుంగనూరు నియోజకవర్గ నాయకుడు మధుసూదన్ నాయుడు సోమవారం పుంగనూరు మండల పర్యటనలో భాగంగా పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. వనమలదిన్ని గ్రామంలో నిర్వహించిన లక్ష్మీనరసింహ స్వామి ఆలయ ప్రారంభోత్సవంలో ఆయన పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా హంద్రీ–నీవా జలాల ద్వారా పుంగమ్మ చెరువు నిండడం పుంగనూరు […]

అంబటి వ్యాఖ్యలపై పుంగనూరులో టీడీపీ నిరసన

అంబటి వ్యాఖ్యలపై పుంగనూరులో టీడీపీ నిరసన ఆంబోతుకు వినతి పత్రం అందించిన టీడీపీ నాయకులు NTODAY NEWS: అన్నమయ్య జిల్లా, పుంగనూరు ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడుపై వైఎస్సార్సీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ పుంగనూరు మండలంలో టీడీపీ నాయకులు నిరసన కార్యక్రమం నిర్వహించారు. టీడీపీ సీనియర్ నాయకుడు సుబ్రహ్మణ్యం రాజు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో, నిరసనగా ఆంబోతుకు పూలహారం వేసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సుబ్రహ్మణ్యం రాజు […]

కూటమి బలోపేతానికి సమిష్టి కృషి చేయాలి

పిఠాపురం నియోజకవర్గంలో నూతన జనసేన మండల అధ్యక్షులకు శుభాకాంక్షలు కూటమి బలోపేతానికి సమిష్టి కృషి చేయాలి: బీజేపీ నాయకుడు చిట్టా మధు NTODAY NEWS: పిఠాపురం నియోజకవర్గం, గొల్లప్రోలు మండల రిపోర్టర్ బోరా శివారెడ్డి పిఠాపురం నియోజకవర్గంలో కూటమిలో భాగంగా నూతనంగా ఎన్నికైన జనసేన మండల, పట్టణ అధ్యక్షులకు బీజేపీ తరఫున శుభాకాంక్షలు తెలియజేశారు. బీజేపీ గొల్లప్రోలు పట్టణ అధ్యక్షుడు చిట్టా మధు ఈ సందర్భంగా హర్షం వ్యక్తం చేశారు. కూటమి భాగస్వాములైన బీజేపీ, తెలుగుదేశం, జనసేన […]

ఒక రోజు ముందే సామాజిక భద్రతా పింఛన్ల పంపిణీ

ఒక రోజు ముందే సామాజిక భద్రతా పింఛన్ల పంపిణీ ఏలూరులో ఇంటింటికీ వెళ్లి పింఛన్లు అందించిన ఎమ్మెల్యే బడేటి చంటి NTODAY NEWS: ఏలూరు జిల్లా పింఛన్‌దారుల చిరునవ్వులే కూటమి ప్రభుత్వ సంక్షేమ పాలనకు నిజమైన చిరునామా అని తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి పేర్కొన్నారు. అర్హులైన మరింత మందికి రానున్న రోజుల్లో సామాజిక భద్రతా పింఛన్లు మంజూరు చేస్తామని ఆయన వెల్లడించారు. ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గంలో ఎన్టీఆర్ భరోసా సామాజిక […]

అమడగూరులో ఎన్టీఆర్ 30వ వర్ధంతి వేడుకలు

అమడగూరులో ఎన్టీఆర్ 30వ వర్ధంతి వేడుకలు NTODAY NEWS: అమడగూరు రిపోర్టర్ రామాంజనేయులు శ్రీ సత్యసాయి జిల్లా, పుట్టపర్తి నియోజకవర్గం, అమడగూరు మండల కేంద్రంలోని బస్టాండ్ వద్ద ఉన్న ఎన్టీఆర్ సర్కిల్‌లో, విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు నందమూరి తారకరామారావు 30వ వర్ధంతి వేడుకలను తెలుగుదేశం పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. “ఎన్టీఆర్ అమర్ హై” అంటూ నినాదాలు చేస్తూ ఆయనకు ఘన నివాళులు అర్పించారు. […]

విజయవాడ నగరాభివృద్ధిపై సీఎం ప్రత్యేక దృష్టి

విజయవాడ నగరాభివృద్ధిపై సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టి: ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) ఎంపీ కార్యాలయంలో వైభవంగా సంక్రాంతి వేడుకలు NTODAY NEWS: విజయవాడ  విజయవాడ నగరాభివృద్ధిని గత ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నగరాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తున్నామని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేక దృష్టితో నగరాభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నారని అన్నారు. గురునానక్ కాలనీలోని విజయవాడ పార్లమెంట్ కార్యాలయం, […]

పేదలకు వరంలా మారిన ముఖ్యమంత్రి సహాయ నిధి

పేదలకు వరంలా మారిన ముఖ్యమంత్రి సహాయ నిధి రూ.11.35 లక్షల విలువైన CMRF చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు NTODAY NEWS: విజయవాడ సెంట్రల్ మంగళవారం ఉదయం బీఆర్‌టీఎస్ రోడ్డులోని ఎమ్మెల్యే కార్యాలయంలో 27వ డివిజన్‌కు చెందిన దుర్గాపురం, గులాబీ తోట, బావాజీపేట ప్రాంతాల లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) కింద రూ.11,35,000 విలువైన చెక్కులను ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వరరావు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన […]

గురుపూజోత్సవ శుభాకాంక్షలు

గురుపూజోత్సవ శుభాకాంక్షలు NTODAY NEWS: ఆంధ్రప్రదేశ్ “చంద్రబాబు” ఈ పద శబ్దం సృష్టించిన విప్లవం అది రాజకీయ విప్లవం, సమసమాజం కోసం సామాజిక విప్లవం, భావితరాల భవిష్యత్ కోసం సాంకేతిక సమాచార విప్లవం …నేను రాజకీయాలలోకి రావాలి అనుకున్నప్పుడు … నా స్నేహితులు, సన్నిహితులు మరియు శ్రేయోభిలాషులు నన్ను వారిస్తూ …. ఆరంకెల జీతంతో సరదాగా సాఫీగా సాగిపోయే జీవితంలో కష్టాలు కోరి,కొని తెచ్చుకోవడం దేనికి ? రాజకీయాల్లో వర్గాల పోరు, కులాల కుంపట్లు, ఈర్ష్య, ద్వేషం, […]

సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ఏలూరు ఎమ్మెల్యే

సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ఏలూరు ఎమ్మెల్యే NTODAY NEWS: ఏలూరు సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా నియోజకవర్గంలో ప్రజలు తన దృష్టికి తీసుకువచ్చిన సమస్యలను పరిష్కరించే విధంగా పని చేస్తున్నానని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి అన్నారు. ఆర్ధికంగా ఇబ్బందులు పడుతున్న వారికి భరోసా ఇచ్చేలా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.  సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా పర్యటించినప్పుడు వచ్చిన సమస్యలపై దృష్టి సారించి పరిష్కారం చూపుతున్నారు. నియోజకవర్గంలో పర్యటించిన సమయంలో ముగ్గురు విద్యార్ధినీలు […]

మంత్రి నారా లోకేష్ చొరవతో స్వగ్రామానికి చందు

మంత్రి నారా లోకేష్ చొరవతో స్వగ్రామానికి చందు NTODAY NEWS: మంగళగిరి -కాంబోడియా నుంచి క్షేమంగా ఇంటికి చేరిక -మంత్రి లోకేష్ కు కృతజ్ఞతలు తెలిపిన కుటుంబ సభ్యులు. ఉద్యోగం కోసం కాంబోడియా వెళ్లి కష్టాల్లో చిక్కుకున్న మంగళగిరి -తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధి పెనుమాక గ్రామానికి చెందిన వేమవరపు చందు… రాష్ట్ర ఐటీ, విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ చొరవతో విముక్తి లభించింది. గుంటూరు జిల్లా మంగళగిరి తాడేపల్లి -నగరపాలక సంస్థ పరిధి పెనుమాక కు […]

Back To Top

Poster సిద్ధంగా ఉంది


Translate »