చేనేతకు చేయూత ఏదీ? NTODAY NEWS: ప్రత్యేక కథనం ముడి సరుకు ధరలు పైపైకి గిట్టుబాటు ధర రాక కార్మికులు విలవిల పేరుకున్న ఆప్కో బకాయిలు ఒకప్పుడు చేనేత కార్మికులకు చేతినిండా పని ఉండేది. అందుకు తగ్గట్లు ఫలితం దక్కేది. కూలి గిట్టుబాటు అయ్యేది. ప్రభుత్వ విధానాలతో ఈ రంగం కళావిహీనం అవుతోంది. టిడిపి కూటమి ప్రభుత్వంపై ఆశలు పెట్టుకున్న నేతన్నలకు భంగపాటు తప్పలేదు. ఉచిత విద్యుత్ పథకాన్ని అరకొరగానే అమలు చేస్తోంది. మరోవైపు ‘నేతన్న నేస్తం’ […]
ఆ ముసాయిదా రద్దుచేయాలి
ఆ ముసాయిదా రద్దుచేయాలి -ముప్పాళ్ళ భార్గవశ్రీ సీపీఐఎంఎల్ నాయకులు NTODAY NEWS: ప్రత్యేక కథనం పరిశ్రమలు స్థాపించబోయే ముందు కాలుష్య నియంత్రణ బోర్డులు ఆయా ప్రాంతాల్లో నిర్వహించే ప్రజాభిప్రాయ సేకరణ సందర్భంగా తమ ప్రాంతంలో పెట్టే పరిశ్రమ వల్ల పర్యావరణంతో పాటు తమ ఆరోగ్యాలను ఏ విధంగా నష్టపోతామో వివరంగా చెప్పుకునే అవకాశం ప్రజలకు లభిస్తుంది. మెజారిటీ ప్రజల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకొని, ఆ ప్రాంతంలో పరిశ్రమలు పెట్టాలా వద్దా అనే సూచనలను ఆయా ప్రభుత్వాలకు అవి […]
సోషలిస్టు జోహ్రాన్ మమ్దానీ విజయ దుందుభి!
సోషలిస్టు జోహ్రాన్ మమ్దానీ విజయ దుందుభి! -ఎం. కోటేశ్వరరావు NTODAY NEWS: ప్రత్యేక కథనం 2025 జూన్ 24న డెమోక్రటిక్ పార్టీ అభ్యర్ధిగా ఎంపికైనప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతి సర్వేలో ప్రత్యర్ధుల కంటే ముందున్న జోహ్రాన్ మమ్దానీ నవంబరు 4న జరిగిన ఎన్నికలలో ఘనవిజయం సాధించారు. ఓట్ల లెక్కింపు 91శాతం పూర్తయిన సమయానికి 50.4శాతంతో ముందుండి విజయాన్ని ఖరారు చేసుకున్నారు. ప్రత్యర్ధిగా డెమోక్రటిక్ పార్టీ అభ్యర్ధిత్వం కోసం పోటీ పడి పరాజయం పాలై, పార్టీ మీద […]
ఐదు రూట్లలో ఓట్ల గోల్మాల్.
ఐదు రూట్లలో ఓట్ల గోల్మాల్.. తవ్వినకొద్దీ బయటపడ్తున్న నకిలీ ఓట్లు NTODAY NEWS: ప్రత్యేక కథనం బ్రెజిల్ మాడల్కు హర్యానాలో 22 ఓట్లు అందుబాటులో సాఫ్ట్వేర్ ఉన్నప్పటికీ తొలగించే ప్రయత్నాలు చేయని ఈసీ?! లక్షిత పార్టీకి విజయమే అంతిమ లక్ష్యం కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వంతో అంటకాగడం వల్లే? ఈసీ వైఖరిపై ప్రతిపక్ష పార్టీల భగ్గు ఫలానా పార్టీ గెలుస్తుందని ప్రీ-పోల్ సర్వేలన్నీ మూకుమ్మడిగా కుండబద్దలు కొట్టి చెప్తాయి. ఆ ఫలానా పార్టీదే విజయమంటూ ప్రజా క్షేత్రంలో […]
ప్రాణాలు తోడేస్తున్నా పట్టదేం?
ప్రాణాలు తోడేస్తున్నా పట్టదేం? -హరికృష్ణ నిబానుపూడి యు. ఎస్. క్లైమేట్ ఎమర్జెన్సీ అడ్వైసర్ NTODAY NEWS: ప్రత్యేక కథనం ప్లాస్టిక్ల వల్ల సంభవిస్తున్న అనారోగ్యాలూ మరణాలు ప్రపంచానికి ఏటా 1.5 లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక నష్టం కలిగిస్తున్నాయని లాన్సెట్ పత్రికలో ప్రచురితమైన అధ్యయనం ఇటీవల హెచ్చరించింది. ప్లాస్టిక్లలో క్యాన్సర్లు, అల్జీమర్స్, ఇతర వ్యాధులను కలిగించగల హానికర రసాయనాలు ఉంటాయి. వాటి వల్ల హృద్రోగాలు, పక్షవాతాల బారిన పడి ఏటా కొన్ని లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. […]
పెట్టుబడిదారీ విధానం – భవిష్యత్ ?
సోవియట్ విప్లవ వార్షికోత్సవం సందర్భంగా… NTODAY NEWS: గుంటూరు పెట్టుబడిదారీ విధానం – భవిష్యత్ ? – తేది :07-11-2025, శుక్రవారం సా॥ 4 గం॥లకు వేదిక : శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరం, మార్కెట్ సెంటర్, గుంటూరు. ప్రధాన వక్త : కామ్రేడ్ బి.వి. రాఘవులు, సిపిఐ (యం) పొలిట్యూరో సభ్యులు వక్తలు : కామ్రేడ్ సిహెచ్ బాబురావు, సిపియం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు శ్రీ కె.యస్. లక్ష్మణరావు, శాసనమండలి మాజీ సభ్యులు కామ్రేడ్ వై. […]
రాష్ట్రంలో పరిశ్రమలు-అభివృద్ధి స్వభావం
రాష్ట్రంలో పరిశ్రమలు-అభివృద్ధి స్వభావం :-వ్యాసకర్త – డా|| బి. గంగారావు సెల్ : 9490098792 NTODAY NEWS:- ప్రత్యేక కథనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, తనయుడు లోకేష్ వివిధ దేశాల్లో వున్న బడా పారిశ్రామిక సంస్థల అధినేతలను కలిసి రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని వారికి విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ నెల 14, 15 తేదీలలో విశాఖపట్నంలో జరగబోతున్న పెట్టుబడుల భాగస్వామ్య సమిట్కు ఆహ్వానిస్తున్నారు. తెలుగుదేశం కూటమి అధికారంలోకి రావడంతోటే స్వర్ణాంధ్రప్రదేశ్ విజన్ పేర […]
డివైఎఫ్ఐ యువజన గొంతుక
డివైఎఫ్ఐ యువజన గొంతుక __ ఆనగంటి వెంకటేష్, 9705030888 NTODAY NEWS: ప్రత్యేక కథనం భారత స్వాతంత్య్ర ఉద్యమస్పూర్తితో భగత్సింగ్ లాంటి వీరుల ఆశయ వారసత్వంతో భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (డివైఎఫ్ఐ) ఆవిర్భవించింది. 1980లో పంజాబ్లోని లూథియానాలో నవంబర్ 1,2,3 తేదీల్లో జరిగిన సమావేశాల్లో మహాసభలను నిర్వహించుకుని 3న అన్ని రాష్ట్రాల యువజన సంఘాలను ఇముడ్చుకొని విస్తృత సంఘంగా ఏర్పడింది. పదిహేను లక్షల యువత సభ్యత్వంతో ప్రారంభమైన సంఘం ఇంతింతై వటుడింతై అన్నట్టుగా ఇప్పుడు కోటి […]
భూమి గుంజుకోవడమే…ఉపాధి ఏదీ?
భూమి గుంజుకోవడమే…ఉపాధి ఏదీ? __వ్యాసకర్త : వి. వెంకటేశ్వర్లు, ఎ.పి వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, సెల్:9490098980 NTODAY NEWS: ప్రత్యేక కథనం దేశంలో ఏ రాష్ట్రంలో లేనంతగా వివిధ సంస్థల నుంచి భారీ పెట్టుబడులు మన రాష్ట్రానికి వస్తున్నాయని ముఖ్యమంత్రి గారు ప్రకటించడం ఆనందదాయకమైన విషయం. ఆంధ్రప్రదేశ్ దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా అభివృద్ధి చెందబోతున్నదని ప్రచార మాధ్యమాలలో కూడా మారుమోగుతోంది. గడిచిన పదేళ్లలో గత తెలుగుదేశం, వైసిపి, నేటి కూటమి ప్రభుత్వాలు […]
విప్లవ సింహం నల్లా నరసింహులు
విప్లవ సింహం నల్లా నరసింహులు -రాపోలు జగన్ 9494997608 NTODAY NEWS: ప్రత్యేక కథనం (నవంబర్ 5 నాడు నల్లా నరసింహులు వర్ధంతి సందర్భంగా) తెలంగాణ సాయుధ పోరాటంలో నాయకత్వం వహించిన వారిలో అతి పిన్న వయస్కులు నల్లా నరసింహులు. పరాక్రమములో అభిమన్యుడు. దక్షతలో ధనుంజయుడు. పద్మవ్యూహములను, చక్ర బంధాలను అతి చాకచక్యంగా తప్పించుకున్న విజయుడు, మృత్యుంజయుడు నల్లా నరసింహులు. తెలంగాణ సాయుధ పోరాటానికి కేంద్ర బిందువు ఉమ్మడి వరంగల్ జిల్లా జనగామ తాలూకాలోని కడవెండి గ్రామం. […]

