రైతు సేవా కేంద్రం వద్ద రైతులకు వరి విత్తనాలు పంపిణీ. NTODAY NEWS రిపోర్టర్ (వీరమల్ల శ్రీను) 17/6/2025 మంగళవారం ఏలూరు జిల్లా జీలుగుమిల్లి మండలం రాచన్నగూడెం గ్రామంలో రైతు సేవా కేంద్రం వద్ద పంచాయతీలోని వరి రైతులకు వరి 1064,BPT 5204,MTU1064,MTU 1121, రకాల విత్తనాల సబ్సిడీ పై పంపిణీ చేయడం జరిగింది. ఈరోజు పంచాయతీలోని రాచన్నగూడెం, తాటి రామన్నగూడెం, గోపాలపురం, లంకలపల్లి, జిల్లెలు గూడెం, గ్రామాలలో సుమారుగా 122 మంది రైతులకు 37 క్వింటాల […]
చిన్నారిని ఆశీర్వదించిన ఎమ్మెల్యే వేముల వీరేశం
చిన్నారిని ఆశీర్వదించిన ఎమ్మెల్యే వేముల వీరేశం NTODAY NEWS నల్గొండ జిల్లా చిట్యాల పట్టణానికి చెందిన తెలంగాణ మలిదిశ ఉద్యమకారుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకుడు కూనూరు సంజయ్ దాస్ గౌడ్ సాత్విక కూతురు చిన్నారి క్లింకార డోలరోహణ మహోత్సవం ఆదివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నకిరేకల్ శాసనసభ్యులు వేముల వీరేశం విచ్చేసి చిన్నారిని ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పోకల దేవదాస్, మారగోని ఆంజనేయులు గౌడ్, […]
భూభారతి రెవెన్యూ సదస్సును రైతులు సద్వినియోగం చేసుకోవాలి
నాగినేనిపల్లి గ్రామంలో 17వ తేదీన భూభారతి రెవెన్యూ సదస్సును రైతులు సద్వినియోగం చేసుకోవాలి– రెవెన్యూ ఇన్స్పెక్టర్ వెంకట్ రెడ్డి NTODAY NEWS: బొమ్మలరామారం 17వ తారీకు మంగళవారం రోజున ఉదయం 8.00 గంటలకు నాగినేనిపల్లి గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూభారతి -2025 రెవెన్యూ గ్రామసభను ఏర్పాటు చేయడం జరుగుతుందని అని మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ వెంకట్ రెడ్డి నేడు ఒక ప్రకటనలో తెలిపారు గ్రామంలో ఉన్న రైతులు భూ సమస్యలకు సంబంధించి ఏమైనా […]
బాల కార్మిక వ్యవస్థను నిర్మూలిద్దాం
బాల కార్మిక వ్యవస్థను నిర్మూలిద్దాం–యాదాద్రి భువనగిరి జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు N TODAY NEWS: భువనగిరి మహిళా శిశు,దివ్యాంగుల మరియు వయో వృద్ధుల సంక్షేమ శాఖ,యాదాద్రి భువనగిరి జిల్లా, వారి ఆధ్వర్యంలో శుక్రవారం రోజు ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవం సందర్బంగా ఈ రోజు ఉదయం 10.00 గంటలకు ప్రభుత్వ జూనియర్ కళాశాల భువనగిరి ఆవరణలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన దినోత్సవ […]
పేదల సొంతింటి కల నెరవేర్చడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం
పేదల సొంతింటి కల నెరవేర్చడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం–భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి NTODAY NEWS: బీబీనగర్ అర్హులైన లబ్ధిదారులందరికీ ఇందిరమ్మ ఇండ్ల పత్రాలు మంజూరు చేయడం జరుగుతుందని భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి అన్నారు. శుక్రవారం రోజున బీబీనగర్ మండల కేంద్రంలో పి.ఆర్.జి గార్డెన్స్ లో ఏర్పాటు చేసిన ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ హనుమంతరావు తో కలిసి లబ్ధిదారులకు మంజూరు పత్రాలను అందజేశారు.ఈ […]
కళాశాలలో అడ్మిషన్ల సంఖ్య మెరుగుపరచాలి
కళాశాలలో అడ్మిషన్ల సంఖ్య మెరుగుపరచాలి–యాదాద్రి భువనగిరి జిల్లా రెవిన్యూ అదనపు కలెక్టర్ వీరారెడ్డి NTODAY NEWS: యాదాద్రి భువనగిరి జిల్లా యాదాద్రి భువనగిరి జిల్లాలో ప్రభుత్వ కళాశాలలో అడ్మిషన్ల సంఖ్య మెరుగుపరచాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ వీరా రెడ్డి ఆదేశించారు.బీద కుటుంబం విద్యార్థులకు చదువుతూనే పేదరికం పోయి ఉన్నత శిఖరాలు అధిరోహించాలి.శుక్రవారం రోజున జిల్లా కలెక్టరేట్ లో జిల్లా ఇంటర్మీడియట్ అధికారి ఆధ్వర్యంలో జిల్లాలోని అన్ని కళాశాల ప్రిన్సిపల్స్ తో రెవెన్యూ అదనపు కలెక్టర్ వీరా రెడ్డి […]
రైతుల సమస్యలను పరిష్కరించాలన్నదే ప్రభుత్వ ధ్యేయం
రైతుల సమస్యలను పరిష్కరించాలన్నదే ప్రభుత్వ ధ్యేయం–యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు NTODAY NEWS: భువనగిరి భూ భారతి చట్టంతో రైతుల సమస్యలు త్వరితగతిన పరిష్కరమవుతాయని రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు అన్నారు. శుక్రవారం రోజున భువనగిరి మండలంలోని పెంచికల్ పహాడ్ గ్రామంలో భూ భారతి రెవిన్యూ సదస్సు లో పాల్గొని భూభారతి రెవెన్యూ సదస్సు సందర్శించి నిర్వహణ తీరును పరిశీలించారు. భూ భారతి రెవిన్యూ సదస్సు లో […]
బడి తరువాత విద్యా బోధన సెంటర్ ప్రారంభించిన పార్డ్ ఇండియా
బడి తరువాత విద్యా బోధన సెంటర్ ప్రారంభించిన పార్డ్ ఇండియా దేవరపల్లి మండలం యర్నగూడెం ఎంపీపీ స్పెషల్ స్కూల్ నందు పార్డ్ ఇండియా ఇరాకాన్ ఆధ్వర్యంలో బడి తరువాత విద్యా బోధన సెంటర్ ను స్కూల్ ప్రాధనోపాధ్యాయులు నూతలపాటి ఆనందరావు పార్డ్ ఇండియా గౌరవ అధ్యక్షులు కారుమంచి గణేష్ ప్రారంభించి విద్యార్థులకు విద్యాసామాగ్రి అందించారు. హెచ్ఎం ఆనందరావు మాట్లాడుతూ పార్డ్ ఇండియా సంస్థ ద్వారా నిరుపేద విద్యార్థులకు విద్యాకుసుమాలు అందించడం అభినందనీయమని సంస్థవ్యవస్థాపకులు బేతాల వీరాస్వామి క్రింది […]
సొసైటీలకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించాలి
సొసైటీలకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించాలి– గొర్రెలు మేకలు పెంపకం దారుల(GMPS) జిల్లా కార్యదర్శి మద్దెపురం రాజు NTODAY NEWS:బొమ్మల రామారం రాష్ట్ర వ్యాప్తంగా గొర్రెల పెంపకందారుల ప్రాథమిక సహకార సంఘాలకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించాలని గొర్రెల మేకల పెంపకందార్ల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మద్దెపురం రాజు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.శుక్రవారం రోజున బొమ్మలరామారం మండల కేంద్రంలో ఉన్న మదిరాజ్ భవనంలో గొర్రెల మేకల పెంపకందారుల సంఘం మండల సదస్సు బుడుమ శ్రీశైలం అధ్యక్షతన జరిగింది.ఈ […]
విద్యార్థులకు ఏకరూప దుస్తులు పాఠ్యపుస్తకాలు అందచేత
విద్యార్థులకు ఏకరూప దుస్తులు పాఠ్యపుస్తకాలు అందచేత శ్రీబొల్లిన గంగరాజు జడ్పీ హైస్కూల్ విద్యార్థులకు ప్రభుత్వం అందించిన దుస్తులు పాఠ్య పుస్తకాలను తెదేపా గ్రామ అధ్యక్షులు బొల్లిన విజయభాస్కర్ చేతులమీదుగా విద్యార్థులకు అందించారు. కార్యక్రమంలో హెచ్ఎం వూబా చంద్రరావు హైస్కూల్ కమిటీ చైర్మన్ బొంత సోమరాజు జూనియర్ కళాశాల చైర్మన్ గద్దె శ్రీనివాస్ తెదేపా నాయకులు మండ సుబ్బారావు మర్రి వెంకటేసు కొమ్మర్తి మహేష్ పతంజలి ఉపాద్యాయులు పాల్గొన్నారు. Follow us on Website Facebook Instagram YouTube