News Headlines
Chief Minister honours Chaganti at the Secretariat
భారతీయ కుటుంబ వ్యవస్థ గొప్పతనాన్ని నేటి తరం తెలుసుకోవాలి
సైబర్ క్రైమ్ విద్యార్థులకు అవగాహనా సదస్సు
సైబర్ క్రైమ్ విద్యార్థులకు అవగాహనా సదస్సు
ఆర్టీఐ రక్షక్ నల్లగొండ జిల్లా ప్రెసిడెంట్ గా కూనురు మధు
ప్రజల సౌకర్యార్థం మాస్టర్ ప్లాన్ లో మార్పులు :- ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి
డిజిటల్ ఫ్యామిలీ హెల్త్ కార్డుల సర్వేలో :-కలెక్టర్ బి.సత్య ప్రసాద్
రాష్ట్రంలో అర్హులైన అందరికీ ఫ్యామిలీ డిజిటల్ కార్డులు :-ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
సర్వేల్ -మర్రిగుడం గ్రామ ప్రజల దాహం తీర్చిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు:- చలమల్ల కృష్ణ రెడ్డి
అనుమానంగా ఉన్న వ్యక్తులు ఉంటే వెంటనే పోలీస్ స్టేషన్ కి సమాచార ఇవ్వాలి: ఎస్ఐ జగన్
దుర్గాదేవి ఉత్సవాలు సందర్భంగా అగ్ని ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సంస్థాన్:- ఎస్ఐ జగన్ సూచించారు

బోళ్ల యాదమ్మ కు పింఛను అందజేసిన ఆర్టీఐ సతీష్

Spread the love

యాదాద్రి జిల్లా చౌటుప్పల్ మండలం పిపల్ పహాడ్ గ్రామంలో పోస్ట్ అఫిస్ వద్ద బోళ్ల యాదమ్మకు ఆర్టీఐ రక్షక్ వ్యవస్థాపక అధ్యక్షులు ఆర్టీఐ సతీష్ చేతుల మీదుగా పింఛను ఇప్పించడం జరిగింది. వివరాల్లోకి వెళితే బోళ్ల యాదమ్మ భర్త శివయ్య గత మూడు సంవత్సరాల క్రితం అనారోగ్యంతో మరణించగా అతను బ్రతికి ఉండగా పింఛన్ తీసుకోగా తను మరణించిన తరువాత బోళ్ల యాదమ్మ వితంతు పింఛను కోసం దరఖాస్తు చేసుకోగా గత మూడు సంవత్సరాలుగా గ్రామ పంచాయతీ కార్యాలయం, మండల కార్యాలయల చుట్టూ తిరిగిన ఫలితం లేకుండా పోయింది. ఆవిడ గ్రామంలో ఉన్న ఆర్టీఐ రక్షక్ టీం రోశనగరి యాదయ్య, బుగ్గరాములు, ని సంప్రదించగా వివరాలు తీసుకుని కార్యాలయలలో విచారణ చేసి బోళ్ల యాదమ్మ కు పింఛను మంజూరు చేయాలని అధికారులను ప్రశ్నించగా వెంటనే ఈ నెలలో పింఛను మంజూరు చేయించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీపీఎం డి. భార్గవి రోశనగరి అంజయ్య తదితరులు పాల్గొన్నారు.

Back To Top