News Headlines
Chief Minister honours Chaganti at the Secretariat
భారతీయ కుటుంబ వ్యవస్థ గొప్పతనాన్ని నేటి తరం తెలుసుకోవాలి
సైబర్ క్రైమ్ విద్యార్థులకు అవగాహనా సదస్సు
సైబర్ క్రైమ్ విద్యార్థులకు అవగాహనా సదస్సు
ఆర్టీఐ రక్షక్ నల్లగొండ జిల్లా ప్రెసిడెంట్ గా కూనురు మధు
ప్రజల సౌకర్యార్థం మాస్టర్ ప్లాన్ లో మార్పులు :- ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి
డిజిటల్ ఫ్యామిలీ హెల్త్ కార్డుల సర్వేలో :-కలెక్టర్ బి.సత్య ప్రసాద్
రాష్ట్రంలో అర్హులైన అందరికీ ఫ్యామిలీ డిజిటల్ కార్డులు :-ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
సర్వేల్ -మర్రిగుడం గ్రామ ప్రజల దాహం తీర్చిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు:- చలమల్ల కృష్ణ రెడ్డి
అనుమానంగా ఉన్న వ్యక్తులు ఉంటే వెంటనే పోలీస్ స్టేషన్ కి సమాచార ఇవ్వాలి: ఎస్ఐ జగన్
దుర్గాదేవి ఉత్సవాలు సందర్భంగా అగ్ని ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సంస్థాన్:- ఎస్ఐ జగన్ సూచించారు

బీబీనగర్ లిటిల్ బర్డ్స్ హైస్కూల్లో ఘనంగా బతుకమ్మ సంబరాలు

యాదాద్రి భువనగిరి జిల్లా,బీబీనగర్ మండల కేంద్రంలోని లిటిల్ బడ్స్ హై స్కూలు లో దేవినవరాత్రులు మరియు బతుకమ్మ ,దసరా పండుగలను పురస్కరించుకుని ఎర్పాటు చేసిన బతుకమ్మ సంబురాలు విద్యార్థుల,తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయుల భాగస్వామ్యంతో నిర్వహిస్తున్న కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా బీబీనగర్ మాజి సర్పంచ్ మల్లగారి బాగ్యలక్ష్మి శ్రీనివాస్ పాల్గొన్నారు .ఈ సందర్బంగా పాఠశాల కరెస్పాండంట్ మల్లగారి శ్రీనివాస్ మాట్లాడుతూ కేవలం పుస్తకాలలో ఉన్న అంశాలను బోధించడమే విద్యా కాదు అని,మన సంస్కృతి,సాంప్రదాయాలను,ఇతివృత్తాలను వారికీ అర్దమయ్యేలా వివరిస్తూ,పండుగల విశిష్టలను తెలియజేస్తూ […]

రజనీకాంత్ ను ఫోన్ లో పరామర్శించిన ఏపీ సీఎం చంద్రబాబు

రజనీకాంత్ కు స్టెంట్ వేసిన అపోలో వైద్యులు రజనీకాంత్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న చంద్రబాబు త్వరగా కోలుకోవాలంటూ ఆకాంక్ష గుండెకు రక్తం సరఫరా చేసే ప్రధాన రక్తనాళం దెబ్బతినడంతో ప్రముఖ నటుడు రజనీకాంత్ కు చెన్నై అపోలో ఆసుపత్రి వైద్యులు స్టెంట్ వేయడం తెలిసిందే. రజనీకాంత్ ప్రస్తుతం ఆసుపత్రిలో కోలుకుంటున్నారు. ఈ నేపథ్యంలో, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు… రజనీకాంత్ ను ఫోన్ లో పరామర్శించారు. రజనీకాంత్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. రజనీకాంత్ త్వరగా ఆరోగ్యవంతుడవ్వాలని […]

మా బాధలు పట్టించుకునే నాథుడే లేడు….

బయో డీజిల్ కంపెనీ కాలుష్యాన్ని,దుర్వాసనను మింగి ఓపిక వహిస్తున్న గ్రామ ప్రజలు మోడల్ స్కూల్, హాస్టల్ విద్యార్థులు మరి తీవ్రమైన ఇబ్బంది గురవుతున్నారు పట్టించుకోని కాలుష్య నియంత్రణ బోర్డు అధికారులు. ఎన్ టుడే న్యూస్ మునుగోడు ప్రతినిధి కుర్మతి – రమేష్ యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపుర్ లో గ్రామానికి అనుకొని దాదాపు ఇండ్ల మధ్యలోనే బయోడీజిల్ కంపెనీ పరిశ్రమను గత కొన్ని సంవత్సరాల క్రితం ప్రారంభించారు. అసలే ఇక్కడి ప్రాంతంలో సాగునీరు లేక, పడవుబడిన […]

శ్రీ కాకతీయ స్కూల్లో బతుకమ్మ సంబరాలు

ఎన్ టుడే న్యూస్ మునుగోడు ప్రతినిధి – కుర్మతి రమేష్ యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం కేంద్రంలోని గుజ్జ గ్రామపంచాయతీ పరిధిలో మండల కేంద్రంలోని శ్రీ కాకతీయ స్కూల్ విద్యాసంస్థలో ఆ విద్యాసంస్థ చైర్మన్ జ్యోతి శ్రీనివాస్, ఇంచార్జ్ వీరమల్ల నవీన్ కుమార్, ఆధ్వర్యంలో ముందస్తు బతుకమ్మ సంబరాలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ బతుకమ్మ సంబరాల్లో విద్యార్థినులు, మహిళా ఉపాధ్యాయులు సంప్రదాయ దుస్తుల్లో ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా ఆ విద్యాసంస్థ ప్రిన్సిపాల్ రాజు […]

అక్రమంగా క్వారీలు నిర్వహిస్తూ జనజీవనాన్ని అతలాకుతలం చేస్తున్న స్టోన్ క్రషర్ల పైన కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజా పోరాట సమితి డిమాండ్

యాదాద్రి జిల్లాలో అక్రమంగా క్వారీలు నిర్వహిస్తూ జనజీవనాన్ని అతలాకుతలం చేస్తున్న స్టోన్ క్రషర్ల పై కఠిన చర్యలు తీసుకొని బాధితులకు న్యాయం చేయాలని కోరుతూ ప్రజా పోరాట సమితి ఆధ్వర్యంలో మంగళవారం మండల తహశీల్దార్ శ్రీనివాస్ రావు కి ఫిర్యాదు చేశారు.ఈ సందర్భంగా ప్రజా పోరాట సమితి జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సీస శ్రీనివాస్ మైలారం జంగయ్య మాట్లాడుతూ అక్రమ క్వారీలు నిర్వహించే క్రషర్ యజమానులు రాళ్ళ సొమ్మును దోచుకొని కోట్లు గడిస్తున్నారని, పేదలు మాత్రం […]

దుర్గాదేవి నవరాత్రి ఉత్సవాలకు ముస్తాబు

ఎన్ టుడే న్యూస్ మునుగోడు ప్రతినిధి – కుర్మతి రమేష్ యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలోని సర్వేల్ గ్రామపంచాయతీ పరిధిలోని దుర్గామాత భక్తజన బృందం కమటి అధ్యక్షుడు చిలక రాజు రాజు ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది. దేవి శరన్నవరాత్రోత్సవాలు నిర్వహించడం జరుగుతుంది. చౌరస్తాలో తలవరి మండపం సన్నిధిలో అమ్మవారి దేవి నవరాత్రి ఉత్సాహలు అంగరంగ వైభవంగా నిర్వహించబడును. సర్వేల్ గ్రామ ప్రజలు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని.ఈ కార్యక్రమన్ని జయప్రదం చేయాలని కోరుచున్నాము. […]

2024 డీఎస్సీ ఫలితాలలో ఉత్తమ ర్యాంకు సాధించిన చిట్యాల వాసి కరీముద్దీన్

నల్గొండ జిల్లా చిట్యాల మండలానికి చెందిన మహమ్మద్ ఖలీముద్దీన్ తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన డీఎస్సీలో నల్గొండ జిల్లా వ్యాప్తంగా హిందీ స్కూల్ అసిస్టెంట్ రెండో ర్యాంకు సాధించి విజయం సాధించాడు కలిముద్దీన్ గత 18 సంవత్సరాలగా వివిధ ప్రైవేట్ పాఠశాలలో హిందీ పండితునిగా విధులు నిర్వహిస్తూ ఆర్థిక పరిస్థితులను నిలదొక్కుకుంటూ ప్రభుత్వ ఉద్యోగానికి ప్రిపేర్ అయ్యాడు బి తన జీవితంలో కలియుముద్దీన్ జీవితంలో మొట్టమొదటిసారి గా నల్లగొండలోని శారదా విద్యా మందిర్ లో ఉపాధ్యాయులుగా చేరి అప్పటినుండి […]

సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించడంలో పబ్లిక్ రిలేషన్స్ పాత్ర చాలా ముఖ్యం: జిల్లా కలెక్టర్ హనుమంతు కే.జండగే

రాష్ట్ర అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించడంలో పబ్లిక్ రిలేషన్స్ పాత్ర చాలా ముఖ్యమని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరు హనుమంత్ కే.జండగే అన్నారు.సోమవారం నాడు జిల్లా గజిటెడ్ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో జిల్లా పౌర సంబంధాల అధికారి పి.వెంకటేశ్వరరావు పదవీ విరమణ సన్మాన కార్యక్రమానికి జిల్లా కలెక్టరు ముఖ్య అతిథిగా హాజరైనారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ప్రభుత్వం నిరంతరం చేపట్టే అభివృద్ధి పథకాలు, ప్రజల మేలు కోరే సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు వివరించడంలో, వాటి […]

రామన్నపేటలో రైతు ధర్నా నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య

యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండల కేంద్రంలో నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య గారి ఆధ్వర్యంలో రైతుధర్నా నిర్వహించారు ఈ కార్యక్రమంలో భాగంగా మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ దగాపూరితమైన మాటలతో దొంగ మాటలతో మోసపూరితమైన మాటలతో అధికారంలోకి వచ్చిందని కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చెయ్యాలని రైతులతో కలిసి రోడ్డు పైకి వచ్చి షరతులు లేకుండా రుణమాఫీ చెయ్యాలని రేవంత్ సర్కార్ ప్రజలకు షరతులు లేకుండా హామీలు, […]

తిరుపతి లడ్డు వివాదం పై నిరసన కార్యక్రమంలో పాల్గొన్న కార్పొరేటర్- బద్దం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి

ఎల్బీనగర్ సెప్టెంబర్ 30) NToday News. ప్రతినిధి తిరుపతి లడ్డూ వివాదంపై విశ్వహిందూ పరిషత్ చేపట్టిన నిరసన కార్యక్రమంలో పాల్గొన్న — గడ్డిఅన్నారం డివిజన్ కార్పొరేటర్ బద్దం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి..!!! హైదరాబాద్, సెప్టెంబర్ 30, 2024 – కొత్తపేటలోని ఓమ్నీ హాస్పిటల్ చౌరస్తా వద్ద వివేకానంద నగర్ జిల్లా విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో గడ్డిఅన్నారం డివిజన్ కార్పొరేటర్ బద్దం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి పాల్గొనడం జరిగింది. ఈ సందర్బంగా తిరుపతి లడ్డూ […]

Back To Top