తిరుమల లడ్డూ వ్యవహారంపై బీజేపీ నేత వ్యాఖ్యలు – మాజీ సీఎం క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్ NTODAY NEWS: గొల్లప్రోలు ప్రతినిధి బోర శివారెడ్డి తిరుమల తిరుపతి లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగిందన్న ఆరోపణలపై బీజేపీ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పిఠాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు కూటమిలో భాగంగా ఈ అంశంపై ఖండన కార్యక్రమం నిర్వహించినట్లు బీజేపీ గొల్లప్రోలు పట్టణ అధ్యక్షుడు చిట్టా మధు తెలిపారు. ఈ […]
మోహన్ చెస్ అకాడమీ ఓపెన్ రాపిడ్ టోర్నమెంట్
మదనపల్లిలో మోహన్ చెస్ అకాడమీ ఓపెన్ రాపిడ్ టోర్నమెంట్ గురుకులం చెస్ క్లబ్ క్రీడాకారుల అద్భుత ప్రదర్శన NTODAY NEWS: అన్నమయ్య జిల్లా, పుంగనూరు మదనపల్లిలో నిర్వహించిన మొదటి మోహన్ చెస్ అకాడమీ ఓపెన్ రాపిడ్ టోర్నమెంట్లో గురుకులం చెస్ క్లబ్కు చెందిన క్రీడాకారులు అద్భుత ప్రతిభ కనబరిచి పలు విభాగాల్లో బహుమతులు సాధించారు. ఈ విజయ ఫలితాలను గురుకులం చెస్ క్లబ్ గర్వంగా వెల్లడించింది. విజేతల వివరాలు: -అన్నమయ్య జిల్లా విభాగం – 2వ స్థానం […]
RTI చట్టం అమలులో నిర్లక్ష్యం
RTI చట్టం అమలులో నిర్లక్ష్యం: అధికారుల బాధ్యత ఎక్కడ? సమాచార హక్కు పటిష్టంగా అమలు చేయాలి: ఆర్టీఐ సతీష్ NTODAY NEWS: ఆర్టీఐ ✦ ప్రజల హక్కుపై అధికారుల అలసత్వం సమాచార హక్కు చట్టం–2005 (RTI) ప్రజాస్వామ్యంలో ప్రజలకు లభించిన శక్తివంతమైన ఆయుధం. ప్రభుత్వ పనితీరులో పారదర్శకత, జవాబుదారీతనం తీసుకురావడమే దీని ఉద్దేశ్యం. కానీ వాస్తవ పరిస్థితి భిన్నంగా ఉంది. అనేక ప్రభుత్వ కార్యాలయాల్లో RTI దరఖాస్తులు నిర్లక్ష్యానికి గురవుతున్నాయి. ✦ సమాచారం ఇవ్వకపోయినా శిక్షలు లేవు […]
అఖిలాంధ్ర దివ్యాంగుల జిల్లా సదస్సు
అఖిలాంధ్ర దివ్యాంగుల జిల్లా సదస్సు NTODAY NEWS: ఏలూరు జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ కళ్యాణ్ కుమార్ ఏలూరులో అఖిలాంధ్ర దివ్యాంగుల సేవాసమితి – మానవసేవే మాధవసేవ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి లీడర్స్ మీటింగ్ నిర్వహించారు. ఈ సమావేశంలో దివ్యాంగుల సమస్యల పరిష్కారం, సేవా కార్యక్రమాల విస్తరణపై విస్తృతంగా చర్చించారు. ఈ మీటింగ్ యొక్క ప్రధాన ఉద్దేశ్యం దివ్యాంగులు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించడం, ముఖ్యంగా బెడ్రిడ్ పేషెంట్లను గుర్తించి సంఘం తరఫున వారికి సేవలు అందించేందుకు నాయకులు చొరవ […]
మహాత్మా గాంధీ పేరు తొలగింపుపై కాంగ్రెస్ దీక్ష
ఉపాధి హామీ నుంచి మహాత్మా గాంధీ పేరు తొలగింపుపై కాంగ్రెస్ దీక్ష NTODAY NEWS: ఏలూరు జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ కళ్యాణ్ కుమార్ బీజేపీపై విమర్శలు గుప్పించిన ఆలపాటి నరసింహమూర్తి ఏలూరు నగరంలోని వసంత మహల్ సెంటర్ వద్ద ఉన్న పొట్టి శ్రీరాములు విగ్రహం సమీపంలో ఉపాధి హామీ పథకానికి మహాత్మా గాంధీ పేరును తొలగించడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో దీక్ష చేపట్టారు. ఈ దీక్షకు సీపీఐ, సీపీఎం వామపక్ష పార్టీల నాయకులు సంఘీభావం తెలిపారు. […]
11వ సీజన్ కేపీఎల్ క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం
క్షత్రియ స్పోర్ట్స్ అండ్ కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 11వ సీజన్ కేపీఎల్ క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం NTODAY NEWS: చౌడేపల్లి సంక్రాంతి పండుగను పురస్కరించుకొని చౌడేపల్లి మండలం కొత్త వీరప్పల్లి కేపీఎల్ మైదానంలో ఆదివారం క్షత్రియ స్పోర్ట్స్ అండ్ కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 11వ సీజన్ కేపీఎల్ క్రికెట్ టోర్నమెంట్ ఘనంగా ప్రారంభమైంది. ఈ టోర్నమెంట్ను రాజులూరు సుదర్శన్ రాజు, జతిన్ ఇంఫ్రా కంపెనీ ఎండీ పురుషోత్తం రాజు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా […]
ఘనంగా వడ్డె ఓబన్న 219వ జయంతి వేడుకలు
ఘనంగా వడ్డె ఓబన్న 219వ జయంతి వేడుకలు NTODAY NEWS: అమడగూరు రిపోర్టర్: రామాంజనేయులు అమడగూరు, స్వాతంత్ర సమరయోధుడు వడ్డె ఓబన్న జీవితం నేటి యువతకు స్ఫూర్తిదాయకమని వడ్డెర సంఘం మండల అధ్యక్షుడు దొనకొండ రమణప్ప అన్నారు. ఆదివారం అమడగూరు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సమీపంలో మండల వడ్డెర సంఘం ఆధ్వర్యంలో, పార్టీలకు అతీతంగా వడ్డె ఓబన్న 219వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఓబన్న విగ్రహానికి పూలమాలలు […]
ఎస్సీ కమిషన్ చైర్మన్ కు గజమాలతో స్వాగతం
ఎస్సీ కమిషన్ చైర్మన్ జవహర్ బాబుకు గజమాలతో స్వాగతం బాధితులకు న్యాయం చేయాలని వినతి NTODAY NEWS: ఏలూరు జిల్లా స్టాఫ్ రిపోర్టర్ కళ్యాణ్ కుమార్ రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్, మాజీ మంత్రి కె.ఎస్. జవహర్ తొలిసారి అధికార పర్యటనలో భాగంగా ఏలూరు జిల్లాకు విచ్చేశారు. ఈ సందర్భంగా స్థానిక రెవెన్యూ గెస్ట్ హౌస్లో ఆయనను పొలిమేర హరికృష్ణ గజమాలతో స్వాగతం పలికారు. అనంతరం హరికృష్ణ చైర్మన్ను మర్యాదపూర్వకంగా కలిసి పలు ప్రజాసమస్యలను వివరించారు. చింతలపూడి […]
ప్రభుత్వ సహాయం కోరుతున్న బాధితులు
ఆవు మృతి చెందడంతో తీవ్ర విషాదంలో బెల్దార్ కుటుంబం ప్రభుత్వ సహాయం కోరుతున్న బాధితులు NTODAY NEWS: అమడగూరు మండల రిపోర్టర్ రామాంజనేయులు అమడగూరు మండల పరిధిలోని లోకోజుపల్లి గ్రామానికి చెందిన ఎస్. బందిగి సాబ్ (ఎస్. అబ్దుల్ ఖాదర్ కుమారుడు) బెల్దార్గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటూ జీవనం సాగించేవారు. సుమారు ఏడాది క్రితం నరాల బలహీనత కారణంగా కాలు, చేయి పనిచేయకపోవడంతో బెంగళూరులోని NIMHANS ఆసుపత్రిలో మెడ వెనుక శస్త్రచికిత్స చేయించుకున్నారు. అనంతరం వైద్యుల సూచనల […]
పిఠాపురంలో ముందస్తు సంక్రాంతి కాంతులు
పిఠాపురంలో ముందస్తు సంక్రాంతి కాంతులు మూడు రోజుల సంక్రాంతి మహోత్సవాలకు శ్రీకారం Ntoday News: కాకినాడ జిల్లా – పిఠాపురం గొల్లప్రోలు మండల రిపోర్టర్: బోర శివారెడ్డి పిఠాపురంలో ముందస్తు సంక్రాంతి సంబరాలు అంబరాన్ని తాకాయి. అచ్చ తెలుగు సంప్రదాయం, సంస్కృతి ఉట్టిపడేలా ఏర్పాటు చేసిన సంక్రాంతి మహోత్సవాలను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గురువారం ఘనంగా ప్రారంభించారు. ఈ సంబరాలు మూడు రోజుల పాటు కొనసాగనున్నాయి. డప్పుల శబ్దాలు, కొమ్ముకోయల ఆటలు, గరగ నృత్యాలు, […]









