Tag: VEMULA VEERESHAM

వర్కింగ్ జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు ఇవ్వాలని ఎమ్మెల్యేకు వినతి

వర్కింగ్ జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు ఇవ్వాలని ఎమ్మెల్యేకు వినతి NTODAY NEWS : చిట్యాల నల్గొండ జిల్లా చిట్యాల మండలంలోని జర్నలిస్టులందరికీ ఇండ్ల స్థలాలను మంజూరు చేయాలని కోరుతూ టియుడబ్ల్యూజే (ఐజెయు) ఆధ్వర్యంలో గురువారం రోజున నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశంను కలిసి వినతి పత్రం అందజేశారు. ఎన్నో ఏళ్లుగా జర్నలిజాన్ని నమ్ముకొని నిస్వార్ధంగా పనిచేస్తున్న జర్నలిస్టులకు పాలకులు మాత్రం హామీలు ఇస్తున్నారు తప్పా వాటిని అమలు చేయడంలో నిర్లక్ష్యం చేస్తున్నారని ఆ సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు […]

త్వరలోనే ధర్మారెడ్డి కాలువ ద్వారా నీటిని అందిస్తాం

త్వరలోనే ధర్మారెడ్డి కాలువ ద్వారా నీటిని అందిస్తాం: ఎమ్మెల్యే వేముల వీరేశం పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన.. NTODAY NEWS: చిట్యాల ధర్మారెడ్డి పల్లి కాల్వ పెండింగ్ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి త్వరలోనే రైతులకు సాగునీటిని అందిస్తానని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. శుక్రవారం చిట్యాల మండలంలో ని వట్టిమర్తి, సుర్కంటి గూడెం గ్రామాల్లో జరిగిన పనుల జాతర పనుల ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. నల్గొండ జిల్లాలోని నకిరేకల్ నియోజకవర్గంలో […]

చిన్నారిని ఆశీర్వదించిన ఎమ్మెల్యే వేముల వీరేశం

చిన్నారిని ఆశీర్వదించిన ఎమ్మెల్యే వేముల వీరేశం NTODAY NEWS నల్గొండ జిల్లా చిట్యాల పట్టణానికి చెందిన తెలంగాణ మలిదిశ ఉద్యమకారుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకుడు కూనూరు సంజయ్ దాస్ గౌడ్ సాత్విక కూతురు చిన్నారి క్లింకార డోలరోహణ మహోత్సవం ఆదివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నకిరేకల్ శాసనసభ్యులు వేముల వీరేశం విచ్చేసి చిన్నారిని ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పోకల దేవదాస్, మారగోని ఆంజనేయులు గౌడ్, […]

జర్నలిస్టుల నియోజకవర్గ కమిటీని అభినందించిన నకిరేకల్ ఎమ్మెల్యే

జర్నలిస్టుల నియోజకవర్గ కమిటీని అభినందించిన నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం (NTODAY NEWS) నల్గొండ జిల్లా నకిరేకల్ నియోజకవర్గంలో ఇటీవలే నూతనంగా ఏర్పాటైన TUWJ(IJU) ప్రింటు మరియు ఎలక్ట్రానిక్ మీడియా నియోజకవర్గ గౌరవాధ్యక్షులు రేపాల సతీష్ అధ్యక్షులు చెరుకు సతీష్ గౌరవ సలహాదారులు బయన్న కందగట్ల శ్రీధర్ ఉపాధ్యక్షులు శ్రీనివాసరెడ్డి నూతి లింగస్వామి, కార్యదర్శులు లింగస్వామి శ్రీశైలం కోశాధికారి మాచర్ల రాములు, కార్యవర్గ సభ్యులు ఇనుగుర్తి రాంబాబు, బిక్షం, సాయి, మహేష్, మిర్యాల ప్రకాష్, పోకల కరుణాకర్, […]

ఘనంగా మహాలింగేశ్వర స్వామి కళ్యాణం..

ఘనంగా మహాలింగేశ్వర స్వామి కళ్యాణం.. కళ్యాణంలో పాల్గొని ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే వీరేశం. NTODAY NEWS నల్గొండ జిల్లా చిట్యాల మున్సిపాలిటీ పరిధిలోని ఒకటవ వార్డు ఐన శివనేని గూడెంలో మహాలింగేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు నిర్వహించిన స్వామి అమ్మవార్ల కళ్యాణ మహోత్సవానికి అశేష జనవాహిని మధ్య అర్చకులు అంగరంగ వైభవంగా నిర్వహించారు. భక్తులు తెచ్చిన తలంబ్రాలను స్వామి అమ్మవార్లకు అందజేసి భక్తులు మొక్కులు తీర్చుకున్నారు. భక్తులకు ఎలాంటి […]

ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం — భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి (NTODAY NEWS) నల్గొండ జిల్లా చిట్యాల మండలం వట్టిమర్తి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల శంకుస్థాపన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి హాజరయ్యారూ. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే వేముల వీరేశం, స్థానిక కాంగ్రెస్ శ్రేణులు పాల్గొన్నారు. అనంతరం వెలిలిమినేడు గ్రామంలో నైట్ ఆల్ట్ బస్సును జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం స్థానిక ఎమ్మెల్యే వేముల […]

ప్రతి పేదవాడి కడుపు నింపడమె ప్రభుత్వ లక్ష్యం

ప్రతి పేదవాడి కడుపు నింపడమె ప్రభుత్వ లక్ష్యం — మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి (Ntoday News ) కూనురు మధు నల్గొండ జిల్లా స్టాఫ్ రిపోర్టర్. నల్గొండ జిల్లా చిట్యాల మండల పరిధిలో ఉన్న ఉరుమడ్ల గ్రామంలో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మరియు నకిరేకల్ శాసనసభ్యులు వేముల వీరేశం ప్రభుత్వం చేపట్టిన సన్నబియ్యం పంపిణీ కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వం పంపిణీ చేసిన సన్న బియ్యంతో వండిన అన్నం గ్రామం లో నీ దళితవాడలో […]

రాములవారి పల్లకి సేవలో నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం

రాములవారి పల్లకి సేవలో నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం (NTODAY NEWS ) కూనూరు మధు నల్గొండ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ నల్గొండ జిల్లా చిట్యాల మున్సిపాలిటీ పరిధిలో శివాలయం కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా శ్రీరామ కళ్యాణ మహోత్సవం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నకిరేకల్ శాసనసభ్యులు వేముల వీరేశం, దంపతులు హాజరయ్యారు . వారికి తెలంగాణ ధూప దీప నైవేద్య అర్చక సంఘం అధ్యక్షులు దౌలతాబాద్ వాసుదేవ శర్మ ఆధ్వర్యంలో పూర్ణకుంభంతో ఘనస్వాగతం పలికారు […]

సన్న బియ్యం పంపిణి కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే వేముల వీరేశం

పేద ప్రజలకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం – నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం నల్గొండ జిల్లా చిట్యాల పట్టణంలోని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన సన్న బియ్యం పంపిణీ కార్యక్రమంలో భాగంగా చిట్యాల మండల కేంద్రంలోని,రామన్నపేట మండల కేంద్రంలోని ప్రభుత్వ చౌకధరల దుకాణం ద్వారా లబ్ధిదారులకు సన్న బియ్యం ని పంపిణీ చేసిన నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం. ఈ సందర్భంగా వేముల వీరేశం మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం పేదల కు అండగా ఉండే ప్రభుత్వమని రేషన్ కార్డు ఉన్న ఒక్క […]

Back To Top
Translate »