Category: ఇండియా

మద్యప్రవాహానికి అడ్డుకట్టే లేదా?

మద్యప్రవాహానికి అడ్డుకట్టే లేదా? డా. ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు-కేంద్ర మాజీ మంత్రి, ఏపీ శాసన పరిషత్ సభ్యులు NTODAY NEWS: ప్రత్యేక కథనం ఆంగ్ల నూతన సంవత్సర ఆరంభ వేళ యావత్ భారతావని సిగ్గుతో తలదించుకోవాల్సిన దృశ్యాలు దేశవ్యాప్తంగా దర్శనమిచ్చాయి. దేశ రాజధాని ఢిల్లీ మొదలుకొని హైదరాబాద్, విజయవాడ వరకు నగరాలన్నీ ఒకే రకమైన అనాగరిక ప్రవర్తనకు వేదికలయ్యాయి. మద్యం మత్తులో మునిగిపోయిన మందుబాబులు రోడ్లపై చేసిన వీరంగం చూస్తే, వెనుకబడిన దేశాల్లో కూడా ఇలాంటి వికృత చేష్టలు […]

ఉద్యోగుల రాజకీయ కార్యకలాపాలపై కఠిన నిబంధనలు

ప్రభుత్వ / కాంట్రాక్టు ఉద్యోగుల రాజకీయ కార్యకలాపాలపై కఠిన నిబంధనలు — ఉద్యోగం పోయే ప్రమాదం ఉందా? చట్టం ఏం చెబుతోంది? NTODAY NEWS: ఇండియా  భారతదేశంలో ప్రభుత్వ శాఖల్లో రెగ్యులర్ ఉద్యోగులుగా కాకుండా కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్న ఉద్యోగులు రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొంటే కఠిన చర్యలు తప్పవు అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పరిపాలనా తటస్థత (Administrative Neutrality)ని కాపాడడమే లక్ష్యంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పష్టమైన నిబంధనలు అమలు చేస్తున్నాయి. 🔹 వర్తించే నియమాలు కాంట్రాక్టు […]

ఉచిత న్యాయం అందని ద్రాక్షేనా?

ఉచిత న్యాయం అందని ద్రాక్షేనా? -కపిలవాయి దిలీప్ కుమార్ 99630 27577 NTODAY NEWS: ఇండియా పేదలకు, పరిమితమైన వనరులు కలిగిన వ్యక్తులకు ఉచిత న్యాయసేవలు అందించడం రాజ్యాంగ ప్రాథమిక కర్తవ్యం. పేదరికం, ఇతరత్రా కారణాలేవైనా తమ తరఫున వాదించేందుకు న్యాయవాదిని నియమించుకోలేని నిందితుడికి ప్రభుత్వం ఖర్చుతో కూడిన న్యాయ సాయం అందేలా చూడాలని ఇటీవల సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అయితే కోర్టు అనగానే నిరక్షరాస్యులకే కాదు అక్షరాస్యులకూ భయమే. కానీ అది మనం ఏర్పాటు చేసుకున్న […]

2005 ఉపాధి హామీ చట్టాన్ని పునరుద్ధరించాలి

2005 ఉపాధి హామీ చట్టాన్ని పునరుద్ధరించాలి NTODAY NEWS: ఢిల్లీ,  సుర్జిత్ భవన్  మోడీ ప్రభుత్వం గ్రామీణ పేదల ఉపాధి హామీపై ప్రకటించిన యుద్ధానికి ప్రజల ప్రతిఘటన! 2005 ఉపాధి హామీ చట్టాన్ని పునరుద్ధరించాలి – 2025 కార్పొరేట్ దోపిడీ చట్టాన్ని చెత్తబుట్టలో వేయాలి! దేశవ్యాప్తంగా ఉవ్వెత్తున ఎగిసిపడనున్న విశాల ఐక్య ఉద్యమం రౌండ్ టేబుల్ సమావేశం పిలుపు న్యూఢిల్లీ: మోడీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకువచ్చిన所谓 ‘2025 ఉపాధి చట్టం’ భారతదేశ గ్రామీణ పేదలు, వ్యవసాయ […]

ఉన్నత విద్యలో కొత్త అధ్యాయం

ఉన్నత విద్యలో కొత్త అధ్యాయం – వికసిత్ భారత్ శిక్షా అధిక్షణ్ బిల్లు డా. రవికుమార్ చేగోని NTODAY NEWS: భారతదేశం భారతదేశ ఉన్నత విద్యా వ్యవస్థ దశాబ్దాల తర్వాత అతిపెద్ద, సమగ్రమైన నిర్మాణాత్మక మార్పుకు సిద్ధమవుతోంది. కేంద్ర మంత్రివర్గం ఇటీవల ఆమోదించిన ‘వికసిత్ భారత్ శిక్షా అధిక్షణ్ బిల్లు’ ఈ చారిత్రక మార్పుకు కేంద్ర బిందువుగా నిలుస్తోంది. గతంలో దీనిని హైయర్ ఎడ్యుకేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (HECI) బిల్లుగా పిలిచేవారు. జాతీయ విద్యా విధానం–2020 […]

మహిళ పరిస్థితి విషమం

బీజేపీ నేత కొడుకుపై ఆరోపణలు చేసిన మహిళ పరిస్థితి విషమం NTODAY NEWS: మధ్యప్రదేశ్‌ మధ్యప్రదేశ్‌లోని శివపురి జిల్లాకు చెందిన బీజేపీ నేత కొడుకు తనపై అత్యాచారం చేశాడని ఆరోపించిన మహిళ పరిస్థితి విషమంగా ఉంది. గత ఏడు నెలలుగా నిరంతర అవమానాలు, బెదిరింపులు ఎదుర్కొంటూ మానసిక వేదనకు గురైన ఆమె నిద్రమాత్రలు, ఎలుకల మందు తీసుకున్నట్లు సమాచారం. శివపురి మున్సిపల్ కౌన్సిల్ ప్రెసిడెంట్ గాయత్రి శర్మ కొడుకు రజత్ శర్మపై 2025 ఏప్రిల్ 30న ఫిర్యాదు […]

పది కోట్ల ఓట్లకు ముప్పు

పది కోట్ల ఓట్లకు ముప్పు – యోగేంద్ర యాదవ్‌ అధ్యక్షుడు, స్వరాజ్‌ ఇండియా (భారత్‌ జోడో అభియాన్‌ పరిశోధకుడు రాహుల్‌ శాస్త్రి సహకారంతో) NTODAY NEWS: న్యూఢిల్లీ దేశవ్యాప్తంగా తొమ్మిది రాష్ట్రాలు, మూడు కేంద్ర పాలిత ప్రాంతాల్లో అమలవుతున్న రెండో విడత ఓటర్‌ జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌–సర్‌ 2.0) భారత ప్రజాస్వామ్యానికి తీవ్ర సవాల్‌గా మారుతోంది. ఈ దశలో ఓట్ల తొలగింపులు మరింత విస్తృతంగా, మరింత నష్టదాయకంగా ఉంటాయని అందుబాటులో ఉన్న […]

వ్యక్తిగత వివరాలన్నీ తొలగింపు

 డిసెంబర్ లో కొత్త ఆధార్ కార్డు… వ్యక్తిగత వివరాలన్నీ తొలగింపు… NTODAY NEWS: న్యూఢిల్లీ న్యూఢిల్లీ : భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) ఆధార్ కార్డును పూర్తిగా పునఃరూపకల్పన చేయడానికి సిద్ధమైంది. డిసెంబర్ నెలలో విడుదల కాబోయే ఈ కొత్త ఆధార్ కార్డు లో ఫోటో, QR కోడ్ మాత్రమే ఉంటాయి. ఇప్పటివరకు కార్డు మీద కనిపించే పేరు, ఆధార్ నంబర్, చిరునామా, పుట్టిన తేదీ వంటి ముద్రిత వ్యక్తిగత వివరాలను పూర్తిగా తొలగించనున్నారు. […]

పాత్రికేయులకేదీ పెద్ద దిక్కు?

పాత్రికేయులకేదీ పెద్ద దిక్కు? -నవ థాకురియా NTODAY NEWS: ప్రత్యేక కథనం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో పత్రికా స్వేచ్ఛను కాపాడటానికి ఏర్పాటయిన ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఒక సంవత్సర కాలంగా పనిచేయడం లేదు. ప్రెస్ కౌన్సిల్ 14వ టర్మ్ (పదవీ కాలం) అక్టోబర్ 5, 2024న ముగిసిన తర్వాత, 140 కోట్లకు పైగా జనాభా ఉన్న దేశంలోని చట్టబద్ధమైన, క్వాసీ జుడిషియల్ వ్యవస్థకు క్రియాశీలమైన కమిటీ లేకపోవడం చాలామందికి ఆశ్చర్యంగా అనిపించవచ్చు. పిసిఐ 15వ […]

ఉపాధికి షాక్‌

ఉపాధికి షాక్‌ NTODAY NEWS: ప్రత్యేక కథనం భారీ సంఖ్యలో కార్మికుల తొలగింపు అక్టోబర్‌ 10-నవంబర్‌ 14 మధ్య 27లక్షల మంది ఔట్‌ ఏపీ నుంచి అత్యధికంగా 15.2 లక్షల మంది గ్రామీణ ప్రాంతాల్లోని పేద ప్రజలకు ఎంతోగానో ఉపయోగపడే మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం (ఎంజీఎన్‌ఆర్‌ఈజీఏ)పై మోడీ సర్కారు కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నది. గత కొన్నేండ్లుగా ఈ పథకాన్ని నీర్చు గార్చే విధంగా కొత్త కొత్త నిబంధనలను తీసుకొస్తూ లబ్దిదారులను ఇబ్బందులకు గురి […]

Back To Top
Translate »