ఘనంగా వైయస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి
NTODAY NEWS: బీబీనగర్ ప్రతినిధి – బాల్ద. భాస్కర్ కురుమ
కొండమడుగు గ్రామశాఖ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించడం జరిగింది కార్యక్రమంలో పాల్గొన్న కొండమడుగు మాజీ ఎంపీటీసీ దేశం ముత్యాల గౌడ్, మాజీ ఉపసర్పంచ్ రంగా కృష్ణవేణి గోపాల్ గౌడ్, మాజీ దేవస్థానం కమిటీ చైర్మన్ దేశం శ్రీనివాస్ గౌడ్, మాజీ వార్డు సభ్యులు పెంటపోయిన రాము, కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు ఎరుకుల ప్రేమ్ రాజు, కాంగ్రెస్ పార్టీ నాయకులు,ఆరుముళ్ళ జాంగిర్, ములగరం పాండు, బొబ్బిలి అంజయ్య, వాకిటి చంద్రశేఖర్ రెడ్డి, కడెం చిన్న ఐలయ్య, పెద్దమ్మ గుడి చైర్మన్ బోనగిరి బాల నరసింహ, కొప్పుల రవీందర్ రెడ్డి, కందాడి బాల్ రెడ్డి, కాడిగళ్ల బిక్షపతి, ఆగం నరసింహ, ఎస్సీ సెల్ అధ్యక్షులు బొడ్డు భాస్కర్ , రేవంతన్న యువ సైన్యం అధ్యక్షులు మునిగళ్ళ కృష్ణ, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు తోట మహేష యూత్ కాంగ్రెస్ ఉప అధ్యక్షులు గంజి సాయి మరియు ఇతరులు పాల్గొన్నారు.













