కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు విడనాడాలి —-ఎం ఎల్ సి సత్యం NTODAY NEWS నల్గొండ జిల్లా చిట్యాల మండలం గుండ్రాoపల్లి గ్రామంలోని అమరజీవి గోపగొని నరసింహ ప్రాంగణం (జిఎస్ కే ఫంక్షనల్ )లో చిట్యాల మండల సిపిఐ 7వ మహాసభ నిర్వహించారు ఈ మహాసభకు ఎం.ఎల్.సి సత్యం ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. మహాసభలో సిపిఐ జెండాను ఎగురవేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ సమగ్రతను, అంతరంగిక భద్రత విషయంలో అమెరికా అధ్యక్షులు ట్రంపు జోక్యం […]
ప్రతి కుటుంబంలో ప్రభుత్వ సన్న బియ్యం ఒక వరం
ప్రతి కుటుంబంలో ప్రభుత్వ సన్న బియ్యం ఒక వరం—- పెద్ద కాపర్తి గ్రామ ప్రజలు NTODAY NEWS నల్గొండ జిల్లా చిట్యాల మండలం పెద్దకాపర్తి గ్రామం తెలంగాణ ఉచిత సన్న బియ్యం పథకం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గత నెల ప్రారంభమైన తెలంగాణ ఉచిత సన్నబియ్యం పథకం వలన పెద్ద కాపర్తి గ్రామంలోని కుటుంబాలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గతంలో 6000 వేల రూపాయలకు క్వింటల్ బియ్యాన్ని కొనలేక ఏదో పండగ పబ్బాలకు మాత్రమే సన్నబియ్యాన్ని తెచ్చుకొనేది […]
ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం — భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి (NTODAY NEWS) నల్గొండ జిల్లా చిట్యాల మండలం వట్టిమర్తి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల శంకుస్థాపన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి హాజరయ్యారూ. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే వేముల వీరేశం, స్థానిక కాంగ్రెస్ శ్రేణులు పాల్గొన్నారు. అనంతరం వెలిలిమినేడు గ్రామంలో నైట్ ఆల్ట్ బస్సును జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం స్థానిక ఎమ్మెల్యే వేముల […]
మాదకద్రవ్యాల నిర్మూలన, సైబర్ క్రైమ్ పై అవగాహన
మాదకద్రవ్యాల నిర్మూలన సైబర్ క్రైమ్ పై అవగాహన NTODAY NEWS యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండల కేంద్రంలో సైబర్ నేరాలను ఎలా ఎదుర్కోవాలో మరియు మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా అవగాహన కార్యక్రమాన్ని పోలీసు శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమంలో భాగంగా స్థానిక బస్టాండ్ ఎదురుగా ఉన్న వాహనదారులకు యువకులకు డ్రగ్స్ వాడితే వచ్చే చెడు ప్రభావాల గురించి యువతకు ప్రయాణికులకు వివరించారు అదేవిధంగా సైబర్ నేరాలను ఎలా అరికట్టాలో తెలియజేశారు ఈ కార్యక్రమంలో రామన్నపేట ఎస్సై […]
టీయూడబ్ల్యూజే (ఐజెయూ) మండల కమిటీ ఎన్నిక
టీయూడబ్ల్యూజే (ఐజెయూ) మండల కమిటీ ఎన్నిక NTODAY NEWS టియుడబ్ల్యూజె ( ఐజెయు) చిట్యాల మండల నూతన కార్యవర్గాన్ని మంగళవారం జిల్లా అధ్యక్షుడు గార్లపాటి కృష్ణారెడ్డి, ప్రధాన కార్యదర్శి కలిమల నాగయ్య, సీనియర్ నాయకులు దోసపాటి సత్యనారాయణ,మాదరి యాదగిరి,దొతి శ్రీనివాస్, ఏళ్ల బయన్నల సమక్షంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మండల శాఖ అధ్యక్షలుగా మెండే వెంకన్న,(ఆంధ్రజ్యోతి అర్బన్) ప్రధాన కార్యదర్శిగా పోకల కరుణాకర్,(దిశ) కోశాధికారిగా చెరుపల్లి శ్రీనివాస్(సూర్య), ఉపాధ్యక్షులుగా ఏళ్ల వెంకన్న,(ఆంధ్రప్రభ) జక్కలి మహేష్, (6TV )సహాయ కార్యదర్శిగా […]
టీయుడబ్ల్యూజే విలేకరుల సమస్యల పరిష్కారం
టీయుడబ్ల్యూజే విలేకరుల సమస్యల పరిష్కారం —జిల్లా అధ్యక్షులు కృష్ణా రెడ్డి NTODAY NEWS నల్గొండ జిల్లా చిట్యాల మండల పరిధిలో టీయుడబ్ల్యూజే విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించడంలో టీయూడబ్ల్యూజే ఎల్లవేళలా ముందుంటుందని ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు గార్లపాటి కృష్ణారెడ్డి అన్నారు. నల్లగొండ జిల్లా చిట్యాల మున్సిపాలిటీ కేంద్రంలోని పెన్షనర్స్ భవన్ లో మంగళవారం జరిగిన మండల యూనియన్ సర్వసభ్య సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడారు. జర్నలిస్టులకు రూ.15 లక్షల […]
సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు అందజేత
సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు అందజేత NTODAY NEWS నల్గొండ జిల్లా చిట్యాల మండలం చిన్నకాపర్తి గ్రామానికి చెందిన దేవరకొండ సుదర్శన్ కు నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ఆదేశాల మేరకు కాంగ్రెస్ నాయకులు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును మంగళవారం అందజేశారు ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ ముఖ్యమంత్రి సహాయ నిధి పేదలకు వరమని కార్పోరేట్ ఆసుపత్రులలో మెరుగైన వైద్యం అందించడంలో సహాయపడుతుందని పేదల ఆరోగ్య విషయంలో ఆర్థిక సహాయంగా సీఎం రిలీఫ్ ఫండ్ […]
కొండమడుగు గ్రామ శాఖ పంజాల ఆంజనేయ గౌడ్ ఆధ్వర్యంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ
కొండమడుగు గ్రామ శాఖ పంజాల ఆంజనేయ గౌడ్ ఆధ్వర్యంలో శ్రీ గౌరవనీయులైన మన భువనగిరి శాసనసభ్యులు అనిల్ కుమార్ అన్న సహకారంతో NTODAY NEWS బీబీనగర్ ప్రతినిధి – బాల్ద. భాస్కర్ కొండమడుగు గ్రామానికి చెందిన కనుకబోయిన గోపాల్ , ఉప్పల రంగాచారి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న , మాజీ సర్పంచ్ లతా రాజేష్ బాబు , సింగిల్ విండో డైరెక్టర్ వాకిటి సంజీవరెడ్డి మాజీ వార్డు సభ్యులు […]
నకిరేకల్ నియోజకవర్గాన్ని అనీ విధాలుగా అభివృధి చేస్తా
నకిరేకల్ నియోజకవర్గాన్ని అనీ విధాలుగా అభివృధి చేస్తా—– నకిరేకల్ వేముల వీరేశం (NTODAY NEWS) మే 6 నల్గొండ జిల్లా నకిరేకల్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం లో నకిరేకల్, కేతేపల్లి, కట్టంగూర్, నార్కెట్పల్లి, చిట్యాల మండలాలకు సంబంధించిన 300 లభ్దిదారులకు కల్యాణ లక్ష్మీ మరియు షాది ముబారక్ కింద మంజూరైన చెక్కులను మరియు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మంజూరైన 543 చెక్కులను మంగళవారం రోజున నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం లబ్ధిదారులకు అందజేశారు. ఈ […]
నిబంధనలు ఉల్లంఘించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు
నిబంధనలు ఉల్లంఘించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు — సిఐ నాగరాజు నల్గొండ జిల్లా చిట్యాల పట్టణ కేంద్రంలో సిఐ నాగరాజు ఆధ్వర్యంలో నాకాబంధి నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ నెంబర్ ప్లేట్లు లేకుండా వాహనాలు నడప రాదని నెంబర్ ప్లేట్లు లేకుండా, తిరిగితే వాహనాలను సీజ్ చేస్తామని, మద్యం సేవించి వాహనాలు నడపరాదని, బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, మైనర్లకు వాహనాలు ఇవ్వరాదని , అలా ఇస్తే చట్టపరమైన చర్యలు […]