సహాయం పాలకుల భిక్ష కాదు, రైతుల హక్కు.. NTODAY NEWS: ప్రత్యేక కథనం -బొల్లిముంత సాంబశివరావు మొంథా తుఫాను రెండు తెలుగు రాష్ట్రాలను అతలాకుతలం చేసింది. తుఫాను వల్ల పంటలు తీవ్రంగా నష్టపోయాయి. రోడ్లు, భవనాల శాఖకు, విద్యుత్ సంస్థకు తుఫాను వల్ల అపార నష్టం జరిగింది. నదులు, వాగులు, వంకలు, చెరువులు ఉప్పొంగి అనేక చోట్ల గండ్లు పడ్డాయి. వందలాది గ్రామాలు జలదిగ్బంధమైయ్యాయి. చాలా ఇళ్లు నేల కూలాయి. వేల కోట్లలో నష్టం జరిగింది. తెలంగాణ […]
విశాఖ సమ్మిట్లో కార్మికుల సంక్షేమంపై చర్చించండి
విశాఖ సమ్మిట్లో కార్మికుల సంక్షేమంపై చర్చించండి NTODAY NEWS:అమరావతి వి.శ్రీనివాసరావు రాష్ట్రాభివృద్ధికి వచ్చే పెట్టుబడులను సిపిఎం ఆహ్వానిస్తుంది రైతులకు, ప్రజలకు నష్టం చేస్తే ఊరుకోం అమరావతి: విశాఖ సిఐఐ సమ్మిట్లో ఉపాధి, ఉద్యోగాల కల్పన, కార్మిక సంక్షేమంపైనా ప్రత్యేకంగా చర్చ జరగాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. మంగళవారం విజయవాడ బాలోత్సవభవన్లో జరిగిన విలేకరుల సమావేశంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వై.వెంకటేశ్వరరావు, కె.ప్రభాకరరెడ్డితో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పెట్టుబడులు […]
ఐటీ ఆఫీసర్ పేరుతో బెదిరింపులు
ఐటీ ఆఫీసర్ పేరుతో బెదిరింపులు నిందితుడి అరెస్ట్ NTODAY NEWS: పల్నాడు జిల్లా స్టాఫ్ రిపోర్టర్ రావిపాటి రాజా.. అర్బన్ సీఐ రమేష్ చిలకలూరిపేట పట్టణంలోని వివిధ వ్యాపారవేత్తల వివరాలను ఆన్లైన్లో సేకరించి, తాను ఇన్కమ్ టాక్స్ (ఆదాయపు పన్ను) అధికారిని అంటూ ఫోన్లలో బెదిరింపులకు పాల్పడుతున్న ఓ అంతర్రాష్ట్ర నిందితుడిని చిలకలూరిపేట అర్బన్ పోలీసులు అరెస్ట్ చేశారు. ముద్దాయిపై ఇప్పటికే ఎనిమిది పోలీస్ స్టేషన్లలో కేసులు ఉన్నాయని అర్బన్ సీఐ రమేష్ తెలిపారు. చిలకలూరిపేట అర్బన్ […]
నూతనంగా ఎన్నుకోబడిన ఏపీటీఎఫ్ ఏలూరు నగర శాఖ కార్యవర్గం
నూతనంగా ఎన్నుకోబడిన ఏపీటీఎఫ్ ఏలూరు నగర శాఖ కార్యవర్గం NTODAY NEWS: ఏలూరు శనివారం సాయంత్రం ఐదు గంటలకు స్థానిక సుబ్బమ్మ దేవి నగరపాలక ఉన్నత పాఠశాలలో ఏపీటీఎఫ్ ఏలూరు నగర శాఖ జనరల్ బాడీ ఎన్నికలు నిర్వహించడం జరిగింది ఎన్నికల పరిశీలకులుగా ఏలూరు జిల్లా మహిళా ఉపాధ్యక్షురాలు శ్రీమతి రమాదేవి ఎన్నికల నిర్వహించి ఈ కింది కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకోబడటమైనది. అధ్యక్షులుగా కురమా ఆనందకుమార్(2వ సారి), ఉపాధ్యక్షులుగా ఎల్.వి.ఏ రత్నకుమార్, ఎం.వి సుబ్బారావు, ఎం.డబ్ల్యూ బెనర్జీ, […]
వందేమాతరం 150 సంబరాలలో పాల్గొన్న బిజెపి నాయకులు
వందేమాతరం 150 సంబరాలలో పాల్గొన్న బిజెపి నాయకులు NTODAY NEWS: గొల్లప్రోలు మండల ప్రతినిధి భోర శివారెడ్డి కాకినాడ లో జరిగిన వందే మాతరం గీతం150 సంవత్సరాల పూర్తి చేసుకున్న సందర్భంగా, స్వరాజ్యం,, స్వదేశీ,, సమైక్యత అనే నినాదంతో,బిజెపి నాయకులు మాట్లాడుతూ, ‘వందేమాతరం’ అనేది కేవలం ఒక గేయం కాదు, అది భారత స్వాతంత్ర్య ఉద్యమానికి ఊపిరి పోసిన జాతీయ గీతం మరియు భారత జాతీయతకు, దేశభక్తికి ప్రతీక. వందేమాతరం ను భకిమ్ చంద్ర ఛటోపాధ్యాయ్ (భకిమ్ […]
ఫిష్ మార్కెట్ భవనాన్ని పరిశీలించిన మున్సిపల్ చైర్మన్
చిలకలూరిపేట మార్కెట్ సెంటర్ లో నిర్మాణ మవుతున్న ఫిష్ మార్కెట్ భవనాన్ని పరిశీలించిన మున్సిపల్ చైర్మన్ కౌన్సిల్ సభ్యులు NTODAY NEWS: పల్నాడు జిల్లా స్టాఫ్ రిపోర్టర్ రావిపాటి రాజా.. చిలకలూరిపేట పట్టణంలోని మాజీ మంత్రివర్యులు మన శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ ప్రతిపాటి పుల్లారావు గారి ఆదేశాల మేరకు ఒక కోటి 20లక్షల రూపాయల తో అధునాతన వసతులు తో ఈ ఫిష్ మార్కెట్ నిర్మాణం కాబోతోందిఇంత కు ముందు రోడ్డు పైనే మటన్, చికెన్, ఫిష్ […]
వందేమాతరం రూపొందించి 150 సంవత్సరాలు..
వందేమాతరం రూపొందించి 150 సంవత్సరాలు.. NTODAY NEWS: పల్నాడు జిల్లా స్టాఫ్ రిపోర్టర్ రావిపాటి రాజా వందేమాతరం రూపొందించి 150 ఏళ్లు పూర్తయినసందర్బంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వందేమాతరం 150 ఏళ్ల వేడుకలలో భాగంగా శుక్రవారం చిలకలూరిపేట పట్టణంలోని మున్సిపల్ ప్రాథమిక పాఠశాల పోలిరెడ్డి పాలెం నందు విద్యార్థిని విద్యార్థులచే సామూహికంగా వందేమాతరం గీతాలాపన చేయించడం జరిగింది అనంతరం ప్రధానోపాధ్యాయురాలు జె హైమావతి మాట్లాడుతూ వందేమాతరం విశిష్టతను తెలియజేశారు “వందేమాతరం” అంటే “తల్లిదేశానికి నమస్కారం” […]
జగన్ పాలనలో రాష్ట్ర ఖాతాలో అవినీతి జమ.. అభివృద్ధి మమా.
జగన్ పాలనలో రాష్ట్ర ఖాతాలో అవినీతి జమ.. అభివృద్ధి మమా. : మాజీమంత్రి ప్రత్తిపాటి NTODAY NEWS: పల్నాడు జిల్లా స్టాఫ్ రిపోర్టర్ రావిపాటి రాజా • డెవలప్ మెంట్ అంటే 16 నెలల జైల్ ట్రీట్మెంట్, పదితరాలకు సరిపడా సెటిల్మెంట్ కాదు జగన్ : ప్రత్తిపాటి • రాష్ట్రానికి అంతా తానే చేస్తే ప్రజలు 11తో ఎందుకు సత్కరించారో, ప్రతిపక్ష హోదా అడుక్కునే స్థాయికి ఎందుకు దిగజార్చారో జగనే చెప్పాలి : ప్రత్తిపాటి. • ప్రజల, […]
వందేమాతరం గీతానికి 150 ఏళ్లు
వందేమాతరం గీతానికి 150 ఏళ్లు: చిలకలూరిపేటలో ఘనంగా వేడుకలు ర్యాలీ, సామూహిక గీతాలాపన NTODAY NEWS: పల్నాడు జిల్లా స్టాఫ్ రిపోర్టర్ రావిపాటి రాజా.. చిలకలూరిపేట మాజీ మంత్రివర్యులు మన శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ ప్రతిపాటి పుల్లారావు మరియు కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో భారత జాతీయ గీతం ‘వందేమాతరం’ రచించి 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా, పట్టణంలో వేడుకలు ఘనంగా జరిగాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు మున్సిపల్ కౌన్సిల్ చైర్మన్ రఫాని ఆధ్వర్యంలో ఈ […]
చేనేతకు చేయూత ఏదీ?
చేనేతకు చేయూత ఏదీ? NTODAY NEWS: ప్రత్యేక కథనం ముడి సరుకు ధరలు పైపైకి గిట్టుబాటు ధర రాక కార్మికులు విలవిల పేరుకున్న ఆప్కో బకాయిలు ఒకప్పుడు చేనేత కార్మికులకు చేతినిండా పని ఉండేది. అందుకు తగ్గట్లు ఫలితం దక్కేది. కూలి గిట్టుబాటు అయ్యేది. ప్రభుత్వ విధానాలతో ఈ రంగం కళావిహీనం అవుతోంది. టిడిపి కూటమి ప్రభుత్వంపై ఆశలు పెట్టుకున్న నేతన్నలకు భంగపాటు తప్పలేదు. ఉచిత విద్యుత్ పథకాన్ని అరకొరగానే అమలు చేస్తోంది. మరోవైపు ‘నేతన్న నేస్తం’ […]

