ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం — భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి (NTODAY NEWS) నల్గొండ జిల్లా చిట్యాల మండలం వట్టిమర్తి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల శంకుస్థాపన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి హాజరయ్యారూ. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే వేముల వీరేశం, స్థానిక కాంగ్రెస్ శ్రేణులు పాల్గొన్నారు. అనంతరం వెలిలిమినేడు గ్రామంలో నైట్ ఆల్ట్ బస్సును జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం స్థానిక ఎమ్మెల్యే వేముల […]
ప్రతి పేదవాడి కడుపు నింపడమె ప్రభుత్వ లక్ష్యం
ప్రతి పేదవాడి కడుపు నింపడమె ప్రభుత్వ లక్ష్యం — మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి (Ntoday News ) కూనురు మధు నల్గొండ జిల్లా స్టాఫ్ రిపోర్టర్. నల్గొండ జిల్లా చిట్యాల మండల పరిధిలో ఉన్న ఉరుమడ్ల గ్రామంలో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మరియు నకిరేకల్ శాసనసభ్యులు వేముల వీరేశం ప్రభుత్వం చేపట్టిన సన్నబియ్యం పంపిణీ కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వం పంపిణీ చేసిన సన్న బియ్యంతో వండిన అన్నం గ్రామం లో నీ దళితవాడలో […]
రాములవారి పల్లకి సేవలో నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం
రాములవారి పల్లకి సేవలో నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం (NTODAY NEWS ) కూనూరు మధు నల్గొండ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ నల్గొండ జిల్లా చిట్యాల మున్సిపాలిటీ పరిధిలో శివాలయం కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా శ్రీరామ కళ్యాణ మహోత్సవం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నకిరేకల్ శాసనసభ్యులు వేముల వీరేశం, దంపతులు హాజరయ్యారు . వారికి తెలంగాణ ధూప దీప నైవేద్య అర్చక సంఘం అధ్యక్షులు దౌలతాబాద్ వాసుదేవ శర్మ ఆధ్వర్యంలో పూర్ణకుంభంతో ఘనస్వాగతం పలికారు […]
సన్న బియ్యం పంపిణి కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే వేముల వీరేశం
పేద ప్రజలకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం – నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం నల్గొండ జిల్లా చిట్యాల పట్టణంలోని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన సన్న బియ్యం పంపిణీ కార్యక్రమంలో భాగంగా చిట్యాల మండల కేంద్రంలోని,రామన్నపేట మండల కేంద్రంలోని ప్రభుత్వ చౌకధరల దుకాణం ద్వారా లబ్ధిదారులకు సన్న బియ్యం ని పంపిణీ చేసిన నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం. ఈ సందర్భంగా వేముల వీరేశం మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం పేదల కు అండగా ఉండే ప్రభుత్వమని రేషన్ కార్డు ఉన్న ఒక్క […]