Tag: CongressParty

జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకువచ్చిన నాయకుడు

స్పీకర్ పదవికి జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకువచ్చిన నాయకుడు శ్రీపాదరావు: మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ NTODAY NEWS: గొల్లపల్లి ప్రతినిధి లక్ష్మణ్ 89వ జయంతి వేడుకల్లో ఘన నివాళులు ధర్మపురి, మార్చి 2: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్‌గా సేవలందించి ఆ పదవికి దేశవ్యాప్తంగా గుర్తింపు తీసుకువచ్చిన నాయకుడు స్వర్గీయ శ్రీపాదరావు అని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీపాదరావు 89వ […]

రామవరంలో విఖ్యాత్ రెడ్డి జన్మదిన వేడుకలు

రామవరంలో విఖ్యాత్ రెడ్డి జన్మదిన వేడుకలు NTODAY NEWS: పాలకుర్తి ప్రతినిధి వేణు కార్యక్రమంలో పాల్గొన్న ధరావత్ సురేష్ నాయక్ కొడకండ్ల మండలం, రామవరం గ్రామ పార్టీ అధ్యక్షులు పెంతల సురేందర్ రెడ్డి మనవడు విఖ్యాత్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు గ్రామంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కొడకండ్ల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ధరావత్ సురేష్ నాయక్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పాలకుర్తి శాసనసభ్యురాలు మామిడాల యశస్విని రెడ్డి, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షురాలు ఝాన్సీ […]

మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ క్లీన్ స్వీప్

మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ ‘క్లీన్ స్వీప్’.. అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌కు అధిష్టానం అభినందనలు NTODAY NEWS: న్యూఢిల్లీ రాష్ట్రంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సాధించిన విజయంపై పార్టీ అధిష్టానం హర్షం వ్యక్తం చేసింది. గురువారం ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు Mallikarjun Kharge నివాసంలో తెలంగాణ క్యాబినెట్ మంత్రులతో కీలక సమావేశం జరిగింది. ఈ సమావేశానికి Rahul Gandhi, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి K. C. Venugopal, ముఖ్యమంత్రి Revanth Reddy, టీపీసీసీ అధ్యక్షుడు […]

మున్సిపల్ చైర్‌పర్సన్‌గా ఏకగ్రీవ ఎన్నిక

చిట్యాల మున్సిపల్ చైర్‌పర్సన్‌గా పందిరి గీత ఏకగ్రీవ ఎన్నిక వైస్ చైర్‌పర్సన్‌గా గుండెబోయిన శ్రీలక్ష్మి ప్రమాణ స్వీకారం NTODAY NEWS: చిట్యాల, నల్గొండ జిల్లా చిట్యాల మున్సిపాలిటీ నూతన పాలకవర్గంలో చైర్‌పర్సన్, వైస్ చైర్‌పర్సన్ పదవులు మహిళలకు దక్కాయి. 12వ వార్డు నుంచి ఎన్నికైన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పందిరి గీత రమేష్ చిట్యాల మున్సిపల్ చైర్‌పర్సన్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. చిట్యాల చరిత్రలో తొలి మహిళా చైర్‌పర్సన్‌గా ఆమె నిలిచారు. సోమవారం పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో ఎన్నికల […]

ధర్మపురి మున్సిపల్ పీఠంపై కాంగ్రెస్ పట్టు

ధర్మపురి మున్సిపల్ పీఠంపై కాంగ్రెస్ పట్టు: చైర్మన్‌గా వేముల నాగలక్ష్మి NTODAY NEWS: ధర్మపురి,(గొల్లపల్లి ప్రతినిధి లక్ష్మణ్ ) ధర్మపురి మున్సిపాలిటీ చైర్మన్, వైస్ చైర్మన్ ఎంపిక ప్రక్రియ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నిర్ణయం మేరకే జరిగిందని రాష్ట్ర సామాజిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. సోమవారం జరిగిన ప్రత్యేక సమావేశానికి హాజరైన మంత్రి, నూతన పాలకవర్గ వివరాలను ప్రకటించారు. పదవుల పంపకం ఇలా: మున్సిపల్ చైర్మన్ (మొదటి 2 ఏళ్లు): వేముల […]

అభివృద్ధి బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వానిదే

చిట్యాల అభివృద్ధి బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వానిదే: ఎమ్మెల్యే వేముల వీరేశం ఆరోపణలకు బహిరంగ చర్చకు సిద్ధమంటూ సవాల్ NTODAY NEWS: చిట్యాల చిట్యాల పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసే పూర్తి బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం స్పష్టం చేశారు. చిట్యాల మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం కనకదుర్గ సెంటర్‌లో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే […]

పేదల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం

పేదల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం: ఎమ్మెల్యే వేముల వీరేశం NTODAY NEWS: చిట్యాల పేదల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం నిరంతరం అండగా ఉంటుందని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. చిట్యాల మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం సాయంత్రం చిట్యాల 10వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి సిలివేరు శేఖర్‌కు మద్దతుగా ఆయన ప్రచార కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర అభివృద్ధి వేగంగా జరుగుతోందని […]

అంబేద్కర్ విగ్రహానికి కేసీఆర్ పూలమాల వేశారా?

అంబేద్కర్ విగ్రహానికి కేసీఆర్ పూలమాల వేశారా? బీఆర్ఎస్ నేతల వ్యాఖ్యలపై మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తీవ్ర విమర్శలు NTODAY NEWS: గొల్లపల్లి ప్రతినిధి లక్ష్మణ్ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తన పదవీ కాలంలో ఎప్పుడైనా పూలమాల వేసి గౌరవించారా అని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ప్రశ్నించారు. శనివారం మెట్‌పల్లి మున్సిపాలిటీ పరిధిలోని అయ్యప్ప స్వామి దేవాలయం, చావటి వద్ద నిర్వహించిన […]

కాంగ్రెస్‌తోనే అభివృద్ధి సాధ్యం

కాంగ్రెస్‌తోనే అభివృద్ధి సాధ్యం చిట్యాల 11వ వార్డులో సందీప రామ్ రెడ్డి ముమ్మర ప్రచారం NTODAY NEWS: చిట్యాల నల్గొండ జిల్లా చిట్యాల మున్సిపాలిటీ పరిధిలోని 11వ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బొబ్బలి సందీప రామ్ రెడ్డి బుధవారం ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. శివాలయం పరిసర ప్రాంతాల్లో ఇంటింటా తిరుగుతూ ప్రజలను కలుసుకుని, కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపించాలని కోరారు. ప్రచారంలో భాగంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన […]

ధర్మపురిపై కాంగ్రెస్ జెండా ఎగురవేయాలి

ధర్మపురిపై కాంగ్రెస్ జెండా ఎగురవేయాలి: మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులకు భారీ మెజార్టీ కావాలి NTODAY NEWS: ధర్మపురి  ధర్మపురి పురపాలికపై కాంగ్రెస్ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా కార్యకర్తలు సమిష్టిగా పని చేయాలని రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పిలుపునిచ్చారు. శుక్రవారం ధర్మపురి పట్టణంలోని పలు వార్డుల్లో ఆయన విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటా తిరుగుతూ ఓటర్లను కలిసిన మంత్రి, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని […]

Back To Top

Poster సిద్ధంగా ఉంది


Translate »