BREAKING
మహిళలు, బాలల భద్రతపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం తమ్మన శ్రీనివాస్‌పై అక్రమ కేసులు పెట్టడం కక్ష సాధింపు హైదరాబాద్ నగరం భిన్న సంస్కృతుల సమ్మేళనం స్వచ్ఛ ఆటో టిప్పర్ కార్మికుల పొట్ట కొడుతున్న రాంకీ సంస్థను రద్దు చేయాలి: CITU కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఖాళీ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలి: సీపీఎం వరంగల్ కలెక్టరేట్ వద్ద బిఆర్ఎస్ మహిళల ఆందోళన సర్దార్ గౌతు లచ్చన్న జయంతి సందర్భంగా ఘన నివాళులు 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రతిభకు ప్రశంసాపత్రం ఘనంగా మంచిర్యాల నడిపెల్లి దివాకర్ రావు జన్మదిన వేడుకలు 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా మంచిర్యాల జిల్లా లో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ మహిళలు, బాలల భద్రతపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం తమ్మన శ్రీనివాస్‌పై అక్రమ కేసులు పెట్టడం కక్ష సాధింపు హైదరాబాద్ నగరం భిన్న సంస్కృతుల సమ్మేళనం స్వచ్ఛ ఆటో టిప్పర్ కార్మికుల పొట్ట కొడుతున్న రాంకీ సంస్థను రద్దు చేయాలి: CITU కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఖాళీ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలి: సీపీఎం వరంగల్ కలెక్టరేట్ వద్ద బిఆర్ఎస్ మహిళల ఆందోళన సర్దార్ గౌతు లచ్చన్న జయంతి సందర్భంగా ఘన నివాళులు 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రతిభకు ప్రశంసాపత్రం ఘనంగా మంచిర్యాల నడిపెల్లి దివాకర్ రావు జన్మదిన వేడుకలు 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా మంచిర్యాల జిల్లా లో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ
www.ntodaynews.com

జగ్గంపేటలొ ఘనంగా దేవి నవరాత్రి ఉత్సవాలు

తెలంగాణ
26 Sep, 2025 - 07:39 PM
263 వీక్షణలు
జగ్గంపేటలొ ఘనంగా దేవి నవరాత్రి ఉత్సవాలు NTODAY NEWS: నర్సాపూర్ •శ్రీ మహాలక్ష్మి దేవి అలంకరణలో అమ్మవారి దర్శనం.. •సకుటుంబ సమేతంగా పాల్గొని వడి బియ్యం పోస్తున్న అమ్మవారి భక్తులు •సామూహిక కుంకుమార్చన కార్యక్రమంలొ పాల్గొన్న మహిళలు మెదక్ జిల్లా చిలిప్ చెడ్ మండలం జగ్గంపేట గ్రామంలో.భవాని ఉత్సవకమిటీ ఆధ్వర్యంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఐదవ రోజు శుక్రవారం శ్రీ మహాలక్ష్మీదేవి అలంకరణలో భక్తులకు దుర్గ భవాని అమ్మవారు దర్శనం కల్పించరు. అమ్మవారి దగ్గర జరుగుతున్నా పూజ కార్యక్రమంల్లో గ్రామ ప్రజలు మహిళలు పాల్గొన్నారు. అమ్మవారి దగ్గర నిర్వహించిన సామూహిక కుంకుమర్చనాలో పాల్గొన్న మహిళలు. అమ్మవారి పై ఉన్న భక్తిని చాటుతున్నారు.. ప్రత్యేక పూజా కార్యక్రమంలో సకుటుంబ సమేతంగా పాల్గొంటూ అమ్మవారికి పంచంభృత అభిషేకం చేసి అమ్మవారికి పట్టు వస్త్రాలను ఒడిబియ్యాన్ని సమర్పించుకున్నారు. ఈ కార్యక్రమంలొ జగ్గంపేట భవాని ఉత్సవ కమిటి సభ్యులు మరియు గ్రామ మహిళలు పాల్గొని త్రిర్ద ప్రసాదలను స్వీకరించుకున్నారు. Follow us on Website Facebook Instagram YouTube