Tag: CPI(M)

కేంద్ర ప్రభుత్వం మానవ హక్కులను హరించి వేస్తుంది

కేంద్ర ప్రభుత్వం మానవ హక్కులను హరించి వేస్తుంది : ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం NTODAY NEWS: చిట్యాల తెలంగాణ ప్రాంతాన్ని నిజాం నిరంకుశ పాలన విముక్తి కోసం పోరాటం చేసిన పార్టీ భారతీయ కమ్యూనిస్టు పార్టీ అని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం అన్నారు. ఖమ్మంలో జరగబోయే సిపిఐ శతాబ్ది ఉత్సవాల ముగింపు సభకు గద్వాల నుండి ఖమ్మం వరకు జరుగుతున్న బస్సు యాత్ర బుధవారం రోజున నల్గొండ జిల్లా చిట్యాల పట్టణానికి చేరుకుంది. […]

ప్రజా సమస్యలను పరిష్కరించాలి

ప్రజా సమస్యలను పరిష్కరించాలి–ర్యాకల శ్రీశైలం NTODAY NEWS: బొమ్మలరామారం మండలం గత కొన్ని నెలలుగా బొమ్మలరామారం మండలంలోని వివిధ గ్రామాలలో సర్పంచ్ పాలకవర్గం లేకపోవడంతో అనేక సమస్యలు పేరుకుపోయి వాటిని పరిష్కారించే నాధుడే లేక ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సిపిఎం పార్టీ మండల కార్యదర్శి ర్యాకల శ్రీశైలం ప్రభుత్వంపై మండిపడ్డారు శుక్రవారం రోజున మండలంలోని బోయిన్ పల్లి గ్రామంలో సిపిఎం పార్టీ జిల్లా కమిటీ పిలుపులో భాగంగా ఇంటింటి సర్వే కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా […]

ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలి

ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలి — బట్టుపల్లి అనురాధ, సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యురాలు NTODAY NEWS: తుర్కపల్లి మండలం శుక్రవారం రోజున తుర్కపల్లి మండలంలోని ములకలపల్లి గ్రామంలో సిపిఎం పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో పిఎసిఎస్ సెంటర్ ను పరిశీలించడం జరిగింది ఈ సందర్భంగా సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యురాలు బట్టుపల్లి అనురాధ హాజరై మాట్లాడుతూ మండల వ్యాప్తంగా సొసైటీ ఐకెపి సెంటర్లను ప్రారంభించినప్పటికీ వరి ధాన్యాన్ని కొనుగోలు నత్త నడకన నడుస్తున్నాయని వెంటనే వేగవంతం […]

విశాఖ సమ్మిట్‌లో కార్మికుల సంక్షేమంపై చర్చించండి

విశాఖ సమ్మిట్‌లో కార్మికుల సంక్షేమంపై చర్చించండి NTODAY NEWS:అమరావతి వి.శ్రీనివాసరావు రాష్ట్రాభివృద్ధికి వచ్చే పెట్టుబడులను సిపిఎం ఆహ్వానిస్తుంది రైతులకు, ప్రజలకు నష్టం చేస్తే ఊరుకోం అమరావతి: విశాఖ సిఐఐ సమ్మిట్‌లో ఉపాధి, ఉద్యోగాల కల్పన, కార్మిక సంక్షేమంపైనా ప్రత్యేకంగా చర్చ జరగాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు డిమాండ్‌ చేశారు. మంగళవారం విజయవాడ బాలోత్సవభవన్లో జరిగిన విలేకరుల సమావేశంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వై.వెంకటేశ్వరరావు, కె.ప్రభాకరరెడ్డితో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పెట్టుబడులు […]

పెట్టుబడిదారీ విధానం – భవిష్యత్ ?

సోవియట్ విప్లవ వార్షికోత్సవం సందర్భంగా… NTODAY NEWS: గుంటూరు పెట్టుబడిదారీ విధానం – భవిష్యత్ ? – తేది :07-11-2025, శుక్రవారం సా॥ 4 గం॥లకు వేదిక : శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరం, మార్కెట్ సెంటర్, గుంటూరు. ప్రధాన వక్త : కామ్రేడ్ బి.వి. రాఘవులు, సిపిఐ (యం) పొలిట్యూరో సభ్యులు వక్తలు : కామ్రేడ్ సిహెచ్ బాబురావు, సిపియం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు శ్రీ కె.యస్. లక్ష్మణరావు, శాసనమండలి మాజీ సభ్యులు కామ్రేడ్ వై. […]

ఇందిరమ్మ ఇండ్ల ఎంపికలో రాజకీయాలు తగదు

ఇందిరమ్మ ఇండ్ల ఎంపికలో రాజకీయాలు తగదు– సిపిఎం పార్టీ మండల కార్యదర్శి ర్యాకల శ్రీశైలం NTODAY NEWS: బొమ్మలరామారం ప్రభుత్వం ఇచ్చిన జి.ఓ 7 ప్రకారం అర్హత ఉన్న నిరుపేదలైన వారికి ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో మొదటి ప్రాధాన్యతగా గుర్తించి ఇవ్వాలని,ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక విషయంలో రాజకీయాలు తగవని,ఇప్పటికైనా ఇండ్లు కావలసిన వారందరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలని సిపిఎం పార్టీ మండల కార్యదర్శి ర్యాకల శ్రీశైలం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.శుక్రవారం రోజున స్థానిక బొమ్మలరామారం మండలంలో సిపిఎం […]

రజాకార్లను ఎదిరించి పోరాడిన గ్రామం గుండ్రాంపల్లి

రజాకార్లను ఎదిరించి పోరాడిన గ్రామం గుండ్రాంపల్లి NTODAY NEWS: రిపోర్టర్ కూనూరు మధు తెలంగాణ సాయుధ పోరాటం లో గుండ్రాంపల్లి పై ప్రత్యేక కథనం, 1947 ఆగస్టు 15 న భారతదేశానికి బ్రిటిష్ బానిస సంకెళ్ల నుంచి స్వేచ్ఛ వాయువును పీల్చిన రోజు కానీ తెలంగాణ ప్రాంతంలో ఉన్న ప్రజలకు మాత్రం విముక్తి కలగలేదు తెలంగాణ ప్రాంతంలోని నిజాం నిరంకుశ పాలనలో భూమికోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం తెలంగాణ ప్రాంతం పోరాటం చేస్తుంది. […]

తెలంగాణలో భూస్వాముల దౌర్జన్యాలను ఎదిరించి పోరాడిన చరిత్ర ఎర్రజెండాదే

తెలంగాణలో భూస్వాముల దౌర్జన్యాలను ఎదిరించి పోరాడిన చరిత్ర ఎర్రజెండాదే మహత్తర పోరాటానికి మతంరంగు పులుముతున్న బిజెపి చార్మినార్ సీపీఎం సభలో ఎం.డి అబ్బాస్ NTODAY NEWS: హైదరాబాద్ తెలంగాణలో భూస్వాముల దౌర్జన్యాలకు, వెట్టిచాకిరీకి వ్యతిరేకంగా సామాన్య ప్రజలను చైతన్య పరిచి సాయుధ పోరాటం నిర్వహించిన చరిత్ర ఎర్రజెండా దేనని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎం డీ అబ్బాస్ అన్నారు. నేడు తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాల్లో భాగంగా సిపిఎం హైదరాబాద్ సౌత్ జిల్లా కమిటి శాలిబండ […]

జూలై 9 సార్వత్రిక సమ్మె విజయవంతం చేయండి

జూలై 9 సార్వత్రిక సమ్మె విజయవంతం చేయండి NTODAY NEWS: విస్సన్నపేట జూన్ 20(ఎన్ టుడే న్యూస్ ఏపీ స్టేట్ బ్యూరో గడ్డం జగన్మోహన్ రెడ్డి) ఎన్టీఆర్ జిల్లా విస్సన్నపేటలో జరిగిన సిపిఐ ఎంఎల్ లిబరేషన్ జిల్లా కమిటీ సమావేశంలో జూలై 9 కార్మిక సంఘాలు చేయ తలపెట్టిన సార్వత్రిక సమ్మె విజయవంతం చేయాలని జిల్లా కార్యదర్శి డి హరినాథ్ విజ్ఞప్తి చేశారు. ఏఐసిసి టీ యు కేంద్ర కమిటీ పిలుపుమేరకు 20వ తేదీ నుండి జూలై […]

Back To Top
Translate »