విద్యార్ధుల్లో నైతిక విలువలు పెంచేందుకు కృషి చేయండి ప్రభుత్వ సలహాదారు చాగంటి కోటేశ్వరరావుకు ముఖ్యమంత్రి చంద్రబాబు సూచన తన బాధ్యతను నెరవేర్చేందుకు శక్తి మేరకు కృషి చేస్తానన్న చాగంటి సచివాలయంలో చాగంటిని సన్మానించిన ముఖ్యమంత్రి అమరావతి:- భారతీయ కుటుంబ వ్యవస్థ గొప్పతనాన్ని నేటితరం తెలుసుకోవాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. మంచి చదువు, ఉద్యోగం, భవిష్యత్ తో పాటు నైతిక విలువలు కూడా అవసరమని, అప్పుడే మంచి సమాజం ఆవిష్కృతం అవుతుందని… ఆ దిశగా […]
Traffic e-Challan Scam: ట్రాఫిక్ ఇ-చలాన్ పేరుతో కొత్త స్కామ్.. మెసేజ్ క్లిక్ చేశారో అంతే సంగతులు..
ప్రముఖ సైబర్ సెక్యూరిటీ సంస్థ క్లౌడ్ సెక్ ఇటీవల ఇలాంటి స్కామ్ ను గుర్తించింది.భారతీయులే లక్ష్యంగా మాల్వేర్ ను రూపొందించి, వాట్సాప్లో మోసపూరిత ట్రాఫిక్ ఇ-చలాన్ మెసేజ్ ల ద్వారా డబ్బులు వసూలు చేస్తున్నట్టు వివరించింది. వీరు రూపొందించిన అధునాతన ఆండ్రాయిడ్ మాల్వేర్ ఇప్పటికే 4,400 పరికరాలపై ప్రభావం చూపిందని, సుమారు రూ.16 లక్షలకు పైగా మోసపూరిత లావాదేవీలకు దారి తీసిందని తెలిపింది.
బర్త్ డే బాయ్ మూవీ రివ్యూ.. సినిమా ప్రేక్షకులను మెప్పించిందా…
కొన్నిసార్లు సినిమా పేర్లు కూడా తెలియకుండా.. అందులో ఎవరు నటించారో కూడా తెలియకుండా కేవలం ట్రైలర్ చూసి.. అందులో కంటెంట్ చూసి సినిమాలకు వెళ్తుంటాం. అలాంటి ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్తో వచ్చిన సినిమా బర్త్ డే బాయ్. పూర్తిగా అమెరికా నేపథ్యంలో సాగే ఈ కథ ఎలా ఉందో చూద్దాం.. సినిమా ఎంతవరకు ఆకట్టుకుందో రివ్యూలో డీటైల్డ్గా మాట్లాడుకుందాం..
అపర కుబేరుడు మన్సా మూసా సంపద ముందు ఎలన్ మస్క్ కూడా వేస్టే
మన్సా మూసా .. క్రీ.శ. 1312 నుంచి 1337 మధ్య ఆయన పాలనలో ఆఫ్రికాలోని మాలి ఖ్యాతి ప్రపంచానికి తెలిసింది. ఈయన ఒక రాజు మాత్రమే కాదు.. మహా చక్రవర్తి. అంతేనా..మహాబలుడు కూడా. ఇంకా చెప్పాలంటే.. ఆయన సంపద ప్రస్తుతం లెక్కిస్తే 400 బిలియన్ల డాలర్లు. అంటే ప్రస్తుతం విశ్వకుబేరుడిగా పేరున్న ఎలాన్ మస్క్ కన్నా దాదాపు రెండు రెట్ల సంపద ఆయన దగ్గర ఉండేది. మానవజాతి చరిత్రలో అంతటి సంపద కలిగిన మరో వ్యక్తి ఇప్పటి వరకు లేరు.
Rhea Chakraborty: సినిమాలు లేవుగా సంపాదన ఎలా ?.. నేను చేతబడి చేశానన్నారు.. టాలీవుడ్ హీరోయిన్..
అధికారులు మాత్రం ఈ హీరో సూసైడ్ చేసుకున్నారని చెప్పగా.. ముమ్మాటికి హత్యే అంటూ వాదించారు. ఇప్పటికీ సుశాంత్ మరణం పై ఎలాంటి స్పష్టత రాలేదు. కానీ ఈ హీరో మృతి తర్వాత బాలీవుడ్ ఇండస్ట్రీలోని పలు చిత్రాలను బ్యాన్ చేశారు. ముఖ్యంగా సుశాంత్ ప్రేయసి రియా చక్రవర్తిపై తీవ్ర విమర్శలు వచ్చాయి.
Smriti Mandhana: ‘మేడం సార్ మేడం అంతే’.. దివ్యాంగ చిన్నారికి సూపర్ గిఫ్ట్ ఇచ్చిన స్మృతి మంధాన.. వీడియో వైరల్
మైదానంలో తన ధనాధన్ బ్యాటింగ్ తో మెరుపు ఇన్నింగ్స్ లు ఆడే స్మృతి మిథాలీ రాజ్ తర్వాత మహిళా క్రికెట్ కు మరింత వన్నె తెచ్చింది. తన సొగసైన బ్యాటింగ్ తో భారత మహిళా జట్టుకు ఎన్నో అద్భుతమైన విజయాలను అందించింది. ఇక లేడీ విరాట్ కోహ్లీగా గుర్తింపు పొందిన ఆమె ఉమెన్స్ ఐపీఎల్ 2024లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును విజేతగా నిలిపింది.
Indian Railways: రైలు మిస్ అయితే అదే టికెట్పై వేరే ట్రైన్ ఎక్కవచ్చా..? నిబంధనలు ఏంటి?
ప్రతి ఒక్కరు రైలు ప్రయాణం చేసేందుకు ఇష్టపడతారు. అయితే కొందరికి టికెట్ తీసుకున్న తర్వాత రైలు మిస్ అవుతుంటుంది. అలాంటి సమయంలో వారిలో ఉండే టెన్షన్ అంతా ఇంతా కాదు. ఎందుకంటే ట్రైన్స్ బస్సులలాగా కాదు ఎప్పుడు పడితే అప్పుడు ఉండడానికి. రైళ్లు సమయానుకూలంగా ఉంటాయి. మరో బెంగ ఏంటంటే రైలు టికెట్ తిసుకున్న తర్వాత ట్రైన్ మిస్ అయితే..
Jio: జియో సరికొత్త రికార్డ్.. చైనా కంపెనీలను వెనక్కి నెట్టి మరీ..
డేటా వినియోగంలో జియో ప్రపంచంలోనే నెంబర్ వన్ కంపెనీగా అవతరిచింది. ఎంతలా అంటే జియో డేటా వినియోగం ఏకంగా 4400 కోట్ల జీబీని మించిపోయింది. గతేడాదితో పోల్చితే ఇది ఏకంగా 33 శాతం అధికం కావడం గమనార్హం. చైనాకు చెందిన బడా కంపెనీలను సైతం జియో వెనక్కి నెట్టడం గమనార్హం. రిలయన్స్ జియో తాజాగా వెల్లడించిన జూన్ త్రైమాసిక గణాంకాల్లో ఈ వివరాలు వెల్లడించింది…
Nirmala Sitharaman: అన్నీ రికార్డులే.. అరుదైన ఘనతను సాధించనున్న నిర్మలమ్మ.. మొరార్జీ దేశాయ్ తర్వాత..
Budget 2024 – Nirmala Sitharaman: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ జులై 23న పార్లమెంట్లో 2024-25 బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. మోదీ 3.0 సర్కారులో ఆమె ప్రవేశపెడుతున్న మొదటి బడ్జెట్ ఇది. మొత్తంగా చూస్తే ఆమె ప్రవేశపెడుతున్న ఏడో కేంద్ర బడ్జెట్.. ఇప్పటికే నిర్మలా సీతారామన్ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిగా ఐదు పూర్తిస్థాయి బడ్జెట్లు సమర్పించగా.. ఫిబ్రవరి 1న మధ్యంతర బడ్జెట్ను ప్రవేశపెట్టారు..
Bonalu – 2024: కనుల పండువగా లష్కర్ బోనాలు.. మొక్కులు చెల్లించుకున్న సీఎం రేవంత్రెడ్డి
అమ్మలగన్నమ్మ.. భక్తుల కొంగుబంగారం.. సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారి బోనాలు కొనసాగుతున్నాయి. నగరంతో పాటు రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చిన భక్తులతో అమ్మవారి ఆలయ ప్రాంగణం కిటకిటలాడుతోంది.