పాత్రికేయులకేదీ పెద్ద దిక్కు? -నవ థాకురియా NTODAY NEWS: ప్రత్యేక కథనం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో పత్రికా స్వేచ్ఛను కాపాడటానికి ఏర్పాటయిన ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఒక సంవత్సర కాలంగా పనిచేయడం లేదు. ప్రెస్ కౌన్సిల్ 14వ టర్మ్ (పదవీ కాలం) అక్టోబర్ 5, 2024న ముగిసిన తర్వాత, 140 కోట్లకు పైగా జనాభా ఉన్న దేశంలోని చట్టబద్ధమైన, క్వాసీ జుడిషియల్ వ్యవస్థకు క్రియాశీలమైన కమిటీ లేకపోవడం చాలామందికి ఆశ్చర్యంగా అనిపించవచ్చు. పిసిఐ 15వ […]
ఉపాధికి షాక్
ఉపాధికి షాక్ NTODAY NEWS: ప్రత్యేక కథనం భారీ సంఖ్యలో కార్మికుల తొలగింపు అక్టోబర్ 10-నవంబర్ 14 మధ్య 27లక్షల మంది ఔట్ ఏపీ నుంచి అత్యధికంగా 15.2 లక్షల మంది గ్రామీణ ప్రాంతాల్లోని పేద ప్రజలకు ఎంతోగానో ఉపయోగపడే మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం (ఎంజీఎన్ఆర్ఈజీఏ)పై మోడీ సర్కారు కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నది. గత కొన్నేండ్లుగా ఈ పథకాన్ని నీర్చు గార్చే విధంగా కొత్త కొత్త నిబంధనలను తీసుకొస్తూ లబ్దిదారులను ఇబ్బందులకు గురి […]
పని ‘హక్కు’ కాదట!
పని ‘హక్కు’ కాదట! NTODAY NEWS: ప్రత్యేక కథనం పని హక్కు అనేది మనిషి గౌరవానికి, జీవనోపాధికి అవసరమైన ప్రాథమిక హక్కు. న్యాయమైన, సమాన పనికి సమాన వేతనం పొందే హక్కు ప్రతి మనిషికీ వుంది. గ్రామీణ ప్రాంతాల్లో నైపుణ్యం లేని పని కోసం ఉపాధి హామీ పథకాల ద్వారా చట్టపరమైన పని హక్కు కల్పించబడుతోంది. అంతేకాదు, నిర్దిష్ట పనిగంటలు అమలు జరుగుతున్నాయి. దేశంలోని ప్రతి వ్యక్తీ సంపూర్ణంగా అభివృద్ధి సాధించడానికి కావాల్సిన కనీస సదుపాయాలే ప్రాథమిక […]
14%భారతీయులకు మాత్రమే ఏఐ గురించి తెలుసు.
14%భారతీయులకు మాత్రమే ఏఐ గురించి తెలుసు.. గంట రాజు NTODAY NEWS: ప్రత్యేక కథనం Source:- ద వైర్ ప్రస్తుత ప్రపంచాన్ని కృత్రిమమేధ(ఏఐ) శాసిస్తోంది. విద్య, వైద్యంతో పాటు ప్రతీరంగంలో తన ప్రభావాన్ని చూపిస్తోంది. భవిష్యత్తులో ఏఐ వాడకం ఇంకా పెరిగే అవకాశాలున్నాని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇటువంటి సందర్భంలో ఆర్టిఫిషియల్ ఇంటలీజెన్స్(ఏఐ) గురించి చాలా తక్కువమంది భారతీయులకు మాత్రమే తెలుసంటే ఆశ్చర్యకరంగా అనిపించవచ్చు. పీఈడబ్ల్యూ నివేదిక ప్రకారం, భారతదేశంలో కేవలం 14% మంది మాత్రమే ఏఐ గురించి […]
విశాఖ, విజయవాడ మెట్రో రైలు – ప్రజా రవాణా దుస్థితి
విశాఖ, విజయవాడ మెట్రో రైలు – ప్రజా రవాణా దుస్థితి డా|| బి.గంగారావు వ్యాసకర్త సెల్ : 94900 98792 NTODAY NEWS: ప్రత్యేక కథనం రాష్ట్రంలోని టిడిపి కూటమి ప్రభుత్వం విశాఖపట్నం, విజయవాడ నగరాల్లో మెట్రో రైల్ నిర్మాణానికి పూనుకుంది. ఇప్పటికే సవివర ప్రాజెక్టు రిపోర్టులు (డిపిఆర్) తయారుచేసి టెండర్ల ప్రక్రియను ప్రారంభించింది. వాస్తవానికి రాష్ట్రంలోని ఈ రెండు నగరాల్లో మెట్రో రైళ్ల నిర్మాణ ప్రతిపాదనలు గత పదేళ్ల నుండి కొనసాగుతున్నాయి. రకరకాల మెట్రో ప్రాజెక్టుల […]
పేలుళ్లు దిగ్భ్రాంతికరం
పేలుళ్లు దిగ్భ్రాంతికరం NTODAY NEWS: ప్రత్యేక కథనం దేశ రాజధాని ఢిల్లీలోని చారిత్రాత్మక ఎర్రకోట సమీపంలో బాంబుపేలుడు దిగ్భ్రాంతికరం. 13 మంది ప్రాణాలు కోల్పోవడం, అనేక మంది క్షతగాత్రులు కావడం అత్యంత విషాదకరం. తమ పనుల్లో తలమునకలై ఉన్న అనేకమంది ఏం జరిగిందో తెలుసుకునేలోపే తమ చుట్టూ శరీర అవయవాలు తెగిపడి ప్రాణాలు కోల్పోవడమో, క్షతగాత్రులై హాహాకారాలు చేస్తూ పడిపోవడమో, అత్యంత భీతావహంగా ఆ ప్రాంతమంతా మారిపోయింది. భారీ విస్ఫోటనంతో భయపడి పరిగెడుతున్న తమపై మృతుల శరీర […]
సహాయం పాలకుల భిక్ష కాదు, రైతుల హక్కు..
సహాయం పాలకుల భిక్ష కాదు, రైతుల హక్కు.. NTODAY NEWS: ప్రత్యేక కథనం -బొల్లిముంత సాంబశివరావు మొంథా తుఫాను రెండు తెలుగు రాష్ట్రాలను అతలాకుతలం చేసింది. తుఫాను వల్ల పంటలు తీవ్రంగా నష్టపోయాయి. రోడ్లు, భవనాల శాఖకు, విద్యుత్ సంస్థకు తుఫాను వల్ల అపార నష్టం జరిగింది. నదులు, వాగులు, వంకలు, చెరువులు ఉప్పొంగి అనేక చోట్ల గండ్లు పడ్డాయి. వందలాది గ్రామాలు జలదిగ్బంధమైయ్యాయి. చాలా ఇళ్లు నేల కూలాయి. వేల కోట్లలో నష్టం జరిగింది. తెలంగాణ […]
రాజ్యాధికారం దిశగా రిజర్వేషన్ల పోరు!
రాజ్యాధికారం దిశగా రిజర్వేషన్ల పోరు! NTODAY NEWS: ప్రత్యేక కథనం -చిన్నాల బాలరాములు విజిటింగ్ ప్రొఫెసర్, ‘సెస్’ తెలంగాణలో బీసీ జనాభాకు అనుగుణంగా ఆ సామాజిక వర్గాలకు రిజర్వేషన్ల పెంపుదల యత్నాలు సందిగ్ధంలో పడిన నేపథ్యంలో, బీసీల సంయుక్త కార్యాచరణ కమిటీ ఇటీవల తెలంగాణ రాష్ట్ర బంద్కు పిలుపునిచ్చింది. విశేషమేమంటే, ఆ బంద్కు అన్ని రాజకీయ పక్షాలూ మద్దతునిచ్చాయి. బీసీ రిజర్వేషన్ల పెంపుదలకు రాజకీయ పార్టీలు ప్రకటించిన ఈ మద్దతులో చిత్తశుద్ధి ఉన్నదా? అన్న సందేహం బీసీ […]
భారత వైద్య చరిత్రలో కొత్త అధ్యాయం.. సహజ మరణం తర్వాత అవయవదానం!
భారత వైద్య చరిత్రలో కొత్త అధ్యాయం.. సహజ మరణం తర్వాత అవయవదానం! N TODAY NEWS: ప్రత్యేక కథనం దేశంలోనే తొలిసారిగా సహజ మరణం పొందిన వ్యక్తి నుంచి అవయవాల సేకరణ ఢిల్లీ మణిపాల్ ఆసుపత్రి వైద్యులు సాధించిన ఘనత ‘నార్మోథెర్మిక్ రీజనల్ పర్ఫ్యూజన్’ అనే ప్రత్యేక ప్రక్రియ వినియోగం గుండె ఆగిపోయిన 5 నిమిషాల తర్వాత కాలేయం, కిడ్నీల సేకరణ మోటార్ న్యూరాన్ వ్యాధిగ్రస్థురాలు గీతాచావ్లా అవయవదానంతో ఆదర్శం బ్రెయిన్డెడ్ కేసుల్లోనే సాధ్యమనుకున్న అవయవదానంలో కొత్త […]
శాంతిదూత నోట విధ్వంసపు మాటలా..!
శాంతిదూత నోట విధ్వంసపు మాటలా..! -గంట రాజు NTODAY NEWS:అమెరికా అణ్వస్త్రాలకు సంబంధించిన అంశాన్ని అమెరికా అధ్యక్షులు డొనాల్ఢ్ ట్రంప్ తాజాగా తెరపైకి తెచ్చి, ప్రపంచవ్యాప్తంగా అణ్వస్త్ర చర్చకు శ్రీకారం చుట్టారు. అమెరికాకు ప్రమాదకరమని భావిస్తున్న దేశాలపై గత కొద్ది నెలలుగా సుంకాలతో ఇబ్బంది పెట్టడానికి ట్రంప్ ప్రయత్నించారు. ఆ ఎత్తుగడ ఆశించిన మేరకు విజయం సాధించకపోవడంతో, అణ్వస్త్రాల అంశాన్ని లేవనెత్తి; కొత్త పద్ధతిలో బ్లాక్మెయిల్ చేయడానికి సంకల్పించినట్టుగా అర్థమవుతుంది. భారతదేశంతో పాటు మరిన్ని దేశాలను సుంకాలతో […]

