ట్రూలైట్ ఇంగ్లీష్ స్కూల్ ప్రారంభించిన వ్యవసాయ వేత్త

ట్రూలైట్ ఇంగ్లీష్ స్కూల్ ప్రారంభోత్సవం చేసిన వ్యవసాయ వేత్త ఋషి కేశవరావు దేవరపల్లి మండలం యర్నగూడెం గ్రామంలో నూతనంగా ప్రారంభించిన ట్రూ లైట్ ఇంగ్లీష్ స్కూల్ ను ప్రముఖ వ్యవసాయ వేత్త పిన్నమనేని ఋషి కేశవరావు ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభోత్సవం చేశారు. సమాజ ఉన్నతికి విద్య మాత్రమే అత్యంత దోహదం చేస్తుందని విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దే బాధ్యత ఉపాధ్యాయులదే అని తెదేపా నాయకులు పెన్మెత్స సుబ్బరాజు అన్నారు. కేరళ విద్యావిధానంతో విద్యార్థుల్లో నైతిక విలువలు […]

ప్రభుత్వ పాఠశాలలను కాపాడుకుందాం

ప్రభుత్వ పాఠశాలలను కాపాడుకుందాం — జయశంకర్ బడిబాట కార్యక్రమంలో ఎంఈఓ సైదా నాయక్ NTODAY NEWS:రిపోర్టర్ కూనురు మధు నల్గొండ జిల్లా చిట్యాల మండలంలోని చిన్న కాపర్తి, పెద్ద కాపర్తి, చిట్యాల గ్రామాలలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విద్యాశాఖ ఆదేశానుసారం శుక్రవారం ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో చిట్యాల పట్టణ కేంద్రంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీమతి జి.మాధవి ఆధ్వర్యంలో పాఠశాల ఉపాధ్యాయినీ , ఉపాధ్యాయులు ర్యాలీ […]

ప్లాస్టిక్ ను నివారిద్దాం పర్యావరణను రక్షించుకుందాం

పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత, ప్లాస్టిక్ ను నివారిద్దాం పర్యావరణను రక్షించుకుందాం– జిల్లా ప్రధాన న్యాయమూర్తి NTODAY NEWS: భువనగిరి, జూన్ 06 ప్రపంచ పర్యావరణ దినోత్సవం, సందర్భంగా జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ,యాదాద్రి భువనగిరి అధ్యక్షులు మరియు జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎ. జయరాజు,సంస్థ కార్యదర్శి, వి.మాధవిలత గురువారం రోజున కోర్టు ఆవరణలో మరియు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ర్యాలి,మొక్కలు నాటడం మరియు పర్యావరణ పరిరక్షణ అవగాహన కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా […]

గ్రంథాలయంలో ముగిసిన వేసవి విజ్ఞాన శిబిరం

గ్రంథాలయంలో ముగిసిన వేసవి విజ్ఞాన శిబిరం తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం లోని యర్నగూడెం శాఖా గ్రంథాలయం నందు వేసవి విజ్ఞాన శిబిరం ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గ్రామ సర్పంచ్ బొంతా భరత్ బాబు తెదేపా గ్రామ అధ్యక్షులు బొల్లిన విజయ భాస్కర్ పంచాయితీ కార్యదర్శి ఏ అమ్మిరాజు ఎంపిటిసి గంగవరపు రత్నావతి పాల్గొన్నారు. గ్రంథాలయంలో నిర్వహించిన వేసవి విజ్ఞాన శిబిరం ద్వారా విద్యార్థుల్లో మరింత సృజనాత్మకత పెరుగుతుందని ప్రతీ ఒక్కరూ విజ్ఞానం పెంపొందేందుకు గ్రంథాలయ […]

విజయవంతంగా ముగిసిన వేసవి ఉచిత హాకీ శిక్షణ శిబిరం

విజయవంతంగా ముగిసిన వేసవి ఉచిత హాకీ శిక్షణ శిబిరం NTODAY NEWS నల్గొండ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ కునూరు మధు నల్గొండ జిల్లా చిట్యాల మండలంలోని ఉరుమడ్ల గ్రామంలో నల్గొండ జిల్లా క్రీడల మరియు యువజన శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన వేసవి హాకీ శిక్షణా శిబిరం ముగింపు కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. మే నెల ఒకటో తారీకు నుండి జూన్ 5 వరకు వేసవి ఉచిత హాకీ శిక్షణ శిబిరం 50 మంది విద్యార్థులతో విజయవంతంగా ముగిసిందని […]

చింతలపూడి నగర పంచాయతీ కమిషనర్ రాంబాబు ఆధ్వర్యంలో వనం – మనం కార్యక్రమం

చింతలపూడి లో ఉన్న ప్రభుత్వ జూనియర్ కళాశాల గ్రౌండ్ లో చింతలపూడి నగర పంచాయతీ కమిషనర్ రాంబాబు ఆధ్వర్యంలో వనం – మనం కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చింతలపూడి నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ సొంగ రోషన్ కుమార్ హాజరై కూటమి నాయకులతో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు శ్రీ సొంగ రోషన్ కుమార్ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణకు తమ వంతు బాధ్యతగా సీఎం నారా చంద్రబాబు నాయుడు గారి మానస […]

ఏలూరు నగరాన్ని పచ్చదనంతో తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి

ఏలూరు నగరాన్ని పచ్చదనంతో హరితవనంగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఏలూరు శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య,నగరపాలక సంస్థ మేయర్ షేక్ నూర్జహాన్ పెదబాబు పిలుపునిచ్చారు. పర్యావరణం-పరిరక్షణ కార్యక్రమంలో భాగంగా గురువారం పోణంగి డంపింగ్ యార్డ్ కాంపౌండ్ లోపల రోడ్డుకు పక్కగా ఉన్న ప్రాంతంలో అడవిల (ఫారెస్ట్) తయారు చేసే విధంగా మొక్కలు నాటారు, అనంతరం టిట్కో ఇల్లు ప్రాంతంలో రోడ్డు పక్కనే మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ రాష్ట్రంలో కోటి మొక్కలు […]

మొక్కలు నాటిన జిల్లా పరిషత్ చైర్‌పర్సన్

ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మొక్కలు నాటిన జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏలూరు జిల్లా పరిషత్ కార్యాలయ ఆవరణలో పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించే ఉద్దేశ్యంతో మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ శ్రీమతి ఘంటా పద్మ శ్రీ ప్రసాద్ స్వయంగా పాల్గొని మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ — “పర్యావరణ పరిరక్షణ మనందరి బాధ్యత. భవిష్యత్ తరాల […]

ప్రపంచ పర్యావరణ దినోత్సవ సందర్భంగా అవగాహన కార్యక్రమం

ప్రపంచ పర్యావరణ దినోత్సవ సందర్భంగా భువనగిరి పట్టణ ప్రజలకు పర్యావరణం పై అవగాహన కార్యక్రమం NTODAY NEWS: భువనగిరి పట్టణం, జూన్ 05 తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 100 రోజుల కార్యక్రమంలో భాగంగా నేడు 4వ రోజు అయినందున మరియు ప్రపంచ పర్యావరణ దినోత్సవం పురస్కరించుకొని భువనగిరి మున్సిపల్ కమిషనర్ రామలింగం ఆధ్వర్యంలో ఉదయం 7.30 ని.కు పట్టణంలోనీ స్థానిక గాంధీ పార్క్ నుండి మొదలుకొని హన్మన్ వాడ వరకు స్వచ్ఛ్ వాక్ (ర్యాలీ) నిర్వహించి […]

వట్లూరు గురుకుల పాఠశాలలో ముగిసిన శిక్షణా కార్యక్రమం

వట్లూరు గురుకుల పాఠశాలలో ముగిసిన శిక్షణా కార్యక్రమం  ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ, అజీమ్ ప్రేమ్ జీ యూనివర్సిటీ సంయుక్తంగా వట్లూరు గురుకుల పాఠశాలలో నిర్వహిస్తున్న కెపాసిటీ బిల్డింగ్ కార్యక్రమం నేటితో ముగిసింది. ఏలూరు జిల్లాలోని వట్లూరులో,జూన్ నెల రెండవ తారీఖు నుండి నాల్గవ తారీఖు వరకు మూడు రోజులు జరిగిన ఈ శిక్షణా కార్యక్రమంకు జోన్-2 లోని సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల ప్రిన్సిపాల్స్ హాజరయ్యారు. శిక్షణా కార్యక్రమాలు నైపుణ్యాలను మరింత బలోపేతం […]

Back To Top