యాదాద్రి జిల్లా దుంపల మల్లారెడ్డి ట్రస్టు భవనం రజకులకు కేటాయించిన 200 కోట్లు సరిపోవని 1000 కోట్లు కేటాయించాలని, అదేవిధంగా కామారెడ్డి బీసీ డిక్లరేషన్ను వృత్తిదారులకు ఇచ్చిన హామీలు అమలుకై జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్న రజక వృత్తిదారుల సంఘం జిల్లా కమిటీ సభ్యులు జిల్లా ప్రధాన కార్యదర్శి వడ్డెబోయిన వెంకటేష్ ,జిల్లా ఉపాధ్యక్షులు ఆవనగంటి స్వామి, జిల్లా కోశాధికారి ముదిగొండ కృష్ణ, జిల్లా సహాయ కార్యదర్శి వడ్డెమాను రవి, జిల్లా కమిటీ సభ్యులు వడ్లకొండ […]