బాల కార్మిక వ్యవస్థను నిర్మూలిద్దాం–యాదాద్రి భువనగిరి జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు N TODAY NEWS: భువనగిరి మహిళా శిశు,దివ్యాంగుల మరియు వయో వృద్ధుల సంక్షేమ శాఖ,యాదాద్రి భువనగిరి జిల్లా, వారి ఆధ్వర్యంలో శుక్రవారం రోజు ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవం సందర్బంగా ఈ రోజు ఉదయం 10.00 గంటలకు ప్రభుత్వ జూనియర్ కళాశాల భువనగిరి ఆవరణలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన దినోత్సవ […]
కళాశాలలో అడ్మిషన్ల సంఖ్య మెరుగుపరచాలి
కళాశాలలో అడ్మిషన్ల సంఖ్య మెరుగుపరచాలి–యాదాద్రి భువనగిరి జిల్లా రెవిన్యూ అదనపు కలెక్టర్ వీరారెడ్డి NTODAY NEWS: యాదాద్రి భువనగిరి జిల్లా యాదాద్రి భువనగిరి జిల్లాలో ప్రభుత్వ కళాశాలలో అడ్మిషన్ల సంఖ్య మెరుగుపరచాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ వీరా రెడ్డి ఆదేశించారు.బీద కుటుంబం విద్యార్థులకు చదువుతూనే పేదరికం పోయి ఉన్నత శిఖరాలు అధిరోహించాలి.శుక్రవారం రోజున జిల్లా కలెక్టరేట్ లో జిల్లా ఇంటర్మీడియట్ అధికారి ఆధ్వర్యంలో జిల్లాలోని అన్ని కళాశాల ప్రిన్సిపల్స్ తో రెవెన్యూ అదనపు కలెక్టర్ వీరా రెడ్డి […]
రైతుల సమస్యలను పరిష్కరించాలన్నదే ప్రభుత్వ ధ్యేయం
రైతుల సమస్యలను పరిష్కరించాలన్నదే ప్రభుత్వ ధ్యేయం–యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు NTODAY NEWS: భువనగిరి భూ భారతి చట్టంతో రైతుల సమస్యలు త్వరితగతిన పరిష్కరమవుతాయని రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు అన్నారు. శుక్రవారం రోజున భువనగిరి మండలంలోని పెంచికల్ పహాడ్ గ్రామంలో భూ భారతి రెవిన్యూ సదస్సు లో పాల్గొని భూభారతి రెవెన్యూ సదస్సు సందర్శించి నిర్వహణ తీరును పరిశీలించారు. భూ భారతి రెవిన్యూ సదస్సు లో […]
మూతబడిన ప్రభుత్వ పాఠశాలను ప్రారంభించిన ప్రభుత్వ విప్
మూతబడిన ప్రభుత్వ పాఠశాలను ప్రారంభించిన ప్రభుత్వ విప్,ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య NTODAY NEWS: బొమ్మలరామారం జూన్ 12 యాదాద్రి భువనగిరి జిల్లా, బొమ్మలరామారం మండలం యావాపూర్ గ్రామంలో ప్రభుత్వ పాఠశాల గత కొన్ని సంవత్సరాల క్రితం మూతపడగా ప్రజా పాలనలో గురువారం రోజున తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య జిల్లా అదనపు కలెక్టర్ వీరారెడ్డి, జిల్లా విద్యాధికారి సత్యనారాయణ తో కలిసి పాఠశాలను పునర్ ప్రారంభించారు.అదే పాఠశాలలో ఉన్న అంగన్వాడి కేంద్రాన్ని […]
నాయి బ్రాహ్మణులకు ప్రత్యేక చట్టం తేవాలి
నాయి బ్రాహ్మణులకు ప్రత్యేక చట్టం తేవాలి —- చేన్నారం మల్లేష్ రాష్ట్ర కార్యదర్శి NTODAY NEWS రిపోర్టర్ కూనూరు మధు యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండల కేంద్రంలో తెలంగాణ క్షౌరవుతిదారుల సంఘం ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా క్షౌరవృతిదారులకు ప్రభుత్వం ఉచిత కరెంటు పెండింగ్ బిల్లులు వెంటనే విడుదల చేయాలని , ఎల్టి 2 కేటగిరీ నుండి ఎల్టి 4 కేటగిరిగా మార్చాలని కోరుతూ..ఈ నెల జూన్ 17న ఇందిర పార్క్ ముందు జరిగే ధర్నాలో క్షౌరవృత్తిదారులందరూ పాల్గొని […]
భూభారతి చట్టం ద్వారా భూ శాశ్వత పరిష్కారం
భూభారతి చట్టం ద్వారా భూ శాశ్వత పరిష్కారం–యాదాద్రి భువనగిరి జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ వీరారెడ్డి NTODAY NEWS: బొమ్మలరామారం, జూన్ 12 భూ సమస్యలు ఉన్నవారు గ్రామ రెవెన్యూ సదస్సులో దరఖాస్తు చేసుకుంటే భూ భారతి చట్టం ద్వారా భూ శాశ్వత పరిష్కారం అవుతుందని రెవెన్యూ అదనపు కలెక్టర్ వీరారెడ్డి అన్నారు. గురువారం రోజున రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో బొమ్మలరామారం మండలంలోని తిమ్మాపురం గ్రామంలో నిర్వహించిన భూభారతి రెవెన్యూ సదస్సులో రెవెన్యూ అదనపు కలెక్టర్ వీరారెడ్డి […]
గ్రామపంచాయతీ కార్యదర్శికి నివాళులర్పించిన మండల పంచాయతీ కార్యదర్శులు
రోడ్డు ప్రమాదంలో మరణించిన గ్రామపంచాయతీ కార్యదర్శికి నివాళులర్పించిన బొమ్మలరామారం మండల పంచాయతీ కార్యదర్శులు NTODAY NEWS: బొమ్మలరామారం జూన్ 10 ఖమ్మం జిల్లా,పెనుబల్లి మండలం వీ.ఎం.బంజర్ లో జాతీయ రహదారి పై సోమవారం రోజున రోడ్డు ప్రమాదం జరిగింది అతి వేగంగా వచ్చిన లారీ స్కూటీని ఢీకొట్టడంతో స్కూటి పై ప్రయాణిస్తున్న పంచాయితీ కార్యదర్శి బాణోత్ సోనాలి(33) అక్కడికక్కేడే మృతి చెందింది మృతురాలు పెనుబల్లి మండలం రామచంద్రరావు బంజర్ గ్రామ పంచాయితీ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్నారు వారి […]
పేదలకు అండగా ఇందిరమ్మ పాలన
పేదలకు అండగా ఇందిరమ్మ పాలన–ప్రభుత్వ విప్,ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య NTODAY NEWS: బొమ్మలరామారం, జూన్ 10 పేదలకు అండగా ఇందిరమ్మ ప్రభుత్వ పాలన మన రాష్ట్రంలో కొనసాగుతుందని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య అన్నారు సోమవారం రోజున బొమ్మలరామారం తహశీల్ధార్ కార్యాలయ ప్రాంగణంలో మొదటి దశలో మంజూరైన ఇందిరమ్మ ఇండ్లు 445 మంది లబ్ధిదారులకు ఇండ్ల నిర్మాణం మంజూరు పత్రాలను అందజేశారు అనంతరం 164 మంది లబ్ధిదారులకు షాది ముబారక్, కళ్యాణ్ లక్ష్మి […]
ఘనంగా హిందూ సామ్రాజ్య దినోత్సవం
ఘనంగా హిందూ సామ్రాజ్య దినోత్సవం NTODAY NEWS రిపోర్టర్ కూనురు మధు యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ లో హిందూ సామ్రాజ్య దినోత్సవ సందర్బంగా విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ కి పూల మాల వేసి, పాలాభిషేకం పాలాభిషేకం చేశారు .ఈ కార్యక్రమం లో బజరంగ్ దళ్ జిల్లా కో కన్వీనర్ గోగు.రవి మాట్లాడుతూ యువత అందరూ కూడా మత్తు పదార్థాలను వీడి ఛత్రపతి శివజీని స్ఫూర్తిగా తీసుకొని దేశం […]
గిరి ప్రదక్షిణ లో పాల్గొన్న ప్రభుత్వ విప్
గిరి ప్రదక్షిణ లో పాల్గొన్న ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య దంపతులు N TODAY NEWS: యాదగిరిగుట్ట జూన్ 08 తెలంగాణ రాష్ట్ర ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మినరసింహ స్వామి ఆలయం కొండ చుట్టూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య వారి సతీమణి అనిత గిరిప్రదక్షిణ లో పాల్గొన్నారు.శ్రీ లక్ష్మినరసింహ స్వామి వారి స్వాతి జన్మనక్షత్రం సందర్భంగా ఆదివారం రోజున ఉదయం యాదగిరిగుట్టలో గిరి ప్రదక్షిణ లో […]