Tag: Telangana govenment

పాలకులు మారిన!! పాఠశాల దుస్థితి మారలే..

పాలకులు మారిన!! పాఠశాల దుస్థితి మారలే… •శిదిలవస్థలో జగ్గంపేట ప్రాథమిక పాఠశాల,, •ఒకే గదిలో ఐదు తరగతులా బోధన,, •పాఠశాల ప్రాంగణంలోనే. క్రీడా ప్రాంగణం. పల్లె పకృతి వనం,, •ప్రాంగణంలొ వేపుగా పెరిగిన పిచ్చి మొక్కలు,, •రాత్రుల్లో మద్యం బాబులకు అడ్డగా పాఠశాల,, •శిదిలవస్థలో ఉన్న భవనాన్ని కూల్చి.. కొత్త భవనం నిర్మించాలి?? •ఏంపిడిఓ కీ వినతిపత్రం అందజేసిన అమ్మ ఆదర్శ కమిటీ చేర్మెన్ సికింద్లపురం సంధ్య.గ్రామస్తులు NTODAY NEWS: నర్సాపూర్  చిలిప్ చెడ్ మండలంలొని జగ్గంపేట […]

మహిళా సాధికారత కోసం మహాలక్ష్మి పథకం

మహిళా సాధికారత కోసం మహాలక్ష్మి పథకం– శ్రీనివాస్ నాయుడు అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ NTODAY NEWS: యాదగిరిగుట్ట తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహాలక్ష్మి పథకం మహిళా సాధికారత సాధించుటకు సాయపడుతుందని యాదగిరిగుట్ట అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ శ్రీనివాస్ నాయుడు అన్నారు. బుధవారం యాదగిరిగుట్ట డిపో లో జరిగిన మహాలక్ష్మి పథకం సమీక్షా సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, డిసెంబర్ 9, 2023 రోజున తెలంగాణ రాష్ట్ర […]

అంబేద్కర్ అభయ హస్తం పథకాన్ని అమలు చేయాలి

స్ధానిక సంస్థల ఎన్నికలకు ముందే అంబేద్కర్ అభయ హస్తం పథకాన్ని అమలు చేయాలి. దళిత గిరిజన ఆదివాసి జె.ఏ.సి నాయకుడు ముత్యాపాగ నరసింగరావు మాదిగ అంబేద్కర్ అభయ హస్తం పథకం తక్షణమే ప్రారంభించి కాంగ్రెస్ ప్రభుత్వం తమ చిత్తశుద్ధిని చాటుకోవాలని జేఏసీ నాయకులు ముఖ్యపాగ నరసింగరావు మాదిగ డిమాండ్ చేశారు. అయన మాట్లాడుతూ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ చేవెళ్లలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో చేవెళ్ల డిక్లరేషన్ పేరుతో 12 అంశాలతో కూడిన వాగ్దానాలను చేయడం […]

ప్రభుత్వ పాఠశాలలను కాపాడుకుందాం

ప్రభుత్వ పాఠశాలలను కాపాడుకుందాం — జయశంకర్ బడిబాట కార్యక్రమంలో ఎంఈఓ సైదా నాయక్ NTODAY NEWS:రిపోర్టర్ కూనురు మధు నల్గొండ జిల్లా చిట్యాల మండలంలోని చిన్న కాపర్తి, పెద్ద కాపర్తి, చిట్యాల గ్రామాలలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విద్యాశాఖ ఆదేశానుసారం శుక్రవారం ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో చిట్యాల పట్టణ కేంద్రంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీమతి జి.మాధవి ఆధ్వర్యంలో పాఠశాల ఉపాధ్యాయినీ , ఉపాధ్యాయులు ర్యాలీ […]

ప్రారంభానికి నోచుకోని నాగినేనిపల్లి గ్రామపంచాయతీ

సంవత్సర కాలం గడుస్తున్న ప్రారంభానికి నోచుకోని నాగినేనిపల్లి గ్రామపంచాయతీ నూతన భవనం. NTODAY NEWS: బొమ్మలరామారం, జూన్ 04 యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలంలోని నాగినేనిపల్లి గ్రామంలో సుమారు 30 లక్షల రూపాయల నిధులతో నిర్మించిన నూతన గ్రామపంచాయతీ భవనం నిర్మాణమై సంవత్సరం అవుతున్న నేటికీ ప్రారంభానికి నోచుకోకపోవడం అధికారుల అలసత్వ నిర్లక్ష్య వైఖరికి నిదర్శనం, ప్రజాధనం వృధా అవుతున్న పట్టించుకోని అధికారులు జిల్లాలో నూతన గ్రామ పంచాయతీలు లేక పాతబడిన గ్రామపంచాయతీ భవనాలల్లో నిధులు […]

భూభారతి చట్టంతోనే భూ సమస్యలు పరిష్కారం

భూభారతి చట్టంతోనే భూ సమస్యలు పరిష్కారం NTODAY NEWS నల్గొండ స్టాఫ్ రిపోర్టర్ కూనురు మధు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన భూభారతి చట్టం రైతులకు ఎంతో ఉపయోగపడుతుందని చిట్యాల ఎమ్మార్వో కృష్ణ నాయక్ తెలిపారు. మంగళవారం రోజున చిట్యాల మండల పరిధిలో పెద్ద కాపర్తి, వట్టిమర్తి గ్రామాలలో భూభారతి చట్టంపై రైతులకు రెవిన్యూ శాఖ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా తాసిల్దార్ కృష్ణా నాయక్ మాట్లాడుతూ భూభారతి చట్టం ప్రతి […]

ఘనంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ అవతరణ దినోత్సవ వేడుకలు

యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఘనంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ అవతరణ దినోత్సవ వేడుకలు. NTODAY NEWS: యాదాద్రి భువనగిరి జిల్లా, జూన్ 02 సోమవారం రోజున యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్ ఆవరణలో ఏర్పాటు చేసిన రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర శాసన పరిషత్ చైర్మన్ సుఖేందర్ రెడ్డి, భువనగిరి శాసనసభ్యులు కుంభ అనిల్ కుమార్ రెడ్డి,ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న,జిల్లా కలెక్టర్ హనుమంతరావు,డిసిపి అక్షాంష్ యాదవ్ తో కలసి […]

భూభారతి చట్టంపై అవగాహన సదస్సులు

జూన్ మూడవ తారీకు నుండి బొమ్మలరామారం మండలంలో భూభారతి చట్టంపై అవగాహన సదస్సులు,సద్వినియోగం చేసుకోవాలన్న మండల తహసిల్దార్ పి. శ్రీనివాసరావు. NTODAY NEWS: బొమ్మలరామారం మండలం, జూన్ 01 యాదాద్రి భువనగిరి జిల్లా, బొమ్మలరామారం మండలంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన భూభారతి చట్టంపై మండలంలోని 35 గ్రామాలలో రైతులకు, ప్రజలకు జిల్లా కలెక్టర్ ఆదేశాననుసారం అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నామని మండల తాహసిల్దార్ పి.శ్రీనివాసరావు నేడు ఒక ప్రకటనలో తెలిపారు ఈ అవగాహన సదస్సులు జూన్ […]

ఘనంగా మహాలింగేశ్వర స్వామి కళ్యాణం..

ఘనంగా మహాలింగేశ్వర స్వామి కళ్యాణం.. కళ్యాణంలో పాల్గొని ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే వీరేశం. NTODAY NEWS నల్గొండ జిల్లా చిట్యాల మున్సిపాలిటీ పరిధిలోని ఒకటవ వార్డు ఐన శివనేని గూడెంలో మహాలింగేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు నిర్వహించిన స్వామి అమ్మవార్ల కళ్యాణ మహోత్సవానికి అశేష జనవాహిని మధ్య అర్చకులు అంగరంగ వైభవంగా నిర్వహించారు. భక్తులు తెచ్చిన తలంబ్రాలను స్వామి అమ్మవార్లకు అందజేసి భక్తులు మొక్కులు తీర్చుకున్నారు. భక్తులకు ఎలాంటి […]

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు అందజేత

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు అందజేత NTODAY NEWS నల్గొండ జిల్లా చిట్యాల మండలం చిన్నకాపర్తి గ్రామానికి చెందిన దేవరకొండ సుదర్శన్ కు నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ఆదేశాల మేరకు కాంగ్రెస్ నాయకులు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును మంగళవారం అందజేశారు ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ ముఖ్యమంత్రి సహాయ నిధి పేదలకు వరమని కార్పోరేట్ ఆసుపత్రులలో మెరుగైన వైద్యం అందించడంలో సహాయపడుతుందని పేదల ఆరోగ్య విషయంలో ఆర్థిక సహాయంగా సీఎం రిలీఫ్ ఫండ్ […]

Back To Top

Poster సిద్ధంగా ఉంది


Translate »