News Headlines

ట్రాన్స్ఫార్మర్ పెట్టడానికి గద్దె నిర్మించిన వాకిటి శ్రీలత చంద్రశేఖర్ రెడ్డి

Spread the love

కొండమడుగు గ్రామంలో వేసవికాలం లో ఓల్టేజ్ కారణంగా ప్రాథమిక పాఠశాల దగ్గర లో నూతనంగా ట్రాన్స్ఫార్మ్ అవసరం ఉన్నందున విద్యుత్ అధికారుల కోరిక మేరకు ట్రాన్స్ఫార్మర్ పెట్టడానికి గద్దె నిర్మాణంను మన వాకిటి శ్రీలత చంద్రశేఖర్ రెడ్డి గారు  నిర్మించి విద్యుత్ అధికారులకు అప్పజెప్పడం జరిగింది…

ఆ యొక్క ట్రాన్స్ఫార్మర్ గద్దె ను విద్యుత్ అధికారులు మరియు గ్రామ పెద్దల సమక్షంలో కొబ్బరికాయ కొట్టి ప్రారంభోత్సవం అయింది….

ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ భాషబోయిన పెంటయ్యా, బీబీనగర్ మాజీ PACS చైర్మన్ వాకిటి సంజీవ రెడ్డి,గౌడ సంఘం అధ్యక్షులు బండమిది జంగయ్య,మాజీ వార్డు సభ్యులు పంజల రమేష్ గౌడ్,కొండమడుగు లైన్మెన్ శ్రీనివాస్,JLM మహేష్ ,BRS గ్రామ శాఖ అధ్యక్షులు బత్తుల శ్రీనివాస్ గౌడ్,,కాంగ్రెస్ గ్రామశాఖ అధ్యక్షులు పంజల ఆంజనేయులు గౌడ్,మాజీ వార్డు సభ్యులు పెంటబోయిన రాము,బొబ్బిలి అంజయ్య,ఏనుగు ప్రతాప్ రెడ్డి,ఏర్పుల ప్రేమరాజ్ ,గుజ్జ ముత్యాలు,మంద భాస్కర్,గంజి సాయి, ఏర్కాలి వేణు,బొడ్డు భాస్కర్, బండమీది భరత్ మరియు గ్రామ యువకులు తదితరులు పాల్గొన్నారు.

Follow us on
Website
Facebook
Instagram
YouTube

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top