రంజాన్ పర్వదినం పురస్కరించుకొని బీబీనగర్ మండల కేంద్రంలో ఈద్గా ప్రాంగణంలో ముస్లిం సోదరులకు ఈద్ ముబారక్ శుభాకాంక్షలు తెలియజేసిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు గోలి పింగల్ రెడ్డి
ఈ కార్యక్రమంలో బీబీనగర్ మాజీ ఎంపీటీసీ గోలి నరేందర్ రెడ్డి, పంజాల వెంకటేష్ గౌడ్ ,కాసుల రఘునందన్ గౌడ్, పొట్ట నవీన్, ముస్లిం పెద్దలు మండల మాజీ కో ఆప్షన్ సభ్యులు ఎండి అక్బర్, మాజీ ఉపసర్పంచ్ దస్తగిరి, ఎండి మోయిన్, మిట్టు, మస్తాన్, అస్లాం, మోయినవుద్దిన్, మిస్బా, అస్గర్ అలీ, జహంగీర్, రషీద్, ఫసియుద్దిన్, షరీఫ్, ఖలీల్, జానీ పాషా, కరీం, ఇక్బాల్ మొదలగు వారు పాల్గొన్నారు.
