మాదకద్రవ్యాల నిర్మూలన సైబర్ క్రైమ్ పై అవగాహన NTODAY NEWS యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండల కేంద్రంలో సైబర్ నేరాలను ఎలా ఎదుర్కోవాలో మరియు మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా అవగాహన కార్యక్రమాన్ని పోలీసు శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమంలో భాగంగా స్థానిక బస్టాండ్ ఎదురుగా ఉన్న వాహనదారులకు యువకులకు డ్రగ్స్ వాడితే వచ్చే చెడు ప్రభావాల గురించి యువతకు ప్రయాణికులకు వివరించారు అదేవిధంగా సైబర్ నేరాలను ఎలా అరికట్టాలో తెలియజేశారు ఈ కార్యక్రమంలో రామన్నపేట ఎస్సై […]
గంజాయి రవాణా వినియోగం కేసులో ముగ్గురు నిందితుల అరెస్ట్
గంజాయి రవాణా, వినియోగం కేసులో ముగ్గురు నిందితుల అరెస్ట్, నిందితుల వద్ద నుండి 160 గ్రాముల గంజాయి, మూడు సెల్ ఫోన్లు మరియు ఒక పల్సర్ బైక్ స్వాధీనం అరెస్ట్ చేసిన నిందితుల వివరాలు: A-1: ముల్కలపల్లి రమేష్ @ కప్ప తండ్రి: కనకయ్య, వ: 21 సం.లు, కులం: మాదిగ, వృత్తి: పాన్ షాప్, నివాసం: చిన్నారావులపల్లి గ్రామం, బీబీనగర్ (మం). A-2: టేకుల మనీష్ తండ్రి: ఆంజనేయులు, వ: 23 సం.లు, కులం: బెస్త, […]
అనుమానంగా ఉన్న వ్యక్తులు ఉంటే వెంటనే పోలీస్ స్టేషన్ కి సమాచార ఇవ్వాలి: ఎస్ఐ జగన్
ఎన్ టుడే న్యూస్ మునుగోడు ప్రతినిధి – కుర్మతి రమేష్ యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం దసరా పండుగ పిల్లలకు సెలవులుండటంతో చాలా మంది ప్రయాణాలు చేస్తారు. ఇదే అదనుగా దొంగలు చేతివాటం ప్రదర్శిస్తారు. సెలవులలో విహార యాత్రలు, తీర్థ యాత్రలు, ఊళ్లకు వెళ్ళే వారు అప్రమత్తంగా ఉండాలని, ముందస్తుగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సంస్థాన్ నారాయణపురం ఎస్ ఐ జగన్ అన్నారు. ఊళ్లకు వెళ్ళేవారు ఇంటిని గమనించమని ఇరుగు పొరుగు నమ్మకస్తులైన వారికి […]
దుర్గాదేవి ఉత్సవాలు సందర్భంగా అగ్ని ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సంస్థాన్:- ఎస్ఐ జగన్ సూచించారు
ఎన్ టుడే న్యూస్ మునుగోడు ప్రతినిధి – కుర్మతి రమేష్ యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపూర్ మండల వ్యాప్తంగా నిర్వహిస్తున్నటువంటి దుర్గా దేవి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా దుర్గా దేవి నిర్వాహకులకు ఎస్ఐ జగన్ మాట్లాడుతూ. కమిటీ సభ్యులు ఏర్పాటు చేసిన దుర్గాదేవి మండపాల వద్ద ఎల్లప్పుడూ నిర్వాహకులు అందుబాటులో ఉండే విధంగా చూసుకోవాలని, ఫైబర్ తో కూడిన మండపాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో అగ్నిప్రమాదాలు జరగకుండా దీపం వెలిగించేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. అఖండ […]
బొమ్మలరామారం మండలంలో నిబంధనలకు విరుద్ధంగా బ్లాస్టింగ్ చేస్తున్న క్వారీ యజమానులపై చర్యలు తీసుకోవాలి– ప్రజా పోరాట సమితి
బొమ్మలరామారం మండలంలో పరిమితికి మించి జిలెటిన్ స్టిక్స్ వాడుతూ హై బ్లాస్టింగ్ చేస్తున్న స్టోన్ క్రషర్ల మీద కేసులు నమోదు చేయాలని ప్రజా పోరాట సమితి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో బొమ్మలరామారం ఎస్ఐ శ్రీశైలంకు ఫిర్యాదు చేశారు.ఈ సందర్భంగా ప్రజా పోరాట సమితి జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సీస శ్రీనివాస్, మైలారం జంగయ్య మాట్లాడుతూ క్వారీల్లో వాడే పేలుడు పదార్థాలకు లెక్కుకు మించి వాడుతున్నందున వారి మీద పరిశీలన చేసి కేసులు నమోదు చేయాలని కోరారు.బ్లాస్టింగ్ […]