ప్రతి పేదవాడి ఇంటికి సన్నబియం NTODAY NEWS: బొమ్మలరామారం, ఇప్పలపల్లి నరేందర్-ఏప్రిల్ 7 యాదాద్రి భువనగిరి జిల్లా, బొమ్మలరామారం మండలం, బండకాడిపల్లి గ్రామంలో సోమవారం రోజున ప్రజా పాలనలో ప్రభుత్వ రేషన్ సన్న బియ్యం పంపిణీ పథకంలో భాగంగా సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ గ్రామ సీనియర్ నాయకులు సింగిరెడ్డి జితేందర్ రెడ్డి మాట్లాడుతూ పదేళ్లు గత ప్రభుత్వం దొడ్డు బియ్యమే ఇచ్చింది..ఇందిరమ్మ రాజ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల […]