Tag: Yadadri district collector

పేదల సొంతింటి కల నెరవేర్చడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం

పేదల సొంతింటి కల నెరవేర్చడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం–భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి NTODAY NEWS: బీబీనగర్ అర్హులైన లబ్ధిదారులందరికీ ఇందిరమ్మ ఇండ్ల పత్రాలు మంజూరు చేయడం జరుగుతుందని భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి అన్నారు. శుక్రవారం రోజున బీబీనగర్ మండల కేంద్రంలో పి.ఆర్.జి గార్డెన్స్ లో ఏర్పాటు చేసిన ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ హనుమంతరావు తో కలిసి లబ్ధిదారులకు మంజూరు పత్రాలను అందజేశారు.ఈ […]

రైతుల సమస్యలను పరిష్కరించాలన్నదే ప్రభుత్వ ధ్యేయం

రైతుల సమస్యలను పరిష్కరించాలన్నదే ప్రభుత్వ ధ్యేయం–యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు NTODAY NEWS: భువనగిరి భూ భారతి చట్టంతో రైతుల సమస్యలు త్వరితగతిన పరిష్కరమవుతాయని రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు అన్నారు. శుక్రవారం రోజున భువనగిరి మండలంలోని పెంచికల్ పహాడ్ గ్రామంలో భూ భారతి రెవిన్యూ సదస్సు లో పాల్గొని భూభారతి రెవెన్యూ సదస్సు సందర్శించి నిర్వహణ తీరును పరిశీలించారు. భూ భారతి రెవిన్యూ సదస్సు లో […]

దేశంలో తెలంగాణ రాష్ట్రం ను నెంబర్ వన్ ఎకానమీ రాష్ట్రంగా తీర్చిదిద్దడమే నా లక్ష్యం

దేశంలో తెలంగాణ రాష్ట్రం ను నెంబర్ వన్ ఎకానమీ రాష్ట్రంగా తీర్చిదిద్దడమే నా లక్ష్యం– ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి NTODAY NEWS: తుర్కపల్లి, జూన్ 06 ప్రజలు సహకరిస్తే తెలంగాణను 10 ఏళ్లలో వన్ ట్రిలియన్ ఎకానమీ కలిగిన రాష్ట్రంగా తీర్చిదిద్దుతానని రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి తెలిపారు.శుక్రవారం రోజున యాదాద్రి భువనగిరి జిల్లా, ఆలేరు నియోజకవర్గం తుర్కపల్లి మండలంలోని తిరుమలపూర్ గ్రామంలో సుమారు 1051.45 కోట్ల రూపాయల విలువచేసే పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన […]

భూభారతి చట్టంలో భూ సమస్యల పరిష్కారం

భూభారతి చట్టంలో భూ సమస్యల పరిష్కారం– యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు. NTODAY NEWS: వలిగొండ, జూన్ 04 భూ సమస్యల శాశ్వత పరిష్కారానికి గొప్ప వేదిక భూభారతి చట్టం అని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంత రావు సూచించారు. బుధవారం రోజున వలిగొండ మండలం నాగారం గ్రామంలో భూభారతి రెవెన్యూ సదస్సులలో కలెక్టర్ పాల్గొన్నారు. రెవెన్యూ సదస్సులో జిల్లా కలెక్టర్ పాల్గొని భూ సమస్యలపై దరఖాస్తులను పరిశీలించారు. ముఖాముఖి మాట్లాడి,వారి సమస్యల గురించి […]

ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెంచాలి

బడిబాట కార్యక్రమం ఘనంగా నిర్వహించి ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెంచాలి— యాదాద్రి రెవెన్యూ అదనపు కలెక్టర్ వీరారెడ్డి. N TODAY NEWS: యాదాద్రి భువనగిరి జిల్లా, మే 29 గురువారం రోజున కలెక్టరేట్ మినీ మీటింగ్ హాలులో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులను నమోదు చేయించడం కోసం జూన్ 6వ తేదీ నుండి జరిపే ప్రొ. జయశంకర్ బడిబాట కార్యక్రమం ఘనంగా నిర్వహించాలని జిల్లా అదనపు కలెక్టర్ శ్రీ జి.వీరారెడ్డి సంబంధిత అధికారులను కోరారు.ఈ సందర్భంగా బడిబాట […]

శిక్షణ కార్యక్రమాన్ని సర్వేయర్లు సద్వినియోగం చేసుకోవాలి

ప్రభుత్వం అందిస్తున్న శిక్షణ కార్యక్రమాన్ని సర్వేయర్లు సద్వినియోగం చేసుకోవాలి — జిల్లా కలెక్టర్ హనుమంతరావు NTODAY NEWS: భువనగిరి పట్టణం,మే 26. సోమవారం రోజున భువనగిరి పట్టణంలోని వెన్నెల కళాశాల లో సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మొదటి రోజు శిక్షణ కార్యక్రమానికి రెవెన్యూ అదనపు కలెక్టర్ వీరారెడ్డి తో కలిసి జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ శిక్షణ కార్యక్రమానికి 198 మంది సర్వేయర్లు పాల్గొంటున్నారని […]

గ్రీవెన్స్ డే లో వచ్చిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలి

గ్రీవెన్స్ డే లో వచ్చిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలి, అధికారులను ఆదేశించిన యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు. NTODAY NEWS: యాదాద్రి భువనగిరి జిల్లా, మే 26 గ్రీవెన్స్ డే లో వచ్చిన సమస్యలు పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ హనుమంతరావు తెలిపారు.సోమవారం గ్రీవెన్స్ డే పురస్కరించుకొని కలెక్టర్ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించి 40 విజ్ఞప్తులు ఫిర్యాదులు స్వీకరించారు.అందులో కొన్ని ఇలా ఉన్నాయి.భువనగిరి జిల్లాకు చెందిన బాలల హక్కుల పరిరక్షణ వేదిక నాయకులు […]

నాగినేనిపల్లి గ్రామంలో ప్రభుత్వ పాఠశాల మనుగడా సాధ్యమేనా?

నాగినేనిపల్లి గ్రామంలో ప్రభుత్వ పాఠశాల మనుగడా సాధ్యమేనా? NTODAY NEWS: యాదాద్రి భువనగిరి జిల్లా, మే 26 బొమ్మలరామారం మండలం, నాగినేనిపల్లి గ్రామంలో ఉన్న జిల్లా ప్రజా పరిషత్ పాఠశాల మనుగడ సాధ్యమేనా అనే అనుమానం కలుగుతుంది ప్రభుత్వ ఉపాధ్యాయులు గ్రామంలో ఇంటింటికి తిరిగి పాఠశాలల్లో పిల్లలు చేర్పించండి అని గ్రామస్తులను కోరుతున్నారు గ్రామస్తులు మాత్రం బొమ్మలరామారం, కొండమడుగు, బీబీనగర్, ఘట్కేసర్ ప్రైవేట్ పాఠశాలలకు గ్రామం నుండి 300 మందికి పైగా విద్యార్థులను పంపించడం జరుగుతుంది. ప్రభుత్వ […]

ప్రశాంతంగా గ్రామ పాలన అధికారి పరీక్షలు

గ్రామ పాలన అధికారి పరీక్షలు ప్రశాంతం NTODAY NEWS: యాదాద్రి భువనగిరి జిల్లా, మే 25 గ్రామ పాలన అధికారి పరీక్షలు ప్రశాంత వాతావరణంలో జరిగినట్లు జిల్లా కలెక్టర్ హనుమంతరావు తెలిపారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని రేణుక ఎల్లమ్మ దేవాలయం వెనక ఉన్న వెన్నెల కళాశాలలో ఏర్పాట్లు చేసిన గ్రామ పాలన అధికారి పరీక్ష కేంద్రాన్ని కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించి తనిఖీ చేశారు. పరీక్షల నిర్వహణ తీరును అధికారులను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ […]

నాగినేనిపల్లి గ్రామంలో నీటి కటకట, పట్టించుకోని అధికారులు

నాగినేనిపల్లి గ్రామంలో నీటి కటకట, పట్టించుకోని అధికారులు NTODAY NEWS: యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలంలోని నాగినేనిపల్లి గ్రామంలో కొద్ది రోజుల నుంచి మిషన్ భగీరథ నీరు సరఫరా లేకపోవడంతో గ్రామస్తులు తీవ్రఇబ్బంది పడుతున్నారు. బిందెడు నీటి కోసం అష్టకష్టాలు పడాల్సివస్తోందని గ్రామస్తులు వాపోతున్నారు. ప్రైవేటు ట్యాంకర్లను తెప్పించుకుని ఇతర అవసరాలను తీర్చుకుంటున్నామని తెలిపారు. ట్యాంకర్ నుండి నీరు తెప్పించుకుంటున్నారంటే గ్రామంలో పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. పలు సార్లు మిషన్ భగీరథ అధికారులకు […]

Back To Top