అయ్యప్ప స్వామి మహాప్రసాద వితరణ కార్యక్రమం NTODAY NEWS: చిట్యాల నల్లగొండ జిల్లా చిట్యాల మున్సిపాలిటీ పరిధిలోని కనకదుర్గ దేవి ఆలయంలో అయ్యప్ప స్వామి మహాప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ది ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ నల్గొండ జిల్లా కోఆర్డినేటర్ పల్లపు బుద్ధుడు గురు స్వామి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం భక్తిశ్రద్ధల మధ్య జరిగింది. ఈ సందర్భంగా ముందుగా కనకదుర్గ దేవి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, అనంతరం శబరిమల అయ్యప్ప స్వామి మహాప్రసాదాన్ని భక్తులకు […]
హయత్నగర్లో విశాఖపట్నం కో-ఆపరేటివ్ బ్యాంక్
8న హయత్నగర్లో విశాఖపట్నం కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ 59వ బ్రాంచ్ ప్రారంభం NTODAY NEWS: సైదాబాద్ రిపోర్టర్ పగడాల దేవయ్య సహకార వ్యవస్థ బలోపేతంతోనే ఆర్థిక అంతరాల తగ్గింపు. దక్షిణ భారతదేశంలో అతి పెద్ద అర్బన్ బ్యాంకుగా విశాఖపట్నం కో-ఆపరేటివ్ బ్యాంక్. దేశంలోని 1,457 అర్బన్ బ్యాంకుల్లో షేర్ క్యాపిటల్లో ప్రథమ స్థానం. తెలుగు రాష్ట్రాల్లో 58 బ్రాంచ్లతో సామాన్యులకు సేవలు. గత ఏడాది నికర లాభం రూ.71.77 కోట్లు. ఈ ఆర్థిక సంవత్సరంలో నూజివీడు, తెనాలి, […]
మర్యాదపూర్వకంగా కలిసిన జనసేన నాయకులు
తిరుపతి జనసేన జిల్లా కార్యాలయంలో హరిప్రసాద్ను మర్యాదపూర్వకంగా కలిసిన పుంగనూరు జనసేన నాయకులు NTODAY NEWS: పుంగనూరు రిపోర్టర్ రాఘవేంద్ర రాజు తిరుపతి జనసేన జిల్లా కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ హస్తకళా నైపుణ్యాభివృద్ధి సంస్థ చైర్మన్, జనసేన పార్టీ PAC సభ్యులు, ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు డా. పసుపులేటి హరిప్రసాద్ను పుంగనూరు నియోజకవర్గ జనసేన నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పుంగనూరు జనసేన నాయకులు కోలా సోమశేఖర్, పుంగనూరు నియోజకవర్గ ఇంచార్జ్ చిన్న రాయల్, పగడాల […]
ఝాన్సీ లక్ష్మీబాయి పోరాట స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకోవాలి
ఝాన్సీ లక్ష్మీబాయి పోరాట స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకోవాలి NTODAY NEWS : చిట్యాల నల్గొండ జిల్లా చిట్యాల పట్టణంలో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో ‘స్త్రీ శక్తి దివస్’ ను పట్టణంలోని సాయి భారతి కళాశాలలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చిట్యాల పట్టణ కార్యదర్శి , మహాత్మా గాంధీ యూనివర్సిటీ ఉపాధ్యక్షుడు కొంపల్లి సూర్య మాట్లాడుతూ భారత వీరనారి, మొదటి స్వాతంత్రోద్యమంలో ధైర్యసహసాలను చూపించిన రాణి ఝాన్సీ లక్ష్మీబాయి జీవితం ప్రతి ఒక్క విద్యార్థి […]
గురువులే విద్యార్థులకు మార్గదర్శకం
గురువులే విద్యార్థులకు మార్గదర్శకం — తెలంగాణ మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి NTODAY NEWS: రిపోర్టర్ కూనురు మధు నల్గొండ జిల్లా చిట్యాల మండలంలోని ఉరుమడ్ల గ్రామంలో గురుపౌర్ణమి పురస్కరించుకొని గురువారం రోజున తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డిని ది హార్ట్ ఆఫ్ ది లివింగ్ స్వచ్ఛంద సంస్థ జిల్లా కోఆర్డినేటర్ పల్లపు బుద్ధుడు సన్మానించారు. ఈ సందర్భంగా మండలి చైర్మన్ మాట్లాడుతూ ఈ గౌరవం నాది కాదు.. ఇది నాకు తల్లిగా […]
తొలిఏకాదశి సందర్భంగా ముత్యాలమ్మతల్లి ఆలయంలో ఆషాఢమాసం పూజలు నిర్వహించడం జరిగింది
తొలిఏకాదశి సందర్భంగా ముత్యాలమ్మతల్లి ఆలయంలో ఆషాఢమాసం పూజలు నిర్వహించడం జరిగింది NTODAY NEWS (రిపోర్టర్ వీరమల్ల శ్రీను) ఏలూరు జిల్లా జీలుగుమిల్లి మండలం రాచన్నగూడెం గ్రామంలో ఈరోజు శ్రీశ్రీశ్రీ ముత్యాలమ్మతల్లి ఆలయంలో ఆషాఢమాసం తొలిఏకాదశి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. అమ్మవారిని ఊరికి ఆడబిడ్డగ భావించి అమ్మవారికి చీరలు, సారెగా 108 రకాల పిండి వంటకాలు ప్రసాదంగా భక్తులు తేవటం జరిగింది. ఈ సందర్భంగా భక్తులు వారి మొక్కులు చెల్లించుకుని అమ్మవారి కృపాకటాక్షాలు వారికి, వారి […]
డొమెస్టిక్ మీటర్ల సాంక్షన్ ఇవ్వాలని లబ్దిదారుల డిమాండ్
ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు కరెంట్ కష్టాలు,కమర్షియల్ మీటర్ల డీడీలు తీయాలని అంటున్న విద్యుత్ అధికారులు,డొమెస్టిక్ మీటర్ల సాంక్షన్ ఇవ్వాలని లబ్దిదారుల డిమాండ్ NTODAY NEWS: భువనగిరి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పేదలకు ఊరట కల్గిస్తుంది. పేదల స్వంత ఇంటి కలను నిజం చేయడానికి, స్వంత స్థలాలు కల్గి ఉన్నవారికి ఐదు లక్షల రూపాయలు ఉచితంగా అందించి సుమారు 60 గజాల స్థలంలో ఒక హాల్, వంటగది, మరియు బెడ్రూం […]
ఏప్రిల్ నుంచి ఉచితంగా ఐదు లక్షల బీమా
భారత ప్రభుత్వం అందిస్తున్న రూ.5 లక్షల పథకం 70 ఏళ్ళు దాటిన వృద్ధుల కూడా వర్తించనుంది. ఏప్రిల్ నుంచి ఉచితంగా ఈ పథకాన్ని అమలు చేయనుంది కేంద్ర ప్రభుత్వం.ఆయుష్మాన్ భారత్ వయో వందనస్కీం అమలు కానుంది. దీని ద్వారా కేంద్ర ప్రభుత్వం ఫ్రీగా రూ.5 లక్షల వరకు ఆరోగ్య భీమా అందించనుంది. ఇందులో ఉచిత చికిత్సతో పాటు సర్జరీలు, మెడిసిన్ అందించనుంది. ఈ పథకం అమలుకు రాష్ట్ర వైద్య ఆరోగ్య అధికారులు 416 నెట్వర్క్ ఆసుపత్రిలకు తాజాగా […]









