మండలంలో నిర్వహించే భూ భారతి చట్టంపై అవగాహన సదస్సును రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలి– తహసిల్దార్ పి. శ్రీనివాసరావు NTODAY NEWS: బొమ్మలరామారం మండలం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం ప్రవేశ పెట్టిన తెలంగాణ భూ భారతి (భూమి హక్కుల రికార్డు) చట్టం -2025 పై అవగాహన కార్యక్రమం సోమవారం రోజున ఉదయం 9 గంటలకి తాహసిల్దార్ కార్యాలయంలో నిర్వహించడం జరుగుతుంది అని తహసిల్దార్ పి. శ్రీనివాసరావు నేడు ఒక ప్రకటనలో తెలిపారు ఈ కార్యక్రమానికి […]
ప్రజా పాలనలో అందరికీ ఆహార భద్రత దేశంలోనే చారిత్రాత్మక నిర్ణయం
సన్న బియ్యం పథకం పేదవారి గుండెల్లో శాశ్వతంగా నిలచిపోవాలనే సంకల్పంతో ఈ పథకాన్ని ప్రారంభించడం జరిగిందని రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉగాది రోజున ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన సన్న బియ్యం పథకం పంపిణీలో భాగంగా మంగళవారం రోజు యాదగిరిగుట్ట మండలంలోని లక్ష్మీ నరసింహ ఫంక్షన్ హాల్లో సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ పేద, ధనిక అనే తేడా […]
యాదాద్రి భువనగిరి జిల్లా ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు జిల్లా కలెక్టర్ హనుమంత రావు
యాదాద్రి భువనగిరి జిల్లా ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు –జిల్లా కలెక్టర్ హనుమంత రావు యాదాద్రి జిల్లా కలెక్టర్ జిల్లా ప్రజలకు నూతన సంవత్సరాది ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలిపారు. తెలుగు వారి పండుగలు ఉగాది పండుగతోనే మొదలవుతాయని… శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది పండుగ సందర్బంగా జిల్లా ప్రజలందరి జీవితంలో ఉగాది పచ్చడిలా షడ్రుచులు నిండి ఉండాలని,ప్రజలందరూ తమ కుటుంబ సభ్యులతో పండుగను ఆనందంగా జరుపుకోవాలని జిల్లా కలెక్టర్ ఆకాంక్షించారు.