ఐదు తరగతులకు ఒక్కడే ఉపాధ్యాయుడు NTODAY NEWS: చిట్యాల విద్యార్థుల భవిష్యత్తుపై తల్లిదండ్రుల ఆందోళన నల్గొండ జిల్లా చిట్యాల మండలంలోని నేరడ గ్రామంలో ఎస్సీ కాలనీలో ఉన్న ప్రాథమిక పాఠశాలలో టీచర్లు లేక విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. నేరడ ప్రాథమిక పాఠశాలలో మొత్తం ఒకటవ తరగతి నుండి 5వ తరగతి వరకు 27 మంది విద్యార్థులు ఉన్నారు. గతంలో ఇద్దరు ఉపాధ్యాయులు ఉండటంచే ఎటువంటి ఇబ్బంది లేకుండా పాఠ్యాంశాలు సాఫీగా సాగిపోయావని మరొక ఉపాధ్యాయుడు పదోన్నతి పై […]
ప్రధాన సినిమా షూటింగ్ లకు అడ్డాగా దౌల్తాబాద్..
ప్రధాన సినిమా షూటింగ్ లకు అడ్డాగా దౌల్తాబాద్… NTODAY NEWS: లక్ష్మిప్రసాద్ మెదక్ సంగారెడ్డి జిల్లా ఇంచార్జ్ ★★తెలంగాణలొని పలు లేకేషన్ లొ సినిమాలను చిత్రికరిస్తున్న దర్శకులు ★★తెలంగాణ పెల్లే పట్టణల వైపు చిత్రికరణకు మొగ్గు చూపుతున్న దర్శక నిర్మాతలు ★★ఇప్పటికే మూడు సినిమాల చిత్రికారణకు వేదికైనా దౌల్తాబాద్ ★★రిస్టెల్ పరిశ్రమలో గతంలో కింగ్ డమ్.ఇప్పుడు పెద్ది సినిమాల చిత్రికరణ మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గంలోని హత్నూర మండల పరదిలోని దౌల్తాబాద్ పట్టణం.. పలు సినిమా చిత్రికరణకు […]
ప్రమాదలకు అడ్డాగ రోడ్లపై వడ్ల కల్లాలు ???
ప్రమాదలకు అడ్డాగ రోడ్లపై వడ్ల కల్లాలు ??? అవగాహన లేక అరబోస్తున్న రైతులు “”” NTODAY NEWS: లక్ష్మిప్రసాద్ మెదక్ సంగారెడ్డి జిల్లా ఇంచార్జ్ ★★నియోజకవర్గంలొ ప్రధాన రహదారులఫైనే ధాన్యం రాసులు ★★సగం రోడ్డును ఆక్రమించి అరబోస్తున్న వైనం?? ★★వాహన రాకపోకలకు అంతరాయము. ప్రయాణికులకు ఇకట్లు”” ★★ఐకేపీ కొనుగోలు కేంద్రాల్లో సరైన సదుపాయాలు లేకె అరబోస్తున్నారా?? ★★ జరగరని ప్రమాదం జరిగితే బాద్యులు ఎవరూ.. రైతుల?? ప్రభుత్వమా?? ★★వ్యవసాయ అధికారులు స్పందించి తాగు జాగ్రత్తలు చేపట్టాలని వాహన […]
చేనేతకు చేయూత ఏదీ?
చేనేతకు చేయూత ఏదీ? NTODAY NEWS: ప్రత్యేక కథనం ముడి సరుకు ధరలు పైపైకి గిట్టుబాటు ధర రాక కార్మికులు విలవిల పేరుకున్న ఆప్కో బకాయిలు ఒకప్పుడు చేనేత కార్మికులకు చేతినిండా పని ఉండేది. అందుకు తగ్గట్లు ఫలితం దక్కేది. కూలి గిట్టుబాటు అయ్యేది. ప్రభుత్వ విధానాలతో ఈ రంగం కళావిహీనం అవుతోంది. టిడిపి కూటమి ప్రభుత్వంపై ఆశలు పెట్టుకున్న నేతన్నలకు భంగపాటు తప్పలేదు. ఉచిత విద్యుత్ పథకాన్ని అరకొరగానే అమలు చేస్తోంది. మరోవైపు ‘నేతన్న నేస్తం’ […]
జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలొ చిలిప్ చెడ్ బిఆర్ఎస్ నాయకులు
జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలొ చిలిప్ చెడ్ బిఆర్ఎస్ నాయకులు, NTODAY NEWS: లక్ష్మిప్రసాద్ మెదక్ సంగారెడ్డి జిల్లా ఇంచార్జ్ ★ఎమ్మెల్యే సునీతా లక్ష్మరెడ్డితో కలసి ఎర్రగడ్డలొ ప్రచారం ★మాగంటి సునీతా గోపినాథ్ గెలుపే లక్షంగా డోర్ టు డోర్ ప్రచారం ★కెసిఆర్ పదేళ్ల అభివృద్ధి. రేవంత్ రెండేండ్ల విధ్వంసం పై ఓటర్లకు తెలియజేస్తూ ప్రచారం నిర్వహించిన నాయకులు.. జూబ్లీహిల్స్ బిఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపినాధ్ మరణంతో వచ్చిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో భాగంగా నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా […]
ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోలు చేపట్టాలి
ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోలు చేపట్టాలి NTODAY NEWS: లక్ష్మిప్రసాద్ మెదక్ సంగారెడ్డి జిల్లా ప్రతినిధి.. ★అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మెదక్ జిల్లా కోల్చారం మండల పరిధిలోని సంగయ్య పేట గ్రామా పరిధిలో ఏర్పాటు చేసిన పిఎసిఎస్ వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించారు జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ జిల్లాలో ఇప్పటివరకు 34,520 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ వరి ధాన్యం కొనుగోలు కేంద్రంలో […]
లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకోండి
లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకోండి : జూనియర్ సివిల్ జడ్జి ఎస్.శిరీష NTODAY NEWS : రామన్నపేట ఈ నెల 15న నిర్వహించే ప్రత్యేక లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకునేలా, పరిష్కార మార్గం చూపాలని రామన్నపేట సర్కిల్ పరిధిలోని పోలీసు అధికారులతో ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ కోర్టు జడ్జి ఎస్.శిరీష సమక్షంలో సమన్వయ సమావేశం నిరహించారు. ఈ సమావేశంలో జడ్జీ మాట్లాడుతూ పెండింగ్ లో ఉన్న కేసులు వేగవంతంగా పరిష్కారం అయ్యేలా అన్ని విభాగాల […]
రజక వృత్తిదారులకు రక్షణ కల్పించాలి
రజక వృత్తిదారులకు రక్షణ కల్పించాలి NTODAY NEWS: చిట్యాల రజక వృత్తిదారుల రక్షణ కల్పించి వారి సంక్షేమం కోసం ప్రభుత్వం ప్రత్యేక రక్షణ చట్టాన్ని తీసుకురావాలని తెలంగాణ రజక వృత్తిదారుల సంఘం రాష్ట్ర కార్యదర్శి పైళ్ల ఆశయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం చిట్యాల పట్టణ కేంద్రంలో నిర్వహించిన రజక వృత్తిదారుల సంక్షేమ సంఘం మండల మహాసభకు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలో రజక వృత్తిదారుల పై నిత్యం జరుగుతున్న సామాజిక దాడులను […]
నైపుణ్య మార్పిడితో ఉమ్మడి పురోగతికి అడుగులేద్దాం
నైపుణ్య మార్పిడితో ఉమ్మడి పురోగతికి అడుగులేద్దాం… NTODAY NEWS: తెలంగాణ – క్యూబా 🔸ఐటీ, ఫార్మా, క్రీడల్లో సహకారానికి ‘తెలంగాణ’ సంసిద్ధం 🔸స్టార్టప్స్ కు మార్గ నిర్దేశం… జీనోమ్ వ్యాలీని సందర్శించండి 🔸క్యూబా రాయబారితో భేటీలో మంత్రి శ్రీధర్ బాబు పిలుపు ద్వైపాక్షిక సహకారం ద్వారా నైపుణ్యాలను పరస్పరం ఇచ్చిపుచ్చుకొని ఉమ్మడి పురోగతి వైపు కలిసి అడుగేద్దామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పిలుపునిచ్చారు. ‘తెలంగాణ – క్యూబా’ మధ్య సత్సంబంధాలను […]
ఘనంగా డివైఎఫ్ఐ 46 దినోత్సవం
ఘనంగా డివైఎఫ్ఐ 46 దినోత్సవం NTODAY NEWS: నల్గొండ జిల్లా భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య డివైఎఫ్ఐ 46వ ఆవిర్భావ దినోత్సవాన్ని నల్గొండ పట్టణంలో ఘనంగా నిర్వహించడం జరిగింది . ముందుగా *భగత్ సింగ్ చిత్రపటానికి డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి మల్లం మహేష్ పూలమాలవేసి నివాళులర్పించారు డివైఎఫ్ఐ జెండాని జిల్లా అధ్యక్షులు రవి నాయక్ ఆవిష్కరించారు అనంతరం సుభాష్ విగ్రహం నుండి క్లాక్ టవర్ ఎన్జీ కాలేజ్ మీదుగా శివాజీ నగర్ వీధుల గుండా బైక్ ర్యాలీ […]

