Tag: A group of friends reunited after 25 years

25 సంవత్సరాల తర్వాత కలుసుకున్న మిత్రబృందం

ఘనంగా పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం. (NTODAY NEWS) 25 సంవత్సరాల తర్వాత కలుసుకున్న మిత్రబృందం నల్లగొండ జిల్లా చిట్యాల మండలం ఉరుమడ్ల గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 1998-99 బ్యాచ్ పదవ తరగతి పూర్తిచేసుకుని 25 ఏళ్లు పూర్తి కావడంతో హోటల్ వివేరాలో సిల్వర్‌ జూబ్లీ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమా తమకు చదువు చెప్పిన గురువులను ఆహ్వానించి గురువులతో కలిసి ఘనంగా నిర్వహించారు. హైదరాబాద్, నకిరేకల్ నల్లగొండ, తదితర ప్రాంతాల్లో స్థిరపడిన 50 […]

Back To Top